TSRTC Zero Ticket : మహిళలకు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది ప్రభుత్వం. రేపటి నుంచి బస్సుల్లో మహిళలకు జీరో టికెట్లు జారీ చేస్తామని ఎండీ సజ్జనార్ తెలిపారు. TSRTC Zero Ticket : మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకం అమల్లో భాగంగా రేపటి (శుక్రవారం) నుంచి మహిళలకు జీరో టికెట్లను జారీ చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రతీ ప్రయాణికురాలు విధిగా […]Read More
CM Revanth Reddy : రాజేంద్రనగర్ పరిధిలో 100 ఎకరాల్లో హైకోర్టు నూతన భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టు నూతన భవనం శంకుస్థాపనకు ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. CM Revanth Reddy : వచ్చే జనవరిలో తెలంగాణ హైకోర్టు నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, ప్రభుత్వ ముఖ్య అధికారులతో హైదరాబాద్ లోని ఎంసీఆర్ […]Read More
Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమలలో శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ఇప్పటికే 2.25 లక్షల రూ. 300 […]Read More
AP 10th Inter Exams : ఏపీ పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ పై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో మార్చి 31వ తేదీ లోపు పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపరు. AP 10th Inter Exams : వచ్చే ఏడాది ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందే పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ […]Read More
Janasena PawanKalyan: గెలిచే వారికే జనసేన టిక్కెట్లు..టీడీపీతో కలిసి సాగాల్సిందేనని స్పష్టం చేసిన
Janasena PawanKalyan: గెలుపు గుర్రాలకే జనసేన టిక్కెట్లు దక్కుతాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా కనీసం 15వేల ఓట్లను సంపాదించుకోగలమనే నమ్మకం ఉన్న వారికే టిక్కెట్లు ఉంటాయని తేల్చేశారు. పొత్తుల నేపథ్యంలో టీడీపీతో కలిసి నడవాల్సిందేనని స్పష్టత ఇచ్చారు. Janasena PawanKalyan: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మంగళగిరిలో పార్టీ నాయకులతో సమీక్షలు ప్రారంభించారు. పార్టీకి ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వచ్చే ఎన్నికల్లో ఓట్ల రూపంలో మార్చేలా వ్యూహాలు రచించాలని […]Read More
ఈరోజు రాశి ఫలాలు / Today Rasi Phalalu in Telugu ఉచిత రోజువారీ రాశి ఫలాలు అనేది పనికి వెళ్ళే ముందు ప్రజలు మీ రాశిచక్రం మీ భవిష్యత్తు కోసం ఏమి దాచిందో చదవడం ద్వారా మీ సామర్థ్యాన్ని తెలుసుకోండి మరియు అన్ని సరిహద్దులను అతిక్రమించండి. రోజువారీ రాశి ఫలాలు చదవండి మరియు రాబోయే వారంలో రాబోయే అన్ని సంఘటనలను తెలుసుకోండి. మేష రాశి ఫలాలు (Friday, December 15, 2023) మీ సమస్యలపట్ల విసిరే […]Read More
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఓఆర్ఆర్ మెట్రో ప్రాజెక్టు విస్తరణకు రేవంత్ రెడ్డి బ్రేకులు వేసేందుకు మొగ్గు చూపుతున్నారట. పాతబస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో విస్తరించునున్నట్లు సమచారం. CM Revanth Reddy : తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుస సంచలన నిర్ణయాలతో తనదైన మార్క్ పాలన కనబరుస్తున్నారు. ప్రభుత్వం కొలువు దీరిన రోజు నుంచే సరికొత్త నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. […]Read More
Nadendla Manohar : ఏపీలో వైసీపీ దుకాణం బంద్ చేసేందుకు సిద్ధమైందని, అందుకే క్లియరెన్స్ సేల్ తరహాలో భూ కేటాయింపులు చేస్తుందని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. పరిశ్రమల కోసమంటూ చేపట్టిన భూకేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. నాదెండ్ల మనోహర్ Nadendla Manohar : వైసీపీ క్లియరెన్స్ సేల్ మొదలుపెట్టిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. పరిశ్రమల కోసమంటూ భూ కేటాయింపుల్లో అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపించారు. మంగళగిరిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులు […]Read More
Michaung Crop loss: మిగ్జామ్ తుఫాను ఏపీలో అపార నష్టాన్ని సృష్టించింది. ప్రాథమిక అంచనాల్లో ఒక్క కృష్ణాజిల్లాలోనే పంట నష్టం రెండున్నర లక్షల ఎకరాలను దాటిపోయింది. ఇప్పటికీ పంట పొలాల్లో నీరు నిలిచి ఉండటంతో నష్టాన్ని అంచనా వేయడంలో జాప్యం జరుగుతోంది. Michaung Crop loss: ఆంధ్రప్రదేశ్లో మిగ్జాం తుఫాను భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాథమిక అంచనాల్లో కృష్ణాజిల్లాలో దాదాపు రెండున్నర లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. జిల్లాలో తుఫాన్ పంట నష్టం పరిశీలించిన కేంద్ర […]Read More
Gatte Ka Pulao: రాజస్థానీ స్పెషల్ వంటకం గట్టే కా పులావ్ ఎప్పుడైనా ప్రయత్నించారా. కాస్త వెరైటీ రుచితో నచ్చేస్తుంది. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి. Gatte Ka Pulao: రాజస్థానీ స్పెషల్ వంటకం గట్టే కా పులావ్ ఎప్పుడైనా ప్రయత్నించారా. కాస్త వెరైటీ రుచితో నచ్చేస్తుంది. దాని తయారీ ఎలాగో వివరంగా చూసేయండి. గట్టే కా పులావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు శనగపిండి పావు చెంచా వాము అరచెంచా కారం అరచెంచా […]Read More