ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను రెండు అసెంబ్లీ నియోజకవర్గాలను బీసీలకు కేటాయించేందుకు తెలంగాణా పీసీసీ తీర్మానించింది. బీసీల జనాభా రీత్యా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలోను మూడు సీట్లను బీసీలకు కేటాయించాలని బీసీ నేతలు డిమాండ్ చేసినట్లు పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లురవి తెలిపారు. బీసీలకు వీలైనన్ని సీట్లు కేటాయించటంలో పార్టీకి మేలు జరుగుతుందని పార్టీ నాయకత్వం నమ్ముతున్నట్లు మల్లు చెప్పారు. అయితే బీసీ నేతలు డిమాండ్ చేసినట్లుగా మూడు సీట్లు కాకుండా రెండింటికి పరిమితం చేయాలని పార్టీ తీర్మానంచేసిందన్నారు. బీసీ […]Read More
July 26, 2023
ఈ ఏడాది ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించింది. అందుకే ఇటీవల హడావుడిగా అధ్యక్షుణ్ని మార్చేసింది. బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించింది. ఆయన సారథ్యంలోనే పార్టీ తెలంగాణలో ఎన్నికలను ఎదుర్కోబోతుందని స్పష్టం చేసింది. అంతా బాగానే ఉంది.. కానీ ఈ ఎన్నికలకు బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరూ అంటే ఠక్కున సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. సొంత పార్టీలో సీనియర్ నేతలతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చిన […]Read More