తెలంగాణలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలు అభ్యర్దుల ప్రకటన పైన కసరత్తు వేగం పెంచాయి. ఈరోజు (21న) బీఆర్ఎస్ తొలి జాబితా విడుదల కానుంది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ తమ అభ్యర్దుల జాబితాలను సిద్దం చేస్తున్నాయి. ఈ నెల 27న కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. ఆ సమయంలోనే తొలి జాబితాకు ఆమోదం పొందేలా అడుగులు పడుతున్నాయి. కీలక నేతలు ఈ జాబితాలో ఉన్నారు. బీజేపీ తొలి జాబితా కూర్పు […]Read More
ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ పై గురిపెట్టారు. ప్రతిపక్షాలకంటే ముందుగానే అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధమైయ్యారు. బీఆర్ఎస్ తోలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది . నియోజక వర్గాల్లో అసంతృప్తిని మూటగట్టుకున్నవారితో పాటు ప్రజల్లో పట్టును సాధించిన వారిని పక్కన పెడుతున్నారు . సమర్ధులకే టికెట్ ఖరారు చేస్తున్నారు. పబ్లిక్ పల్స్ కు అనుగుణంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు . తుది జాబితా ఫైనల్ దాదాపుగా పూర్తి ఐయ్యింది . ముఖ్యమంత్రి కేసిఆర్ తన అభ్యర్ధన ఎంపికలో తన మార్పు […]Read More
హైదరాబాద్: తెలంగాణలో మద్యం దుకాణాలు దక్కించుకునేందుకు వ్యాపారులు భారీ ఎత్తున పోటీపడ్డారు. మద్యం షాపులకు సంబంధించిన లైసెన్సులు పొందేందుకు శుక్రవారం తుది గడువు కావడంతో ఇవాళ ఒక్కరోజే సుమారు 25 వేల మంది దరఖాస్తులు చేశారని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దాదాపు లక్షా ఏడు వేల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, పూర్తి దరఖాస్తులు లెక్కిస్తే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. 2021వ సంవత్సరంలో 69వేలు అర్జీలు రావడంతో తద్వారా రాష్ట్ర […]Read More
మంత్రి సబితా ఇంద్రారెడ్డిలో టెన్షన్ పెరిగిపోతోంది. దీనికి కారణం ఏమిటంటే చిరకాల ప్రత్యర్ధి, ప్రస్తుతం పార్టీలోనే ఉన్న తీగల కృష్ణారెడ్డి నుండి టికెట్ విషయంలో తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుండటమే. నిజానికి సబిత-తీగల చాలాకాలంగా ప్రత్యర్ధులు. సబిత కాంగ్రెస్ లో ఉండేవారు, తీగల తెలుగుదేశంపార్టీలో ఉండేవారు. అయితే మారిన రాజకీయ పరిణామాల్లో తీగల టీడీపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరిపోయారు. పోయిన ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా తీగల పోటీచేస్తే, కాంగ్రెస్ అభ్యర్ధిగా సబిత పోటీచేశారు. […]Read More
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇతర పార్టీల్ని బలహీనం చేసేందుకు ఏదో ఓ మాస్టర్ ప్లాన్ వేస్తూనే ఉంటారు. బీజేపీపై ఆయన ఇప్పటికే బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. బీజేపీ విలవిల్లాడుతోంది. ఇక మిగిలింది కాంగ్రెస్ . కాంగ్రెస్ పైనా ఆయన కొత్త అస్త్రం ప్రయోగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్లను దూరం చేయడం ద్వారా పొలిటికల్ గేమ్ ఆడాలనుకుంటున్నారు. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయని అంటున్నారు. ఉత్తమ్ కమార్ రెడ్డి, జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరుతారని దాదాపుగా అన్ని పార్టీల […]Read More
సాధారణంగా సర్వేలు అనుకూలంగా వస్తే రాజకీయ పార్టీల్లో జోష్ ఉంటుంది. కానీ విచిత్రంగా ఏపీలో మాత్రం వైసీపీలో విరక్తి వస్తుంది. ఈటీజీ అనే ఊరూపేరూ లేని సంస్థ చేసిన సర్వేను టైమ్స్ నౌ.. ప్రతి నెలా ఓ సారి ప్లే చేస్తోంది. ఎప్పుడూ అదే ఫిగర్లు వేసుకుంటూ వస్తోంది. ఏపీలో ఉన్నది పాతిక పార్లమెంట్ సీట్లు అయితే… అన్ని స్థానాల్లోనూ వైసీపీ గెలుస్తందని చెప్పుకొస్తున్నారు. ఈ సర్వేలను చూసి సగటు వైసీపీ నేత కూడా.. అంతేనంటావా అని […]Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనను మొదటి సారిగా ఎమ్మెల్యే చేసిన కేసీఆర్ వద్దకే చేరుతున్నారు. జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారు. రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ నుంచి ఇప్పటికే క్లియరెన్స్ వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆయనకే ఇచ్చే విధంగా ఒప్పందం కుదిరిందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు ఎమ్మెల్సీ ఇస్తామని […]Read More
డబుల్ బెడ్ రూం ఇళ్లు అనే అందమైన కలను చూపించి పదేళ్లుగా ఓట్ల పంట పండిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి ఈ సారి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవడం ఖాయంగా కనిపిస్తోంది . 2014లో అధికారంలోకి వచ్చిన కొత్తలో నిర్వహించిన సకల జనుల సమ్మెలో 22 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు లేవని గుర్తించిన ప్రభుత్వం అందరి దగ్గర దరఖాస్తులు తీసుకుంది. తర్వాత ఈ సంఖ్య మరితంగా పెరిగింది. కానీ పదేళ్లలో ప్రభుత్వం కట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్లు.. […]Read More
ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ఒకే ఒక్క ట్వీట్ మొత్తం ముగ్గురు ప్రత్యర్థులను ఏకి పారేశాడు. ‘బాబు గారు బస్సు ఎక్కాడు.. పప్పు పుత్రుడు రోడ్ ఎక్కాడు.. దత్తపుత్రుడు లారీ ఎక్కాడు.. కానీ …గద్దెనెక్కడం అసాధ్యం!’ అంటూ ముగ్గురికి డెడ్లీ వార్నింగ్ ఇచ్చినట్లే కనిపించింది. గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. చంద్రబాబు తో పాటు తన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు ముగ్గురు కూడా ఏపీలో తెగ తిరిగేస్తున్నారు. విడతల వారీగా మరి నియోజకవర్గాలు […]Read More
వైసీపీకి గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]Read More