Podarillu Today ఏప్రిల్ 02 ఎపిసోడ్: మహాని ఒక్క మాట అనేసరికి.. రెచ్చిపోయిన ముగ్గురు మొనగాళ్లు.. తాంబూలాలు కాస్తా తన్నులాటగా Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో రచ్చరచ్చ అయింది. గాయత్రిని మా మాధవకి ఇవ్వండని అడగటానికి చక్రి-కేశవ-కన్నా ముగ్గురినీ వెంటబెట్టుకొని తాయారు ఇంటికెళ్లింది మహాలక్ష్మి. సాధారణంగానే వీళ్లని చూస్తే రెచ్చిపోయే తాయారు ఇక తాంబూలాలు చూడగానే తాండవం చేస్తుంది. అయితే మహా కూడా అంతే దీటుగా బదులిస్తుంది. అయితే తాయారు.. మహా గురిచి నోరు జారడంతో […]Read More
Tags :#mahalakshmi
Podarillu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: తాంబూలాలతో తాయారు ఇంటికి మహాలక్ష్మి.. గాయత్రి-మాధవ
Podarillu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: తాంబూలాలతో తాయారు ఇంటికి మహాలక్ష్మి.. గాయత్రి-మాధవ పెళ్లి కోసం రిస్క్.. అద్గదీ ధైర్యం అంటే Podarillu Today: పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో నారాయణని బెదిరించి మరీ ట్యాబ్లెట్స్ వేయిస్తుంది మహాలక్ష్మి. అసలు ఎవడికి లొంగని నారాయణ.. మహాకి భయపడటం చూసి కొడుకులు కూడా అవాక్కవుతారు. మరోవైపు తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని.. ఎక్కడికైనా లేచిపోదామని మాధవతో చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటుంది గాయత్రి. అయితే అర్ధరాత్రి జరిగిన ఈ సీన్ […]Read More
కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పిన సీఎం.. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. హైలైట్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు నిరంతరాయంగా కార్డుల పంపిణీ సీఎం రేవంత్ కీలక ప్రకటన telangana new ration […]Read More