నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు మల్కాజిగిరి నియోజకవర్గంలోని అల్వాల్ మండలంలోని నిషేధిత జాబితాలో ఉన్న 582, 583, 22ఏ, సర్వే నంబర్ల భూములను అక్రమ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అంశాలపై హిమయత్నగర్లోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఫిర్యాదు చేశారు. నిషేధిత భూముల రిజిస్ట్రేషన్లపై మర్రి ఫిర్యాదు ఒడ్డెర కులస్తులకు నోటీసులపై ఆగ్రహం […]Read More
Tags :#srinivas
ఆంధ్రప్రదేశ్
తాజావార్తలు
తెలంగాణ
విజయవాడ: అటెండర్కు అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా!
May 7, 2026
విజయవాడ: అటెండర్కు అన్ని కోట్లలో ఆస్తులా?.. ఏసీబీ అధికారులు విస్తుపోయేలా! Vijayawada ACB Raids Attenders House: విజయవాడలో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు.. పన్నులశాఖ ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసే అటెండర్ శ్రీనివాసరావు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే సమాచారంతో తనిఖీలు చేశారు. ఆయన భారీగా ఆస్తులు కూటబెట్టినట్లు గుర్తించారు. శ్రీనివాసరావు గతేడాది లంచం తీసుకుంటూ ఏసీబకి దొరికిపోయి అరెస్ట్ అయ్యారు.. ఆయన ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్నారు. ఈలోపు మరోసారి ఏసీబీ అధికారులు ఆయనతో పాటూ సోదరుల […]Read More