Tags :#colony house

ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఇళ్ల పట్టాలు లేనివాళ్లకు శుభవార్త.. 2 సెంట్లు, 3 సెంట్లు చొప్పున

ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే రెండేళ్లలో అర్హులూన అందరికి ఇళ్ల పట్టాలను అందజేస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ల సదస్సులో కీలక సూచనలు చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని ఇవ్వాలన్నారు. అవసరమైన చోట ప్రైవేట్ భూమిని కొనుగోలు చేసి పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు. హైలైట్: ఏపీలో అర్హులంరికి ఇంటి పట్టాలు రెండేళ్లలో అందిస్తామన్న సీఎం 2, 3 సెంట్ల చొప్పున పంపిణీ చేస్తారు […]Read More

ఆంధ్రప్రదేశ్

అందరికీ ఇళ్లు: ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? Andariki Illu Scheme: సొంత ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరికీ ఇళ్లు పథకం ప్రకటించింది. ఈ పథకం కింద లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్ల స్థలం, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల స్థలం కేటాయిస్తుంది. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలి. గతంలో ఇతర పథకాల ద్వారా ఇంటి స్థలాలు […]Read More