• April 22, 2026

Tags :#cotton dress

హెల్త్‌

తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు.. రెండ్రోజులు మరింత తీవ్రత, ఐఎండీ హెచ్చరిక

రికార్డు స్థాయి ఎండలతో తెలంగాణ ప్రజలు అల్లాడిపోతున్నారు. చాలా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం భద్రాచలం, మహబూబ్‌నగర్‌లలో 40 డిగ్రీల ఎండ నమోదైంది. నేడు, రేపు అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అంటున్నారు. హైలైట్: తెలంగాణలో రికార్డు స్థాయి ఎండలు రెండ్రోజులు మరింత తీవ్రత ఐఎండీ హెచ్చరికలు జారీ temperatures in Telangana తెలంగాణలో భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. […]Read More