రాశి ఫలాలు

రాశిఫలాలు 03 మార్చి 2026: ఈరోజు చంద్ర గ్రహణం వేళ ద్వాదశ రాశులపై

horoscope today 03 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చంద్ర గ్రహణం, గ్రహాల కదలికలో మార్పు కారణంగా ద్వాదశ రాశులపై ఎలాంటి ప్రభావం పడనుంది, కెరీర్ పరంగా, ఆర్థిక పరమైన రంగాలను ఎలా ప్రభావితం చేస్తుందనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. Telugu Astro horoscope today 03 March 2026 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళవారం రోజున చంద్రుడు కన్య రాశిలో సంచారం చేయనున్నాడు. ఇదే సమయంలో ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. […]Read More

ట్రెండింగ్

అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. సీబీఎస్సీ 10వ, 12వ తరగతి పరీక్షలు వాయిదా..?’ క్లారిటీ

సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మొదలైన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 10 వరకు కొనసాగనున్నాయి. భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భారద్వాజ్ కీలక ప్రకటన చేశారు. మార్చి 7, 2026న మిడిల్ ఈస్ట్ దేశాలలో జరగాల్సిన 10వ తరగతి, […]Read More

డివోషనల్

గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే

Simple Clove Remedies for Wealth: సోమవారం రెండు లవంగాలతో చేసుకునే పరిహారాలు జీవితాన్ని మార్చేస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆర్థిక సమస్యలు, చెడు కలలు, ఇతర ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శివపార్వతులను పూజించి, లవంగాలతో దీపారాధన, లేదా నీటిలో లవంగాలు కలిపి నిద్రించడం వంటివి శుభ ఫలితాలనిస్తాయి. గ్రహణం ముందు సోమవారం లవంగాలతో ఇలా చేస్తే.. మీ అదృష్టం డబుల్, డబ్బే డబ్బు..! సోమవారం లవంగాలతో చేసే పరిహారాలు జీవితంలో అనేక సానుకూల మార్పులను తీసుకువస్తాయని […]Read More

టెక్నాలజీ

గ్రహణ కాలం శుభమా? అశుభమా..? ఆలయ శుద్ధి ఆచారాల వెనుక అసలు రహస్యం

Eclipse Significance: గ్రహణ సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక ఆలయాలు కొన్ని గంటలపాటు మూతపడనున్నాయి. ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం మంగళవారం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అదే విధంగా తెలుగు రాష్ట్రాల్లోని చాలా దేవాలయాలు కూడా గ్రహణ సమయానికి అనుగుణంగా తలుపులు మూసివేయనున్నాయి. గ్రహణ దోషం లేని ఆలయాలు మాత్రం యథావిధిగా భక్తులకు దర్శనం ఉంటుంది. అయితే, గ్రహణ సమయంలో ఆలయాలు ఎందుకు మూసివేస్తారు? దాని వెనుక ఉన్న […]Read More

ఆంధ్రప్రదేశ్

అందరికీ ఇళ్లు: ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? Andariki Illu Scheme: సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకం ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇతర పథకాల ద్వారా ఇంటి స్థలాలు […]Read More

ఆంధ్రప్రదేశ్

Silicon andhra sanjivani Hospital: ఆ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం.. మెడికల్ టెస్టులు, సర్జరీలూ ఫ్రీనే.. వైద్యం వ్యాపారంగా మారిపోయిన ప్రస్తుత రోజులలో కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఫ్రీగా అందించే ఆస్పత్రి ఉందంటే నమ్ముతారా. అదే కృష్ణా జిల్లా కూచిపూడిలో ఉన్న సిలికాన్ ఆంధ్ర సంజీవని ఆస్పత్రి. ఉచిత వైద్యంతో పాటుగా అత్యాధునిక వైద్య పరీక్షలు, సర్జరీలను కూడా ఉచితంగా అందిస్తూ పేదలపాలిట సంజీవనిగా పేరు తెచ్చుకుంది. 2018లో ఏర్పాటైన సిలికానాంధ్ర సంజీవని మల్టీస్పెషాలిటీ […]Read More

క్రైమ్

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 శాతం డిస్కౌంట్..? హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక

‘మీ బండిపై పెండింగ్ చలాన్లు ఉన్నాయా..? అయితే ఈనెల 14న లోక్ అదాలత్‌లో 80 శాతం డిస్కౌంట్‌తో క్లియర్ చేసుకోవచ్చు.’ అంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ వైరల్ వీడియోలపై తాజాగా హైదరాబాద్ సీపీ క్లారిటీ ఇచ్చారు. పోలీస్ శాఖ, ప్రభుత్వం నుంచి ఎలాంటి డిస్కౌంట్ ప్రకటించలేదని అన్నారు. అదంతా ఫేక్ న్యూస్ అని వ్యూస్ కోసం కొందరు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. హైలైట్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై 80 […]Read More

రాశి ఫలాలు

02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం..

02 మార్చి 2026సోమవారం నాటి రాశి ఫలాల ప్రకారం.. గ్రహాల కలయికతో కొన్ని రాశులకు ధనలాభంవృత్తిలో అనుకూలత ఉంటేమరికొన్ని రాశులు జాగ్రత్తగా ఉండాలి. మేషంవృశ్చిక రాశుల వారు శివారాధనతులారాశి వారు లక్ష్మీ పూజశని పరిహారాలు పాటించడం మంచిది. రోజువారీ ప్లాన్‌ కోసం రాశిఫలం పరిశీలించండి. నేటి రాశి ఫలాలు & పరిహారాలు మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మేషం (Aries): ఉద్యోగంలో అనుకూలతకుటుంబంలో సంతోషం. పరిహారం: శివునికి అభిషేకం. వృషభ రాశి వారి ఫలితాలు […]Read More

ఆంధ్రప్రదేశ్

చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు.. అది కూడా ఓ పోలీసాయనే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మీద ఓ పోలీస్ అధికారి.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దేవరకొండ నాగవరప్రసాద్ అనే అధికారి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో వీరిపై ఫిర్యాదు చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారంటూ పదే పదే ఆరోపణలు చేయడంతో మనస్తాపం చెంది ఫిర్యాదు చేసినట్లు నాగ వరప్రసాద్ విలేకర్లకు వెల్లడించారు. అలాగే కొన్ని మీడియా ఛానెళ్ల మీద ఫిర్యాదు చేసినట్లు […]Read More