గాంధీ భవన్లో ఫిరోజ్ఖాన్ చెంపపై కొట్టిన ఉస్మాన్ హజ్రీ.Read More
Tags :Delhi
అప్పుడు తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు.. బీజేపీ సింగిల్ క్లిక్తో అధికార పార్టీ ఔట్..
అప్పుడు తెలంగాణ, ఇప్పుడు తమిళనాడు.. బీజేపీ సింగిల్ క్లిక్తో అధికార పార్టీ ఔట్.. ! తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయంపై ధీమాతో ఉండేది. కానీ తీరా ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే.. కాంగ్రెస్ జెండా ఎగిరింది. కేసీఆర్ అనూహ్య ఓటమితో ఫామ్ హౌస్కు పరిమితం అయ్యారు. ఇప్పుడు తమిళనాడులోనూ డీఎంకే చీఫ్ స్టాలిన్ రెండోసారి అధికారంలోకి వస్తామని ధీమాతో ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆయనదే విజయం అని చెప్పాయి. కానీ స్టాలిన్ ఎమ్మెల్యేగానూ […]Read More
‘ఆ జ్యువెలరీ చేయించిన తర్వాతే నా మీద ఆరోపణలు’.. రోల్డ్ గోల్డ్పై పాత
‘ఆ జ్యువెలరీ చేయించిన తర్వాతే నా మీద ఆరోపణలు’.. రోల్డ్ గోల్డ్పై పాత బస్తీ సూర్యా భాయ్ క్లారిటీ తాను ధరించే కేజీల కొద్దీ బంగారు నగలు నకిలీవని ఐటీ అధికారులు తేల్చడం, సోషల్ మీడియాలో ట్రోల్స్ రావడంపై హైదరాబాద్ పాతబస్తీ గోల్డ్మ్యాన్ సూర్యా భాయ్ స్పందించారు. తాను కష్టపడి పైకి వచ్చానని, ఎవరినీ మోసం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. తాను చేయించుకున్న కొత్త నగలను చూసి ఈర్ష్యతోనే కొందరు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం […]Read More
తెలంగాణ గోల్డ్ మ్యాన్.. ఫేక్ అని ఐటీ అధికారులు తేల్చారు. ఒంటిపై కిలోల కొద్ది బంగారు ఆభరణాలను వేసుకుని తిరుగుతున్న బంగారు బాబు.. నకిలీ బంగారు బాబు అని తేల్చారు. ఇటీవల ఢిల్లీలో అతడి బంగారాన్ని సీజ్ చేసుకున్న ఐటీ అధికారులు.. అది నిజమైన బంగారం కాదని గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఇన్ని రోజులు బంగారు ఆభరణాలతో తిరిగిన ఆ గోల్డ్ బాబు కాస్తా రోల్డ్ గోల్డ్ బాబు కావడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. Hyderabad […]Read More
నిమ్మకాయల్లో విటమిన్ సి గణనీయమైన స్థాయిలో ఉంటుంది. కాబట్టి నిమ్మకాయ నీరు తాగడం మంచిదని పేర్కొంటున్నారు ఆరోగ్య నిపుణులు.. కానీ నిమ్మకాయ నీరు శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుందా..? లేదా..? దీని గురించి ఆయుర్వేద నిపుణులు ఏం చెబుతున్నారు.. నిమ్మరసం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.. నిమ్మరసం ఇష్టంగా తాగుతున్నారా..? ఈ విషయాలు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని.. పలు సమస్యలకు ఇది దివ్యౌషధమని పేర్కొంటారు. […]Read More
తెలంగాణలో ఎన్నికలు దగ్గపరడుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ అందుకు తగిన కసరత్తులు చేస్తున్నారు. ఓ వైపు హామీలిస్తూ.. మరోవైపు వరాలు కురిపిస్తూ.. ఇంకోవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ సాగుతున్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఆయన తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రి లక్ష్యం కోసం పాటుపడుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విశ్లేషకులు […]Read More