Tags :#house

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

వీహెచ్‌కు రేవంత్ సర్కార్ బంపరాఫర్.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ

వీహెచ్‌కు రేవంత్ సర్కార్ బంపరాఫర్.. కేబినెట్ హోదాతో పదవి, ఉత్తర్వులు జారీ తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, అభివృద్ధి శాఖ సలహాదారుగా కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు నియమితులయ్యారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో ప్రకారం ఆయనకు రాష్ట్ర మంత్రి హోదా కల్పించారు. నెలకు లక్ష రూపాయల వేతనంతో పాటు మంత్రులకు లభించే ప్రొటోకాల్ సదుపాయాలు ఆయనకు వర్తిస్తాయి. బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వానికి మార్గదర్శనం చేయడంలో […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు

విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, శత్రుత్వం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘురామకృష్ణరాజు పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను విజయసాయిరెడ్డి ఇంటిలోనే అద్దెకు ఉంటున్నట్లు వెల్లడించారు. ఇక మంత్రి పదవి రాకపోవటంపైనా రఘురామ స్పందించారు. మంత్రి పదవి రానందుకు అసంతృప్తి ఏమీ లేదని.. కాకపోతే గతంలో మాట్లాడినంత స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మాట్లాడటం కుదరదని చెప్పుకొచ్చారు. Raghu […]Read More

Political News ఆంధ్రప్రదేశ్ ఉద్యోగాలు ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ,

యువకుడికి ఉద్యోగం కావాలని అడిగితే చంద్రబాబు ఆటో కొనివ్వమని చెప్పారా.. వీడియోపై క్లారిటీ, అసలేం జరిగిందంటే? AP Fact Check Team On Chandrababu Auto Video In Naidupeta: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల క్రితం తిరుపతి జిల్లా నాయుడుపేటలో పర్యటించారు. అక్కడ టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు. అయితే అక్కడ ఓ మహిళ చంద్రబాబును కలిసి తన కుమారుడు డిగ్రీ పూర్తి చేశారని ఉద్యోగం కావాలని అడిగారు. అయితే చంద్రబాబు […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక

ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక ప్రకటన Andhra Pradesh Govt Plans 4.50 Lakh Houses By December: ఏపీలోని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని తన సంకల్పమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పుదూరులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు ఇళ్ల పంపిణీ చేసిందన్నారు. 2029 నాటికి అర్హులైన […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ

తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్, హెచ్చరికలు జారీ తెలంగాణకు హైదరాబాద్ వాతవరణ కేంద్రం అధికారులు మరోసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో భారీ వర్షం, వడగండ్లు కురవగా.. నేడు కూడా ఖమ్మం, వరంగల్, నల్గొండ వంటి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మంగళవారం కురిసిన ఈదురు గాలుల వల్ల పంటలు దెబ్బతినడమే కాకుండా, ఇళ్ల […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు Pmay Gramin Scheme Rs 2.39 Lakhs In Andhra Pradesh: ఏపీలో ఐదేళ్లలో అర్హులందరికి ఇళ్లు కట్టిస్తామని హామీ దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (పీఎంఏవై-రూరల్‌) పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్‌ ధరను రూ.2.39 లక్షలకు ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇళ్ల పట్టాలు లేనివాళ్లకు శుభవార్త.. 2 సెంట్లు, 3 సెంట్లు చొప్పున

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో అర్హులూన అందరికి ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని ఇవ్వాలన్నారు. అవసరమైన చోట ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. హైలైట్: ఏపీలో అర్హులంరికి ఇంటి పట్టాలు రెండేళ్లలో అందిస్తామన్న సీఎం 2, 3 సెంట్ల చొప్పున పంపిణీ చేస్తారు […]Read More

ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ల సదస్సులో రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రేపే అన్నదాత సుఖీభవ నిధులు

కలెక్టర్ల సదస్సులో రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రేపే అన్నదాత సుఖీభవ నిధులు జమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్వహించిన ఆరో సదస్సు ఇది. ఇందులో రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు సహా కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా […]Read More