తెలంగాణ ప్రభుత్వ ఉగాది పంచాంగం.. ఆ శాఖ మంత్రికి చిక్కులు తప్పవట హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. సిద్ధాంతి బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తూ.. ‘పరాభవ’ నామ సంవత్సరంలో ధర్మాత్ములకు విజయం వరిస్తుందని తెలిపారు. ఈ ఏడాది వ్యవసాయం, సంక్షేమం బాగుంటుందని, అయితే ఆర్థిక నిర్వహణలో ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. రియల్ ఎస్టేట్ పుంజుకుంటుందని, పాలకులు సమన్వయంతో ఉండాలని ఆయన పేర్కొన్నారు. హైలైట్: […]Read More
Tags :#agriculture
అయ్యో.. కన్నీరు పెట్టిస్తున్న టమాటా.. కిలో ధర ఇంత తక్కువనా? టమోటా ధర రైతుల కంట కన్నీరు పెట్టిస్తుంది. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కష్టమంతా వృధా అయ్యిందంటూ, బాధపడుతున్నారు. ప్రస్తుతం చాలా చోట్ల కిలో టమాటా ధర రూ.5 ఉంది. ఒక్క టమాటా బాక్స్ ధర 40 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో చేసేదేమి లేక రైతులు టమాటాలను పశువులకు మేతగా వేస్తున్నారు. ఆరు గాలం కష్టపడి […]Read More
Andhra Pradesh Farmers Money In 24 Hours: రైతులకు ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిల్లర్లు మోసం చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని, రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి, రూ.9,300 కోట్లు జమ చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. హైలైట్: ధాన్యం […]Read More