భోగాపురం ఎయిర్పోర్ట్లో రూ.10కే నీళ్ల బాటిల్, టీ, రూ.20కే సమోసా.. తక్కువ ధరకే ఫుడ్ Udan Yatri Cafe In Bhogapuram International Airport: భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 1న ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు.. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్లో కేంద్రం తక్కవ ధరకే ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. ఉడాన్ యాత్రి కేఫ్ ఏర్పాటు చేయగా.. అక్కడ రూ.10కే నీళ్ల బాటిల్, టీ, రూ.20కే సమోసా అందుబాటులో ఉంటాయి. ఈ ఉడాన్ కేఫ్లో […]Read More
Tags :tdp
“ఉస్మానియా గోల్డ్ మెడలిస్టును అక్రమంగా జైలుకు పంపుతారా.. హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్”:
“ఉస్మానియా గోల్డ్ మెడలిస్టును అక్రమంగా జైలుకు పంపుతారా.. హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్”: వైఎస్ జగన్ హే రామ్, సేవ్ ఆంధ్రప్రదేశ్”ఆంధ్రప్రదేశ్కు కావాల్సింది రౌడీ పోలీస్ రాజ్యం కాదు : వైఎస్ జగన్ || krutikatv || చంద్రబాబు ( Chandra Babu ) దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం పనితీరు ఉందని వైసీపీ అధ్యక్షుడు , మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( YS Jagan Mohanreddy ) […]Read More
అమరావతి vs మావిగన్.. ఈ రెండింట్లో ఏది బెటర్.. ఆలోచించాల్సింది ఇదొక్క విషయమే..!!
మావిగన్.. ఏపీ రాజధాని కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తీసుకొచ్చిన కొత్త ప్రతిపాదన ఇది. ప్రస్తుత రాజధాని అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని.. కేవలం రూ. 20 వేల కోట్లతోనే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల మధ్య కనెక్టివిటీని పెంచి ఓ పెద్ద నగరాన్ని ఏర్పాటు చేయొచ్చని జగన్ చెబుతున్నారు. దీని వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గుతుందని, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేయొచ్చని ఆయన చెబుతున్నారు. అమరావతి vs మావిగన్ […]Read More
టీడీపీ మహానాడులో ….. రెండు రోజు కూడా భారీగా విరాళాలు…
టీడీపీ మహానాడులో ….. రెండు రోజు కూడా భారీగా విరాళాలు…KRUTIKARead More
‘‘నాది తిరుగుబాటు.. బాబుది వెన్నుపోటు’’ అంటూనే.. చంద్రబాబును సమర్థించిన నాదెండ్ల భాస్కరరావు!
‘‘నాది తిరుగుబాటు.. బాబుది వెన్నుపోటు’’ అంటూనే.. చంద్రబాబును సమర్థించిన నాదెండ్ల భాస్కరరావు! టీడీపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నాదెండ్ల భాస్కరరావు.. ఆ పార్టీలో తీవ్ర సంక్షోభానికి కారణమయ్యారు. 1984లో ఆయన ఎన్టీఆర్పై తిరుగుబాటు చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత టీడీపీని వీడి కాంగ్రెస్లో చేరారు. 1995లో చంద్రబాబు నాయుడు కూడా ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలు, సీఎం పదవిని దక్కించుకున్నారు. ఈ ఘటనపై నాదెండ్ల భాస్కరరావు తనదైన శైలిలో స్పందించారు. తాను ఎన్టీఆర్కు వెన్నుపోటు […]Read More
విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు
విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, శత్రుత్వం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘురామకృష్ణరాజు పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను విజయసాయిరెడ్డి ఇంటిలోనే అద్దెకు ఉంటున్నట్లు వెల్లడించారు. ఇక మంత్రి పదవి రాకపోవటంపైనా రఘురామ స్పందించారు. మంత్రి పదవి రానందుకు అసంతృప్తి ఏమీ లేదని.. కాకపోతే గతంలో మాట్లాడినంత స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మాట్లాడటం కుదరదని చెప్పుకొచ్చారు. Raghu […]Read More
యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ,
యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ, అసలేం జరిగిందంటే? AP Fact Check Team On Chandrababu Auto Video In Naidupeta: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పర్యటించారు. అక్కడ టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ మహిళ చంద్రబాబును కలిసి తన కుమారుడు డిగ్రీ పూర్తి చేశారని ఉద్యోగం కావాలని అడిగారు. అయితే చంద్రబాబు […]Read More
చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు హైదరాబాద్లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు?
చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు హైదరాబాద్లో ఏం పని.. తెలంగాణ పోలీసుల సెక్యూరిటీ ఎందుకు? పృథ్వీరాజ్ యాదవ్ ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను ఉద్దేశించి తెలంగాణకు చెందిన పృథ్వీరాజ్ యాదవ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు . వారికి హైదరాబాద్లో ఏం పని అని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులు వారికి ఎందుకు బందోబస్తు కల్పించాలని నిలదీశారు. హైదరాబాద్ జర్నలిస్ట్ కె. వెంకట్రామి రెడ్డిని పరామర్శించిన ఆయన.. కేవీ రెడ్డి అరెస్ట్ను ఖండించే క్రమంలో ఈ వ్యాఖ్యలు […]Read More
నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో
నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో ప్రచారం, మంత్రి క్లారిటీ Nara Lokesh Tweet On Puja Room Dolls Issue: ఏపీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్తో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. పూజ గదిలోని రెండు ఫోటోలోను ట్వీట్ చేశారు. అయితే పూజ గదిలో ఓ విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ […]Read More
అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్.. ఆవిష్కరించిన
అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కృతం అయింది. 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ విగ్రహాన్ని నిర్మించారు. మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను కూడా అక్కడ నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం 58 రోజుల […]Read More