Tags :#father

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ హెల్త్‌

కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన బైక్‌ను తగలబెట్టిన తండ్రి.. ప్రేమ కోపంగా మారి, కారణం

కుమారుడికి ప్రేమగా కొనిచ్చిన బైక్‌ను తగలబెట్టిన తండ్రి.. ప్రేమ కోపంగా మారి, కారణం ఏంటంటే! Father Sets Fire To Son Bike In Visakhapatnam: విశాఖపట్నానికి చెందిన ఆటో డ్రైవర్ కొడుకుపై ప్రేమతో బైక్ కొనిచ్చాడు. అప్పటి నుంచి ఆ కుర్రాడు తీరు మారింది. ఒకటి రెండు సందర్భాల్లో తండ్రికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి.. కొడుకు తీరు మారకపోవడంతో తండ్రికి కోపం వచ్చింది. వెంటనే కొడుక్కి ప్రేమతో కొనిచ్చిన బైక్‌కు తీసుకెళ్లి తగలబెట్టాడు. ఇంతకీ ఆ […]Read More

Political News ఎంటర్టైన్మెంట్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

Letter in Exam Paper కాళ్ళు మొక్కుతా సార్..పాస్ చేయండి | ఎగ్జామ్

పరీక్షల టైమ్ వచ్చిందంటే చాలు.. కొందరు విద్యార్థుల్లో భయం, మరికొందరిలో క్రియేటివిటీ పీక్స్‌కు వెళ్తుంది. చదవకపోయినా, ఏదో ఒక రకంగా పాస్ అవ్వాలనే తాపత్రయంతో ఆన్సర్ షీట్లను వింత వింత అభ్యర్థనలతో నింపేస్తున్నారు. తాజాగా ఏపీ/తెలంగాణలో ఒక విద్యార్థి తన ఎగ్జామ్ పేపర్‌లో రాసిన లేఖ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.Read More

క్రైమ్ ట్రెండింగ్ తెలంగాణ

కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..!

కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం.. భార్య మరణించిన ఐదు రోజుల్లోనే ఎస్సై ఆత్మహత్య..! కరీంనగర్ టూ టౌన్ ఎస్సై చంద్రశేఖర్ సూసైడ్ చేసుకున్నాడు. తన భార్య దివ్య ఆత్మహత్య చేసుకున్న ఐదు రోజులకే ఆయన సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు. భార్య మరణం కలిగించిన వేదన, బంధువుల నిందలు భరించలేక అత్తగారి ఇంట్లోనే ఆయన ఉరివేసుకున్నట్లు తెలిసింది. ఐదు రోజుల వ్యవధిలో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు. హైలైట్: కరీంనగర్ పోలీస్ శాఖలో విషాదం భార్య […]Read More

ఆంధ్రప్రదేశ్

Andhra: ఆయన హిందూ.. ఆశ్రమం నడిపేది క్రిస్టియన్స్.. అంత్యక్రియలు చేసింది ముస్లింలు

శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి సిద్ధన్న వృద్ధాప్యంలో ప్రశాంతి వృద్ధాశ్రమంలో నివసిస్తూ ఉండగా అనారోగ్యంతో మృతి చెందాడు. తండ్రి మరణించిన విషయం తెలియజేసి మృతదేహాన్ని తీసుకెళ్లాలని వృద్ధాశ్రమ నిర్వాహకులు ఫోన్ చేసినా, ఇద్దరు కుమార్తెలు రావడం సాధ్యం కాదని చెప్పినట్లు సమాచారం. Andhra: ఆయన హిందూ.. ఆశ్రమం నడిపేది క్రిస్టియన్స్.. అంత్యక్రియలు చేసింది ముస్లింలు తల్లి నవమాసాలు మోసి బిడ్డలకు జన్మనిస్తే… తండ్రి […]Read More