Political News

తెలంగాణ‌లో క‌ల్లు దుకాణాలు.. ప్ర‌భుత్వం రెడీ

తెలంగాణ సంప్ర‌దాయ మ‌ద్యం క‌ల్లు. గ్రామాల్లో ఇప్ప‌టికీ.. సంద‌ర్భం ఏదైనా ఆడ‌, మ‌గా.. త‌ర‌చుగా పుచ్చుకునేది.. తాగి ఊగేది క‌ల్లే! ఇప్పుడు ఇది.. ప్ర‌భుత్వం త‌న ప‌రిదిలోకి తీసుకునేందుకు రెడీ అయింది. ప్ర‌భుత్వ క‌ల్లు దుకాణాలు(బార్లు) ఏర్పాటు చేసేం దుకు సిద్ధంగా ఉన్నామ‌ని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తాజాగా వెల్ల‌డించారు. మహబూబ్‌నగర్‌లో జ‌రిగిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా పొన్నం […]Read More

రాశి ఫలాలు

Rasi Phalalu: రోజువారీ రాశి ఫలాలు: 04-03-2024

మేష రాశి మీ శ్రీమతి వ్యహారాలలో అనవసరంగా తల దూర్చకండి. అది ఆమెకు, కోపం తెప్పించవచ్చును. మీ పనులేవో మీరు చూసుకోవడం మంచిది. వీలైనంత తక్కువగా జోక్యం ఉండడం మంచిది. లేకపోతే, అది ఆధారపడిపోయేలాగ తయారుచేస్తుంది. ఈరోజు మీయొక్క ఆర్థికస్థితి అనుకూలంగా ఉండదు.ఇందువలన ధనాన్ని మీరు పొదుపుచేయలేరు. ఈ రోజు మీరు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు- కానీ, అద్భుతాలు జరుగుతాయని కానీ, మీరుగతంలో సహాయం చేసినవారినుండి ఏమీ కానీ ఎదురుచూడకండి. వాస్తవంలో ఉండండి. తొలి చూపులోనే ప్రేమలో […]Read More

డివోషనల్

శివరాత్రి రోజు చదవాల్సిన మంత్రం ఏంటి?శంకరాచార్యులవారు ఇచ్చిన శివోమంత్రం ఏమిటి?

శివరాత్రి రోజు చదవాల్సిన మంత్రం ఏంటి?శంకరాచార్యులవారు ఇచ్చిన శివోమంత్రం ఏమిటి? మహా శివరాత్రి నాడు ఈ మంత్రాలు పఠించడం వల్ల శివయ్య అనుగ్రహం కలుగుతుందని పంచాంగ కర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. మహా శివరాత్రి రోజు పఠించాల్సిన మంత్రాలు కలియుగంలో యుగ ప్రమాణం వలన వేదాధ్యయనం చేయనివారికి సామాన్య మానవులకు శివారాధన చేసేటప్పుడు శివ పంచాక్షరీ అనగా “ఓం నమః శివాయ” అనేటువంటి మంత్రంతో శివుని పూజించటానికి, ఆరాధించటానికి, స్తుతించటానికి విశేషమైన మంత్రమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, […]Read More

డివోషనల్

ఇంట్లో సాయంత్రం కూడా దీపం ఎందుకు వెలిగించాలి? దీపం వెలిగించడం వెనుక ఉన్న

ఇంట్లో సాయంత్రం కూడా దీపం ఎందుకు వెలిగించాలి? దీపం వెలిగించడం వెనుక ఉన్న అర్థం ఏంటి?   ఉదయం పూట మాత్రమే కాదు సూర్యాస్తమయం వేళలో కూడా దీపం వెలిగించాలని, అప్పుడే ఇంట లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దీపాలు (unsplash) Diya importance: భారతీయ సనాతన ధర్మంలో దీపానికి చాలా ప్రాధాన్యత ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మ అని శాస్తం. వేదాలలో మొదటి వేదమైనటువంటి రుగ్వేదం దానిలో మొదటి శ్లోకం […]Read More

Political News

రైతుభరోసాపై రేవంత్ తాజా ప్లానింగ్.. హోల్ సేల్ షాక్ తప్పదట

పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఈ మొత్తం ఏడాదికి రెండుసార్లు అందుతుందన్న సంగతి అందరికి తెలిసిందే. ప్రభుత్వం మారినంతనే ప్లాగ్ షాప్ పథకాల పేర్లు మారిపోవటం తెలిసిందే. కేసీఆర్ అధికారంలో ఉన్న వేళ షురూ చేసిన రైతుబంధు పథకం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పంట పెట్టుబడి కోసం ప్రభుత్వం అందించే ఈ మొత్తం ఏడాదికి రెండుసార్లు అందుతుందన్న సంగతి అందరికి తెలిసిందే. బడ్జెట్ లో దీనికి భారీగా నిధులు కేటాయిస్తున్న వేళ.. రైతుబంధు […]Read More