Polavaram Dues: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన పునరావాసం, పరిహారం, భూసేకరణల కోసం ప్రభుత్వం రూ. 996 కోట్లను విడుదల చేసింది. 2026నాటికి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. Polavaram Dues: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలా, 2027 నాటికి నిర్మాణం పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి నిమ్మల తెలిపారు. డిసెంబర్ రెండోవారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును […]Read More
సొరకాయ గ్లూకోజ్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. దీర్ఘకాలిక మలబద్ధకం కూడా గ్లూకోజ్కి ప్రధాన కారణం. దీని కారణంగా చక్కెరను నియంత్రించడంలో ఇబ్బంది ఉంటుంది డయాబెటిస్ ఉన్న వారు ఆహారం విషయంలో సమతుల్యంగా ఉండటం చాలా ముఖ్యం. వారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న వస్తువులను తినడానికి ప్రయత్నించాలి. దీంతో షుగర్ స్పైక్ ఉండదు. అలాగే పీచు, రఫ్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇది కాకుండా, జీవక్రియ రేటును పెంచే వాటిని తినడానికి ప్రయత్నించాలి. అలాంటి వాటిలో ఒకటి […]Read More
శీతాకాలంలో పుట్టగొడుగులను తినడం వల్ల వింటర్ సీజన్ సమస్యలన్నింటి నుంచి విముక్తి పొందవచ్చు. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు గుండె, జీర్ణ సమస్యలు, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో పుట్టగొడుగులు విరివిగానే లభిస్తాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అయితే వీటిని చలికాలంలో తింటే సమస్యలన్నింటి నుంచి విముక్తి చెందవచ్చని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. […]Read More
రైళ్లలో పూజలు నిర్వహించవద్దని దక్షిణ మధ్య రైల్వే శాఖ శబరిమల భక్తులకు కీలక సూచనలు చేసింది. కోచ్లో కర్పూరం వెలిగించడం, హారతి ఇవ్వడం వంటివి చేస్తే సెక్షన్లోని 67, 154, 164, 165 ప్రకారం మూడేళ్లు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తామని తెలిపింది. శబరిమల వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. కొందరు రైళ్లలో పూజలు చేస్తున్నారని ఇలా చేయకూడదని తెలిపింది. రైళ్ల కోచ్లో భక్తులు కర్పూరం వెలిగించడం, హారతి […]Read More
‘పుష్ప’ పార్ట్-3 ఉంటుందని మేకర్స్ స్పష్టం చేశారు. ‘పుష్ప-3 ది ర్యాంపేజ్’ అనేది టైటిల్. తాజాగా ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫొటోను చిత్రయూనిట్ షేర్ చేయగా అందులో వెనకాల ‘పుష్ప-3’ పోస్టర్ ఉండటం గమనార్హం. ఈ పోస్టర్ తో ‘పుష్ప-3’ కూడా ఉండబోతుందని స్పష్టమవుతుంది. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ […]Read More
‘పుష్ప 2’ రిలీజ్ కు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అధిక మొత్తంలో టికెట్ ఛార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని పిటిషన్ పై విచారించిన న్యాయ స్థానం చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. సినీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప2’ మరో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ […]Read More
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు చెప్పారు. APS RTC: ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..ఎన్నికల సమయంలో ఇచ్చిన టీడీపీ కూటమి ఇచ్చిన హామీ ఇది. ఈ హామీ అమలు కోసం రాష్ట్రంలోని మహిళలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పొరుగున ఉన్న కర్ణాటక, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లో ఉంది. దీంతో ఏపీలో […]Read More
ఏపీ మంత్రి లోకేశ్ గవర్నమెంట్ కాలేజీల్లో అటెండెన్స్ ,విద్యా ప్రమాణాలను మరింత పెంచడం కోసం మరో ప్రతిష్టాత్మక నిర్ణయాన్నితీకున్నారు.ఇక నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నా భోజనం అందించాలని నిర్ణయించారు. AP Minister Lokesh: ఏపీలోని గవర్నమెంట్ కాలేజీల్లో అటెండెన్స్ ,విద్యా ప్రమాణాలను మరింత పెంచడం కోసం మంత్రి నారా లోకేష్ మరో సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నుంచి ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్నాభోజనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యా […]Read More
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో ఇంటి స్థలం కొన్నారు. అమరావతిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల ప్లాట్ కొనుగొలు చేశారు. ఈ ప్లేస్ లో ఆయన సొంతిల్లు నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అతిథి గృహంలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో 5 ఎకరాల స్థలం కొన్నారు. అమరావతి పరిధిలో బాబు వ్యక్తిగత వినియోగానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి జడ్జిల బంగ్లాలు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, […]Read More
ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. Ap: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు ఓ వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్కు సంబంధించిన ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వెంకట్రామిరెడ్డితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి మందు, విందు […]Read More