Tags :#people

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్ హెల్త్‌

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ

సీజన్ వచ్చేసింది.. కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త, ఫోన్ చేయండి: సీపీ సజ్జనార్ కల్తీ మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలని.. సీపీ సజ్జనార్ సూచించారు. కొంతమంది వ్యాపారులు.. మామిడి పండ్లను తొందరగా పక్వానికి వచ్చేందుకు ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నారని తెలిపారు. పచ్చగా ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతీ మామిడి పండును మంచిది అని కొనుగోలు చేస్తే.. మన అనారోగ్యాన్ని మనమే తెచ్చుకున్నట్లు అవుతుందని సీపీ సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు చేశారు. CP Sajjanar కల్తీ మామిడి పండ్లతో […]Read More

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా?

మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగాది పండుగను వైఎస్ జగన్, భారతి దంపతులు కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకున్నారని.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ భార్యలతో కలిసి ప్రజలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు. పండుగ పూట చంద్రబాబు భార్య హెరిటేజ్‌లో పాలు పిసుకుతున్నారా? అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై మండిపడిన రోజా.. తిరుమలలో ఉగాది వేడుకలు నిర్వహించకుండా ఎక్కడికి పోయారని […]Read More

ఆంధ్రప్రదేశ్

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు నమోదుచేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వరకూ 616 కేసులు నమోదు […]Read More

వాతావరణం

మండు వేసవిలో చల్లని కబురు.. వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణశాఖ వర్షం హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ప్రస్తుతం ఒక ద్రోణి కొనసాగుతోందని దాని కారణంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. నేటి నుంచి ఈనెల 21 వరకు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. హైలైట్: మండు వేసవిలో చల్లని కబురు వచ్చే 6 రోజులు తెలంగాణలో వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ Telangana Weather […]Read More

తెలంగాణ

‘ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది.. సమాజం ఏమైపోతోంది’.. సజ్జనార్ ఫైర్

వైరల్ కావడం కోసం సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి చేష్టలు చేసేవారిని గుర్తించి.. వారి వీడియోలను సీపీ సజ్జనార్ నెట్టింట పోస్ట్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరో వీడియో పోస్ట్ చేసిన సజ్జనార్.. ఈ వెర్రితనం ఎటు దారి తీస్తోంది, సమాజం ఏమైపోతోంది అంటూ ఫైర్ అయ్యారు. రోడ్లపై డేంజరస్ స్టంట్లు చేసే కొంతమంది యువకుల వీడియోలు పోస్ట్ చేసిన సీపీ.. అలాంటి వారికి తీవ్ర హెచ్చరికలు చేశారు. VC Sajjanar ‘ఈ వెర్రితనం […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అంటిస్తారు.. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు, ఇంటి నుంచే సేవలు AP Govt Qr Codes For Public Services: ఏపీ ప్రభుత్వం ప్రజలకు సేవల్ని మరింత చేరువ చేస్తోంది. దీని కోసం ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్‌‌ను అంటించనున్నారు. క్షణాల్లో ఆస్తి పన్ను చెల్లించొచ్చు, సమస్యలపైనా ఫిర్యాదులు చేయొచ్చు. పట్టణాలు, నగరాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ సేవల్ని అందబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం […]Read More

తెలంగాణ

టీజీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్.. డైడ్‌లైన్ విధించిన కార్మికులు..!

టీజీఎస్ఆర్టీసీలో మరోసారి సమ్మె సైరన్.. డైడ్‌లైన్ విధించిన కార్మికులు..! ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె సైరన్ మోగించేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, పెండింగ్ బకాయిల విడుదల, జీతాల పెంపు సహా పలు డిమాండ్లపై కార్మికులు పోరుబాటకు రెడీ అవుతున్నారు. మార్చి 13లోపు న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకుంటే సమ్మె నోటీసు ఇచ్చి స్ట్రైక్ చేస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. TGSRTC employees Strike తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC)లో మరోసారి సమ్మె సైరన్ మోగే […]Read More