Tags :#gas

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414

హైదరాబాద్‌లో గ్యాస్ సిలిండర్ల దందా.. ఒక్కో సిలిండర్ రూ.6 వేలు.. శ్మశానంలో 414 సిలిండర్లు సీజ్ హైదరాబాద్‌లో బ్లాక్ మార్కెట్ గ్యాస్ సిలిండర్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. గ్యాస్ సిలిండర్లను శ్మశానానికి తరలించి.. అక్కడి నుంచి అక్రమంగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సిలిండర్‌ను రూ.6 వేలకు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే శ్మశానంలో నిల్వచేసిన వందల కొద్దీ గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసిన పోలీసులు.. మొత్తం 11 మంది […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్

హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంక్‌లు.. నో స్టాక్ బోర్డులు.. నిల్వలు ఉన్నాయన్న సర్కార్ హైదరాబాద్‌లో చాలా పెట్రోల్ బంకులు మూతపడుతుండటంతో వాహనదారుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొంటున్నాయి. దీంతో తమ వాహనాలు పట్టుకుని.. పెట్రోల్ నిల్వలు ఉన్న బంకుల వద్ద భారీగా క్యూలైన్లు కడుతున్నారు. ఇప్పటికే నగరంలోని పలు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు పెడుతుండటంతో అలర్ట్ అయ్యారు. మరోవైపు.. ఎల్పీజీ, సీఎన్‌జీ గ్యాస్ కొరత కారణంగా గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద కూడా ఆటోలు కిలోమీటర్ల […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ బిజినెస్

యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే

యుద్ధం ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో మూతపడుతున్న పెట్రోల్ బంకులు.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ఛాన్స్! ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావంతో గ్యాస్ సరఫరా లేక.. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో భారీగా హోటళ్లు మూసివేయగా.. ఇప్పుడు దాని ప్రభావం చమురుపైనా పడింది. దీంతో హైదరాబాద్‌లో కొన్ని చోట్ల పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో మూసివేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏంటని వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు.. పవర్ పెట్రోల్ ధర పెరగ్గా.. పెట్రోల్, డీజిల్ ధరలు […]Read More

ఆంధ్రప్రదేశ్

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు నమోదుచేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వరకూ 616 కేసులు నమోదు […]Read More

బిజినెస్

ఏపీలో దారుణంగా పడిపోయిన కోడిగుడ్డు ధరలు.. మరీ అంత తక్కువ రేటా!

Andhra Pradesh Eggs Price Drop: కోడిగుడ్ల ధరలు దారుణంగా పడిపోతున్నాయి. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం దెబ్బకు భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతికి బ్రేక పడింది. ఈ క్రమంలో గుడ్ల నిల్వ పెరిగిపోతోంది.. దీంతో రేటు సగానికి పైగా తగ్గింది. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కారణంగా గగనతల, సముద్ర మార్గాలపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఏపీలో కూడా గుడ్ల ధరలు పడిపోయాయి.. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. హైలైట్: ఏపీలో పడిపోయిన గుడ్ల ధరలు […]Read More

లైఫ్ స్టైల్

నిమ్మరసం ఇష్టంగా తాగుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

నిమ్మకాయల్లో విటమిన్ సి గణనీయమైన స్థాయిలో ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ నీరు తాగడం మంచిదని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కానీ నిమ్మకాయ నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుందా..? లేదా..? దీని గురించి ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారు.. నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. నిమ్మరసం ఇష్టంగా తాగుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని.. పలు సమస్యలకు ఇది దివ్యౌషధమని పేర్కొంటారు. […]Read More

తెలంగాణ

కొత్త రేషన్ కార్డులు ఇంకా తీసుకోలేదా..? సీఎం రేవంత్ కీలక ప్రకటన

కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పిన సీఎం.. 99 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని అధికారులు బాధ్యతగా నిర్వర్తించాలని ఆదేశించారు. హైలైట్: తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు నిరంతరాయంగా కార్డుల పంపిణీ సీఎం రేవంత్ కీలక ప్రకటన telangana new ration […]Read More