కాంగ్రెస్ ఆఫీస్లో విచిత్ర దొంగతనం.. ఛీ ఛీ అవి కూడానా.. ఐ లవ్ యూ అని రాసి వెళ్లిన దొంగలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో దొంగతనం జరిగింది. ఆఫీసులో ఏర్పాటు చేసిన నల్లాలకు ఉండే ట్యాప్లను దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. అంతటితో ఆగకుండా అక్కడ ఐ లవ్ యూ అని రాసి వెళ్లారు. ఇక ఆ కాంగ్రెస్ ఆఫీసులో చోరీ జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. పదే పదే తమ ఆఫీసులో దొంగతనం జరగడం పట్ల హస్తం […]Read More
Tags :#cheating
మహేష్ బాబు రెస్టారెంట్లో రేట్లు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. వాటర్ బాటిల్ రూ.299 !! సినీ తారలు ఇప్పుడు కేవలం వెండితెరపైనే కాదు.. వ్యాపార రంగంలోనూ తమ సత్తా చాటుతున్నారు. సినిమాలతో పాటు థియేటర్లు, హోటల్స్, రెస్టారెంట్లు, క్లాతింగ్ బ్రాండ్స్, రియల్ ఎస్టేట్ వంటి పలు రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా లగ్జరీ ఫుడ్ బిజినెస్పై సెలబ్రిటీల దృష్టి ఎక్కువైంది. ఈ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ Mahesh Babu ముందువరుసలో ఉన్నారు. ఇప్పటికే ఏషియన్ […]Read More
జబర్దస్త్ కొమురక్కపై 8 మంది దాడి.. ఇంట్లో బంగారం చోరీ విషయంలో వివాదం
జబర్దస్త్ కొమురక్కపై 8 మంది దాడి.. ఇంట్లో బంగారం చోరీ విషయంలో వివాదం జబర్దస్త్ కామెడీ షోతో ఫేమస్ అయిన కొమురక్కపై దాడి జరిగింది. 8 మంది యువకులు.. కొమురక్కపై దాడి చేశారు. కొన్ని రోజుల క్రితం కొమురక్క ఇంట్లో బంగారం దొంగతనం జరగ్గా.. అది అసిస్టెంట్ తీసినట్లు తెలియడంతో గట్టిగా నిలదీసింది. ఇటీవల మరోసారి అడగడంతో.. అతడు తన ఫ్రెండ్స్ను తీసుకువచ్చి.. కొమురక్కపై దాడి చేయించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు 8 మందిపై కేసు […]Read More
Gundeninda Gudigantalu Today ఏప్రిల్ 01 ఎపిసోడ్: దినేష్తో చేతులు కలిపిన గుణ.. కిడ్నాప్లో కేసులో రోహిణికి బిగిసిన ఉచ్చు.. ఖతం గయా ప్రభావతి.. శివపై దొంగతనం కేసు పెట్టడంతో అతనికోసం వేట మొదలైంది. అయితే శివ దొరక్కపోవడంతో అతని తల్లి పార్వతమ్మని పోలీసులు అదుపులోకి తీసుకుంటారు. మరోవైపు కిడ్నాప్ కేసులో రోహిణికి ఉచ్చు బిగిసింది. ఈరోజు (ఏప్రిల్ 01) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. గుండెనిండా గుడిగంటలు సీరియల్ పార్వతిని పోలీసుల అదుపులో ఉండటంతో […]Read More
Gundeninda Gudigantalu Today మార్చి 30 ఎపిసోడ్: ‘వీడియో నావల్లే బయటికి వచ్చిందిరా బాలు’ రాజేష్ క్షమాపణలు.. ప్రభావతి చేతిలోనే శివ జీవితం.. Gunde Ninda Gudi Gantalu 2026 March 30 Episode: శివ దొంగతనం చేశాడనే విషయం తెలుసుకున్న ప్రభావతి, అతన్ని ఇంటికి వెళ్లి మరీ చెప్పుతో కొడుతుంది. మీనా కళ్లముందే మీనా పుట్టింటిని దారుణంగా అవమానిస్తుంది. అప్పుడే కాలనీ వాసులు సపోర్ట్గా రావడంతో సైలెంట్గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అయితే మీనాను మాత్రం […]Read More
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా..
Hyderabad: మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్లు స్వాహా.. హైదరాబాద్లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. దివ్యారెడ్డి దొడ్ల అనే మహిళా వ్యాపారవేత్తకు సైబర్ కేటుగాళ్లు 1.20 కోట్లు టోకరా వేశారు. ఫేక్ వాట్సాప్ అకౌంట్ నుంచి దివ్యారెడ్డి అకౌంటెంట్కు మెసేజ్ పంపించి మోసం చేశారు. తాను మీటింగ్లో ఉన్నానని, తాను చెప్పిన బ్యాంక్ ఖాతాకు డబ్బులు పంపించాలని ఆ మెసేజ్లో ఉండటంతో.. అకౌంటెంట్ అదే పనిచేశారు. అయితే మార్చి 17న మరోసారి ఇలాంటి […]Read More