Tags :#schools

Political News ఉద్యోగాలు ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

‘తెలంగాణలో ఇక టెన్త్ పరీక్షలకు గుడ్‌బై.. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు’: సీఎం

తెలంగాణలో ఇక నుంచి టెన్త్ పరీక్షలను తొలగించనున్నట్లు తెలుస్తోంది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ఒకే విధానంలో విద్యా బోధన జరగనున్నట్లు సమాచారం. తెలంగాణ విద్యా వ్యవస్థలో పూర్తిగా మార్పులు చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన అధ్యయనం జరుగుతోందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో అధ్యయనం చేసిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. Revanth Reddy. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉగాది పండక్కి వరుసగా 4

Ugadi School Holidays 2026: విద్యార్ధులకు గుడ్‌న్యూస్‌.. ఉగాది పండక్కి వరుసగా 4 రోజులు స్కూళ్లకు సెలవులు! అన్ని స్కూళ్లకు సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఉదయం 7.45 గంటలకే విద్యార్ధులు బడులకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు. అటు తెలంగాణలోనూ ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు మొదలయ్యాయి. ఇక గురువారం నుంచి బడులకు వరుసగా సెలవులు రానున్నాయి.. Ugadi School […]Read More

తెలంగాణ

పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ.. కోడలు ప్రీతిరెడ్డి వ్యాఖ్యలు వైరల్

తాను పార్టీ మారనున్నట్లు వస్తున్న వార్తలను మాజీ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరతాననే ప్రచారం జరుగుతోందని.. అయితే అధి మునిగిపోయే పడవ లాంటి పార్టీ అని పేర్కొన్న మల్లారెడ్డి.. అలాంటి పార్టీలో తానెలా చేరతానని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ పార్టీ బలంగా ఉందో అందరికీ తెలుసని పేర్కొన్నారు. మరోవైపు.. మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Malla Reddy పార్టీ మార్పుపై మల్లారెడ్డి క్లారిటీ మాజీ మంత్రి, […]Read More

తాజావార్తలు

దేవుడికి మొక్కుగా జుట్టు పెంచిన విద్యార్థి.. గుండు కొట్టించిన ప్రిన్సిపాల్.. తల్లిదండ్రుల ఆగ్రహం

విద్యార్థికి స్కూల్‌లో ప్రిన్సిపాల్ గుండు కొట్టించిన ఘటన తీవ్ర దుమారం రేపుతోంది. దేవుడికి మొక్కుగా పెంచుతున్న జుట్టును ప్రిన్సిపాల్ కత్తిరించాడని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆ స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. అయితే అది దేవుడి కోసం మొక్కుగా పెంచుతున్నారని తమకు తెలియదని స్కూల్ యాజమాన్యం చెబుతోంది. ఎన్నిసార్లు చెప్పినా ఆ విద్యార్థి కటింగ్ చేసుకోకపోవడంతోనే గుండు కొట్టించినట్లు పేర్కొ్ంది. దేవుడికి మొక్కుగా జుట్టు పెంచిన విద్యార్థి.. గుండు కొట్టించిన ప్రిన్సిపాల్.. తల్లిదండ్రుల ఆగ్రహం హైదరాబాద్‌లో జుట్టు పెంచుకుని […]Read More

ఆంధ్రప్రదేశ్

పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ బస్సుల్లో మాత్రమే,

APSRTC Free Bus Travel For 10th Class Students: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. మూడు బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. టెన్త్ హాల్‌టికెట్ చూపిసతే చాలు. హైలైట్: ఏపీలో టెన్త్ విద్యార్థులకు తీపికబురు […]Read More

బిజినెస్

హైదరాబాద్‌లో రేపు వైన్స్, బార్లు బంద్.. సీపీ సజ్జనార్ ఆదేశాలు

హైదరాబాద్‌లో రేపు వైన్స్, బార్లు బంద్ చేయాలని సీపీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. హోళీ పండగ సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు మూసి ఉంచాలని ఆదేశించారు. రూల్స్ అతిక్రమిస్తే.. కేసులు నమోదు చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. హోళీ పండగను అందరూ శాంతియుతంగా, ఆనందంగా జరుపుకోవాలని సీపీ సజ్జనార్ ఆకాంక్షించారు. Wines Closed హైదరాబాద్‌లో రేపు వైన్స్, బార్లు బంద్.. సీపీ సజ్జనార్ […]Read More

ట్రెండింగ్

అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. సీబీఎస్సీ 10వ, 12వ తరగతి పరీక్షలు వాయిదా..?’ క్లారిటీ

సీబీఎస్సీ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి మొదలైన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 10 వరకు కొనసాగనున్నాయి. భారత్‌తోపాటు విదేశాల్లోనూ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బోర్డు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( CBSE ) పరీక్షల కంట్రోలర్ సన్యమ్ భారద్వాజ్ కీలక ప్రకటన చేశారు. మార్చి 7, 2026న మిడిల్ ఈస్ట్ దేశాలలో జరగాల్సిన 10వ తరగతి, […]Read More