Tags :#10th class

ఆంధ్రప్రదేశ్ తాజావార్తలు తెలంగాణ

పదో తరగతి పరీక్షల్లో టాపర్లకు విహారయాత్ర.. ఎమ్మెల్యే ప్రకటన

పదో తరగతి పరీక్షల్లో టాపర్లకు విహారయాత్ర.. ఎమ్మెల్యే ప్రకటన పది పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీపికబురు వినిపించారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గ పరిధిలో సర్కారీ బడులలో చదువుతూ పదో తరగతి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్తానని ప్రకటించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే విద్యార్థులను విహారయాత్రకు తీసుకెళ్లానని.. విద్యార్థులను అభినందించి, సత్కరించిన అనంతరం గళ్లా మాధవి వెల్లడించారు. హైలైట్: పది […]Read More

ఆంధ్రప్రదేశ్

పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఈ బస్సుల్లో మాత్రమే,

APSRTC Free Bus Travel For 10th Class Students: ఏపీలో పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించారు. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు. మూడు బస్సుల్లో మాత్రమే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తారు. టెన్త్ హాల్‌టికెట్ చూపిసతే చాలు. హైలైట్: ఏపీలో టెన్త్ విద్యార్థులకు తీపికబురు […]Read More