Tags :#roads

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్ హైదరాబాద్‌లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇళ్ల పట్టాలు లేనివాళ్లకు శుభవార్త.. 2 సెంట్లు, 3 సెంట్లు చొప్పున

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో అర్హులూన అందరికి ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని ఇవ్వాలన్నారు. అవసరమైన చోట ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. హైలైట్: ఏపీలో అర్హులంరికి ఇంటి పట్టాలు రెండేళ్లలో అందిస్తామన్న సీఎం 2, 3 సెంట్ల చొప్పున పంపిణీ చేస్తారు […]Read More

తెలంగాణ

హైదరాబాద్‌లో 556 కి.మీ.ల మేర మెట్రో విస్తరణ.. మూసీ నదిపై 29 బ్రిడ్జిలు..

హైదరాబాద్ నగరం రూపురేఖలు మార్చేందుకు హెచ్ఎండీఏ అనేక రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నగరంలో మెట్రోను భారీగా విస్తరించాలని భావిస్తోంది. నగరం నడిబొడ్డున మూసీ నదిపై భారీగా వంతెనలు నిర్మించనున్నట్లు తెలిపింది. ఇవే కాకుండా నగరంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, స్కైవాక్‌లు, రోడ్ల విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జిలు సహా సమగ్ర అభివృద్ధికి సంబంధించి ప్లాన్లు రెడీ చేస్తోంది. HMDA హైదరాబాద్‌ అభివృద్ధిపై హెచ్ఎండీఏ 2050 ప్రణాళికలు ప్రపంచంలోనే హైదరాబాద్ ఒక మహా నగరంగా అవతరిస్తోంది. గత […]Read More

Political News

ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ

బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More

తెలంగాణ

ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ

బస్సు ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది. హైదరాబాద్‌లో బస్సు టికెట్ ధరలను తగ్గించింది. వేసవి కాలం రావడంతో.. ఏసీ బస్సుల్లో ప్రయాణికుల ఆక్యుపెన్సీని పెంచుకునేందుకు భారీగా రాయితీలను ప్రకటించింది. టికెట్ ధరపై రూ.5 నుంచి రూ.10 వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. ఒకవైపు మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఏసీ బస్సులు ఖాళీగా ప్రయాణిస్తుండటంతో ఆర్టీసీ టికెట్ ధరలను తగ్గించింది. TGSRTC ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త.. టికెట్ ధరలు తగ్గింపు, రూ.5 నుంచి రూ.10 రాయితీ తెలంగాణ […]Read More

ఉద్యోగాలు

పవన్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం.. గోతిలోకి దిగిన

పవన్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. మీకు దండం పెడతాం.. గోతిలోకి దిగిన విద్యార్థులు Vizianagaram Students Request to Pawan kalyan For Road: పవన్ కళ్యాణ్ సారూ.. మాకు రోడ్డు వేయండి.. చదువుకుంటామంటూ కొంతమంది విద్యార్థులు వినూత్న నిరసన తెలుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విజయనగరం జిల్లాకు చెందిన కొంతమంది విద్యార్థులు తమ ఊరికి రోడ్డు వేయాలంటూ.. గోతిలోకి దిగి వేడుకుంటున్నారు. మెడలో పవన్ కళ్యాణ్ ఫోటోలు వేసుకుని.. డిప్యూటీ సీఎం […]Read More