Tags :#shak

క్రైమ్ తాజావార్తలు బిజినెస్

Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..

Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా.. హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్‌కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్‌లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్‌లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి […]Read More

తెలంగాణ

వాహనదారులకు బిగ్ అలర్ట్.. 9 టెస్ట్‌లు పాసైతేనే ఫిట్‌నెస్ సర్టిఫికెట్.. కంప్యూటర్‌ బేస్డ్

పాత వాహనాల ఫిట్‌నెస్ విషయంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది. ఇప్పటివరకు మ్యాన్యువల్‌గా ఆర్టీఓలు తనిఖీలు చేసి.. పాత వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు జారీ చేసేవారు. ఇక నుంచి కంప్యూటర్ ద్వారా వాహనానికి పరీక్షలు నిర్వహించనున్నారు. 9 రకాల పరీక్షలు పాస్ అయిన వాహనాలకు మాత్రమే.. ఫిట్‌నెస్ ఇవ్వనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 37 ఏటీఎస్ స్టేషన్‌లను ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టారు. Vehicle Fitness Certificate వాహనదారులకు బిగ్ అలర్ట్.. 9 […]Read More

ఆంధ్రప్రదేశ్

Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి

Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. తెల్లారేసరికి బ్రతుకుతెరువు కోసం అప్పు చేసి కొన్న కొత్త ఆటో గంటల వ్యవధిలో మాయమైన ఘటన విజయనగరం జిల్లాలో కలకలం రేపింది. కొత్తవలస మండలం రెల్లి కాలనీలో నివసించే బంగారి అప్పలరాజు రూ.3.18 లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఆటోను పూజలు చేసి ఇంటి ముందు ఉంచగా, తెల్లవారుజామున అది కనిపించలేదు. Andhra: కొత్త ఆటో కొని పూజలు చేయించి ఇంటి ముందు పెట్టాడు.. […]Read More