Tags :chandrababu

ట్రెండింగ్ డివోషనల్ తాజావార్తలు తెలంగాణ

RK Roja: కుటుంబ సమేతంగా ఉగాది వేడుకలు ఎందుకు జరుపుకోలేదు..? గాడిదలు కాస్తున్నారా?

మాజీ మంత్రి ఆర్కే రోజా కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఉగాది పండుగను వైఎస్ జగన్, భారతి దంపతులు కుటుంబ సమేతంగా సంతోషంగా జరుపుకున్నారని.. కానీ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ భార్యలతో కలిసి ప్రజలకు ఎందుకు శుభాకాంక్షలు చెప్పలేదని ప్రశ్నించారు. పండుగ పూట చంద్రబాబు భార్య హెరిటేజ్‌లో పాలు పిసుకుతున్నారా? అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై మండిపడిన రోజా.. తిరుమలలో ఉగాది వేడుకలు నిర్వహించకుండా ఎక్కడికి పోయారని […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ తాజావార్తలు తెలంగాణ

నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో

నారా లోకేష్ పూజ గదిలో వింత బొమ్మ.. క్షుద్ర పూజలంటూ సోషల్ మీడియాలో ప్రచారం, మంత్రి క్లారిటీ Nara Lokesh Tweet On Puja Room Dolls Issue: ఏపీ మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్‌తో కలిసి ఉగాది వేడుకలు జరుపుకున్నారు. పూజ గదిలోని రెండు ఫోటోలోను ట్వీట్ చేశారు. అయితే పూజ గదిలో ఓ విచిత్రమైన బొమ్మ కనిపించింది. కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. దీంతో మంత్రి లోకేష్ […]Read More

ఉద్యోగాలు తాజావార్తలు తెలంగాణ రాశి ఫలాలు

జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి

జగన్ జాతకం వీక్.. కానీ బలంగా సతీమణి భారతి జాతకం.. సిద్ధాంతి పిడపర్తి చెప్పిన విషయాలివే Ys Jagan Mohan Reddy Horoscope 2026: వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు నిర్వహించారు.మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్, వైఎస్ భారతి దంపతులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా పూజ నిర్వహించిన అనంతరం పిడపర్తి భాస్కర సుబ్రమణ్యశాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ ఏడాది వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జాతకం […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు

రేషన్‌ కార్డులో మార్పులు, చేర్పులు చేయాలా.. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లక్కర్లేదు, కీలక

AP 9 Types Of Ration Card Services In Meeseva Portal: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త రేషన్ కార్డు దరఖాస్తు సహా 9 రకాల సేవల్ని మీ సేవ పోర్టల్‌లో అందుబాటులోకి తెచ్చింది. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు మీ సేవ పోర్టల్ ద్వారా ఈసేవలు ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు అధికారులు. హైలైట్: ఏపీ మీ సేవ పోర్టల్‌లో […]Read More

ఆంధ్రప్రదేశ్ ట్రెండింగ్ హెల్త్‌

ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా

ఐస్‌క్రీమ్ బండ్లు రాకుండా నిషేధం విధించిన గ్రామం.. రూ.5వేలు జరిమానా, ఓ విధంగా మంచి కారణమే Ice Cream Sales Banned In A Village At Polavaram District: పోలవరం జిల్లాలో ఓ ఊరి పెద్దలు తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది. తమ ఊరిలోకి ఐస్‌క్రీమ్ విక్రయించే బండ్లు రావొద్దని హెచ్చరించారు. ఒకవేళ ఎవరైనా వస్తే రూ.5వేల జరిమానా విధించనున్నారు. ఊరిలో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. గ్రామంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ […]Read More

ఆంధ్రప్రదేశ్ డివోషనల్

ఏపీ ప్రభుత్వం రంజాన్ కానుక.. రూ.45 కోట్లు విడుదల.. ఇమామ్‌లకు రూ.10వేలు, మౌజన్‌లకు

Andhra Pradesh Imam Mouzan Salaries Rs 45 Crores Released: ఏపీలో రంజాన్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హమీని నిలబెట్టుకున్నారు. హామీ ఇచ్చిన కొన్ని గంటల్లోనే నిలబెట్టుకున్నారు. రాష్ట్రంలో ఇమామ్‌, మౌజన్‌లకు గౌరవ వేతనాలను విడుదల చేశారు. రూ.45 కోట్లను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. మొత్తం 10వేలమందికి ఈ డబ్బులు అకౌంట్‌లలో జమ చేయనున్నారు. రంజాన్ సందర్భంగా గౌరర వేతనాన్ని విడుదల చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. హైలైట్: ఏపీ ప్రభుత్వం రంజాన్ […]Read More

ఆంధ్రప్రదేశ్

అమరావతిలో పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్.. ఆవిష్కరించిన

అమరావతిలో పొట్టి శ్రీరాములు విగ్రహం ఆవిష్కృతం అయింది. 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని తాజాగా సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక ఈ విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పేరు పెట్టారు. కేవలం ఆరు నెలల్లోనే ఈ విగ్రహాన్ని నిర్మించారు. మ్యూజియం, ఆడిటోరియం, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను కూడా అక్కడ నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహం.. ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించడం కోసం 58 రోజుల […]Read More

ఆంధ్రప్రదేశ్

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన

దయచేసి పుకార్లను నమ్మవద్దు.. ప్రజలకు మంత్రి నాదెండ్ల మనోహర్ అభ్యర్థన ఏపీలో ఎల్పీజీ గ్యాస్ కొరత లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మరోసారి స్పష్టం చేశారు. గృహ అవసరాలకు సరిపడా నిల్వలు ఉన్నాయని.. ప్రజలు ఆందోళన చెందవద్దని కోరారు. పుకార్లు నమ్మి పానిక్ బుకింగ్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు అక్రమంగా నిల్వ చేసేవారిపై 6ఏ కేసులు నమోదుచేస్తామన్న మంత్రి నాదెండ్ల మనోహర్.. ఇప్పటి వరకూ 616 కేసులు నమోదు […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు Pmay Gramin Scheme Rs 2.39 Lakhs In Andhra Pradesh: ఏపీలో ఐదేళ్లలో అర్హులందరికి ఇళ్లు కట్టిస్తామని హామీ దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (పీఎంఏవై-రూరల్‌) పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్‌ ధరను రూ.2.39 లక్షలకు ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా […]Read More

తాజావార్తలు

నారా దేవాన్ష్ ధోతీ వేడుకల్లో చంద్రబాబు.. గొప్ప జ్ఞాపకమంటూ.. ఫోటోలు వైరల్ నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ధోతీ వేడుకలు శనివారం కుటుంబసభ్యుల సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ ఫోటోలను సీఎం చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంస్కృతీ, సాంప్రదాయాలను పాటిస్తూ, మన ఆచారాలను గౌరవిస్తూ నిర్వహించిన మా మనవడు దేవాన్ష్ ధోతీ వేడుకల్లో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చంద్రబాబు ట్వీట్ చేశారు. బంధుమిత్రుల ఆశీస్సులతో దేవాన్ష్ నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం […]Read More