• April 22, 2026

Tags :#ap govt

Political News ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు

విజయసాయిరెడ్డి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నా: రఘురామకృష్ణరాజు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు, శత్రుత్వం లేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రఘురామకృష్ణరాజు పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం తాను విజయసాయిరెడ్డి ఇంటిలోనే అద్దెకు ఉంటున్నట్లు వెల్లడించారు. ఇక మంత్రి పదవి రాకపోవటంపైనా రఘురామ స్పందించారు. మంత్రి పదవి రానందుకు అసంతృప్తి ఏమీ లేదని.. కాకపోతే గతంలో మాట్లాడినంత స్వేచ్ఛగా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మాట్లాడటం కుదరదని చెప్పుకొచ్చారు. Raghu […]Read More

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక

ఏపీలో పేదలకు మరో శుభవార్త.. 4.50 లక్షలమందికి లబ్ధి , చంద్రబాబు కీలక ప్రకటన Andhra Pradesh Govt Plans 4.50 Lakh Houses By December: ఏపీలోని ప్రతి పేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని తన సంకల్పమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పుదూరులో టిడ్కో ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు.. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు రెండుసార్లు ఇళ్ల పంపిణీ చేసిందన్నారు. 2029 నాటికి అర్హులైన […]Read More

ఆంధ్రప్రదేశ్

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు

ఏపీలో పేదలకు తీపికబురు.. ఇకపై ఇంటికి రూ.2.39 లక్షలు ఇస్తారు Pmay Gramin Scheme Rs 2.39 Lakhs In Andhra Pradesh: ఏపీలో ఐదేళ్లలో అర్హులందరికి ఇళ్లు కట్టిస్తామని హామీ దిశగా మరో ముందడుగు పడింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన గ్రామీణ్‌ (పీఎంఏవై-రూరల్‌) పథకం కింద పేదలకు మంజూరు చేసే ఇళ్ల యూనిట్‌ ధరను రూ.2.39 లక్షలకు ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు. ఇందులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల వాటా […]Read More

తెలంగాణ

Rythu Bharosa: తెలంగాణ రైతులకు ఉగాది కానుక.. రైతు భరోసా నిధుల విడుదలకు

రాష్ట్రంలోని రైతులకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురు వినిపించింది. రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 22వ తేదీ రైతు భరోసా నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయనుంది. సిద్ధిపేట జిల్లా నర్మెట్ట వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రైతు భరోసా తొలి విడత నిధుల విడుదల జరగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల మధ్యలో రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులో మూడో విడత రైతు భరోసా నిధులను రైతుల బ్యాంక్ […]Read More

ఉద్యోగాలు

Andhra News: వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. తర్వలోనే 3,371 ప్రభుత్వ ఉద్యోగాలకు

విశ్వవిద్యాలయాల్లో అద్యాపక పోస్ట్‌ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఏపీ ప్రభుత్వం అదరిపోయే గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రానున్న మూడు నెలల్లో భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు త్వరలోనే నూతన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మంత్రి లోకేష్‌ తెలిపారు. Andhra News: వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. తర్వలోనే 3,371 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్! Faculty Recruitment Andhra Pradesh అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక […]Read More

ఆంధ్రప్రదేశ్

Andhra News: వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. తర్వలోనే 3,371 ప్రభుత్వ ఉద్యోగాలకు

విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 3,371 అధ్యాపక పోస్టులను రానున్న మూడు నెలల్లో భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. ఈ మేరకు త్వరలోనే నూతన నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు మంత్రి లోకేష్‌ తెలిపారు. Andhra News: వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. తర్వలోనే 3,371 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్! Faculty Recruitment Andhra Pradesh అమరావతి: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను రాబోయే మూడు నెలల్లో యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ […]Read More