Tags :#TelanganaNews

ఉద్యోగాలు తెలంగాణ

సనత్‍నగర్ టిమ్స్‌ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ.. వచ్చే నెల 6న చివరి

సనత్‍నగర్ టిమ్స్‌ ఆస్పత్రిలో ఉద్యోగాలు.. నోటిఫికేషన్ జారీ.. వచ్చే నెల 6న చివరి తేదీ సనత్ నగర్ టిమ్స్ ఆస్పత్రిలో ఖాళీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. టిమ్స్ సనత్‌నగర్‌లో 122 పోస్టులను భర్తీ చేయనుండగా.. అత్యధిక ఖాళీలు టెక్నీషియన్ విభాగంలోనే ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ పోస్టులకు కూడా అవకాశం కల్పించారు. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఏడాది పాటు ఈ నియామకాలు కొనసాగనున్నాయి. ఈ రిక్రూట్‌మెంట్‌ను నిమ్స్‌కు అప్పగించగా.. వాటికి అర్హతలు, రూల్స్‌, దరఖాస్తు విధానం ఏంటో ఈ స్టోరీలో […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

8 ప్లాట్లు, 10 ఎకరాల భూమి.. 4 ఇళ్లు, రూ.50 లక్షల బ్యాంక్

8 ప్లాట్లు, 10 ఎకరాల భూమి.. 4 ఇళ్లు, రూ.50 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్.. ఎక్సైజ్ సూపరింటెండెంట్ అవినీతి ఆస్తులు ఏసీబీ వలకు మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది. నిజామాబాద్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కొమ్మూరి మల్లారెడ్డి ఇళ్లు, ఆఫీసు, బంధువుల నివాసాల్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులకు భారీగా అక్రమాస్తుల చిట్టా దొరికింది. భారీగా కమర్షియల్ ప్లాట్లు, వ్యవసాయ భూమి, స్థిరాస్తులు, రూ.లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, కీలక పత్రాలు లభించాయి. ఇక మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ

రూ.700 జీతంతో మొదలై రూ.200 కోట్లకు పడగ.. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ అవినీతి చిట్టా రాష్ట్రంలో సంచలనం రేపిన ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌ సుంకరి నరహరి అక్రమాస్తుల కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రూ.700 జీతంతో ఉద్యోగాన్ని ప్రారంభించిన సుంకరి నరహరి.. రూ.కోట్లకు పడగలెత్తినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఆయన ఇంట్లో, బెడ్రూంలో భారీగా నోట్ల కట్టలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. Lands And Survey Deputy Director […]Read More

వాతావరణం

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు, అక్కడ మాత్రం ఎండలు తెలంగాణలో ఈ నెల 18 నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా హైదరాబాద్‌తో సహా దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 8న ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు మందగించడంతో.. ఉత్తర తెలంగాణలో ఇంకా 40 డిగ్రీలకు పైగా ఎండలు నమోదవుతున్నాయి. మరికొన్ని రోజులు అక్కడ ఎండల తీవ్రత ఉంటందని […]Read More