స్క్రీన్షాట్ చూసి నమ్మకండి.. బక్రీద్ వేళ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక సూచనలు బక్రీద్ పండుగ రద్దీని ఆసరాగా చేసుకుని గొర్రెలు, మేకల వ్యాపారులను డిజిటల్ చెల్లింపుల పేరిట మోసాలు జరుగుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ వెల్లడించారు. కంచన్బాగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫేక్ ఫోన్పే యాప్ల ద్వారా వ్యాపారులకు డబ్బులు పంపినట్లు స్క్రీన్లు చూపించి రూ.1.16 లక్షల విలువైన జీవాలను కేటుగాళ్లు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. కొనుగోలుదారుల మొబైల్ స్క్రీన్లు నమ్మకుండా.. స్వంత […]Read More
Tags :#cheeting
ఆంధ్రప్రదేశ్
తాజావార్తలు
తెలంగాణ
బిజినెస్
పెట్రోల్ బంకుల్లో సరికొత్త మోసం.. 27 లీటర్ల ట్యాంక్లో 32 లీటర్ల పెట్రోల్
May 2, 2026
పెట్రోల్ బంకుల్లో సరికొత్త మోసం.. 27 లీటర్ల ట్యాంక్లో 32 లీటర్ల పెట్రోల్ పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మరో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. కారు పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ కంటే ఎక్కువ లీటర్ల పెట్రోల్ను పోసినట్లు.. బంక్ సిబ్బంది బిల్లు రశీదు ఇవ్వడంతో ఓనర్ ఖంగుతిన్నాడు. అలా ఎలా పోస్తారని బంక్ సిబ్బందిని ప్రశ్నించగా.. వారు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన ఆ కారు ఓనర్.. సంబంధిత అధికారులు పట్టించుకుని, […]Read More