అపార్ట్మెంట్ వాతావరణంలో సరదా సరదాగా జరిగే హైడ్ అండ్ సీక్ గేమ్ లాంటి సిట్-కామ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ డిస్కషన్ పాయింట్ అయింది. మన కథే తెరకెక్కిందా అనిపించేంత సహజంగా.. హాయిగా నవ్వుకునేలా ఉండడం, కొంచెం ఆలోచింపచేయడం – “మిస్ పర్ఫెక్ట్” అంతగా నచ్చడానికి కారణం. చుట్టుపక్కల ఫ్లాట్స్ లో వుండే రకరకాల మనుషులు, పని అమ్మాయి, చిన్న చిన్న విషయాలకి చిలవలు పలవలు […]Read More
2024 : వచ్చే ఎన్నికలకు సిద్ధమంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతోంది వైసీపీ. ఉత్తరాంధ్ర వేదికగా ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల నగారా మోగించింది ఫ్యాన్ పార్టీ. అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ ఇవాళ ఏలూరు వేదికగా మరో భారీ సభను నిర్వహిస్తోంది. 2024: త్వరలో జరగనున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ… ‘సిద్ధం‘ పేరుతో భారీ సభలను తలపెడుతోంది వైసీపీ. ఉత్తరాంధ్ర గడ్డపై తొలి సభను నిర్వహించి విజయవంతం చేసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని… భారీ విజయాన్ని అందుకునేందుకు నడుంబిగించాలని పిలుపునిస్తోంది. […]Read More
బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి సభలో మాట్లాడిన ఆయన… వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తామన్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ పునర్నిర్మాణ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నామని […]Read More
తెలంగాణ కుంభమేళా, ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ అయిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సమీపిస్తోంది. వనదేవతలను దర్శించుకునేందుకు లక్షలాది జనం తరలిరానుండగా.. వచ్చే భక్తులంతా ముందుగా ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లికి మొక్కులు చెల్లిస్తుంటారు. ఆ తరువాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు తరలుతుంటారు. వివిధ ప్రాంతాల్లో గట్టమ్మ తల్లికి ఆలయాలు కట్టి పూజలు చేస్తున్నప్పటికీ మేడారం వెళ్లే భక్తులు మాత్రం ఇక్కడ తప్పనిసరిగా మొక్కులు సమర్పించుకోవడం ఆనవాయితీ. దీంతోనే అమ్మవారికి మొదటి మొక్కుల తల్లిగా పేరుంది. మేడారం వెళ్లే భక్తులతో […]Read More
Bharat Rice: నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ లలో భారత్ రైస్ ను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి దశలో రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల భారత్ రైస్ ను ప్రభుత్వం కేటాయించింది రూ. 29 కే కేజీ బియ్యం.. ‘‘వివిధ రకాలపై ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే, బియ్యం రిటైల్ ధరలు 13.8%, హోల్సేల్ ధరలు 15.7% పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార […]Read More
Drumstick Water For Health : మునగాకు నీటిని రోజూ తాగితే శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. మునగాకు మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మునగ చెట్టును శాస్త్రీయంగా moringa oleifera అని కూడా పిలుస్తారు. ఇది సాంప్రదాయ ఔషధ పద్ధతులలో శతాబ్దాలుగా వాడుతున్నారు. మునగ చెట్టు ఆకులు, కాయలు, విత్తనాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మునగాకును నీటిలో నానబెట్టడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మునగాకు నీటితో చాలా ప్రయోజనాలు మునగాకు నీటిలోని అధిక విటమిన్ సి […]Read More
తిరుమలలో రథసప్తమికి విస్తృత ఏర్పాట్లు 2024: రథసప్తమి వేడుకకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని అధికారులను ఈవో ధర్మారెడ్డి ఆదేశించారు. సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 16వ తేదీ రథసప్తమి పర్వదినాన్ని నిర్వహించనుంది టీటీడీ(TTD). ఈ వేడుకకు విచ్చేసే వేలది మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుమల […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈ రాశి వారికి ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. మరోవైపు మీ పిల్లల కంపెనీ గురించి ఆందోళన చెందుతారు. మీకు ఎవరితోనైనా వివాదాలు ఉంటే, సకాలంలో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. మీ భాగస్వామి యొక్క అన్ని తప్పులను విస్మరించాలి. ఈరోజు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మంచి మానసిక స్థితి కారణంగా, మీ పని మంచి వేగంతో పురోగమిస్తుంది. కొత్త ఉద్యోగంలో చేరే వారికి ఈరోజు […]Read More
పవన్ కటౌట్ ని ఏం చేశారో చూడండి | Pawan Kalyan..YCP Leaders..CM Ys Jagan Public MeetiRead More
Lavanya Tripathi | Visakha Beach | విశాఖ బీచ్లో ఊడ్చిన హీరోయిన్ లావణ్య త్రిపాఠి |Read More