Tags :#iftar

డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బీజేపీ నేత మాధవీలత దుర్గా పారాయణం.. ముస్లింల నుంచి అభ్యంతరాలు

ఢిల్లీ విమానాశ్రయ ప్రార్థనా మందిరంలో బీజేపీ నేత మాధవీలత దుర్గా స్తోత్రం పఠించడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ముస్లిం మహిళలు ప్రార్థనలో ఉండగా ఆమె కావాలనే స్తోత్రాలు పఠించారని ఒక వర్గం ఆరోపిస్తుండగా, ఎవరైనా ప్రార్థన చేసుకోవచ్చని మరో వర్గం సమర్థిస్తోంది. ‘లోక కళ్యాణం’ కోసమే ప్రార్థించానని ఆమె పేర్కొన్నారు. గతంలో ఇఫ్తార్ విందుల నిర్వహణపై కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. విమానాశ్రయాల్లోని ‘మల్టీ-ఫెయిత్’ ప్రేయర్ రూమ్‌ల వినియోగంపై ఈ ఘటన భిన్నాభిప్రాయాలను రేకెత్తించింది. […]Read More

ఆంధ్రప్రదేశ్ డివోషనల్

ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. రూ.45 కోట్లు విడుదల.. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు

Andhra Pradesh Imam Mouzan Salaries Rs 45 Crores Released: ఏపీలో రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేశారు. రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. మొత్తం 10వేలమందికి ఈ డబ్బులు అకౌంట్‌లలో జమ చేయనున్నారు. రంజాన్ సందర్భంగా గౌరర వేతనాన్ని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైలైట్: ఏపీ ప్రభుత్వం రంజాన్ […]Read More