బీజేపీ రూట్ మార్చినట్టుంది. రాష్ట్ర స్థాయి నేతలపైనే కాకుండా లోకల్ లీడర్ల పైన చూపు తిప్పినట్టుంది . నియోజక వర్గాల్లో బలంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకొంటే ఎక్కువ లాభం ఉంటుందని కమలనాధులు అనుకున్నట్టు సమాచారం . ఎలాగూ రాష్ట్ర స్థాయి నేతలు పార్టీలో చేరటం పై పెద్దగా మొగ్గు చూపడం లేదు . అలాంటప్పుడు అలాంటప్పుడు వాళ్ళకోసం వెయిట్ చేయడం గాలమేస్తూ కాలాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అనుకున్నారట . అందుకనే […]Read More
ఎన్నికలు వచ్చాయంటే చాలు రంగస్థలం సినిమాలోని ఆ పాట ఇప్పుడున్న రాజకీయ పార్టీల నాయకులకు కరెక్టుగా సూట్ అవుతుంది.ఇంతకీ ఆ పాట ఏంటయ్యా అంటే. “ఆ గట్టునుంటావా నాగన్న, ఈ గట్టు కొస్తావా”.అనే విధంగా తయారవుతోంది కొంతమంది నాయకుల తీరు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ముందస్తుగానే 115 మంది ఎమ్మెల్యేల లిస్టు ప్రకటించింది.దీంతో నాయకులంతా ఆయా నియోజకవర్గాల్లో ప్రచారంలో మునిగిపోయారు. ఇక ఇదే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ టికెట్ కోసం ఆశించి చాలామంది […]Read More
ఓ విషయంలో బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులు వణికిపోతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలు ముందుగానే కెసిఆర్( CM kcr ) అభ్యర్థుల జాబితాను ప్రకటించడంతో, టికెట్ దక్కించుకున్న వారు పూర్తిగా జనాల్లో తిరుగుతూ, నియోజకవర్గంలో తమ పట్టు పెంచుకునే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టారు నియోజకవర్గంలో జరిగే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యేందుకు చూస్తున్నారు. అయితే రాబోయేది పండుగ సీజన్ కావడంతో, బీఆర్ఎస్ అభ్యర్థులకు కొత్త టెన్షన్ మొదలైంది . గణేష్ నవరాత్రులతో పాటు, బతుకమ్మ , […]Read More
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక సీటు గెలుచుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ ఎన్నికయ్యారు. హిందు వాదామే ప్రధాన ఏజెండాగా రాజా సింగ్ పని చేస్తున్నారు. అయితే ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై సందిగ్ధత నెలకొంది. ప్రస్తుతం ఆయన్ను బీజేపీ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో రాజా సింగ్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరుఫున పోటీ చేస్తారని గోషామహల్ ప్రజలు చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై రాజా సింగ్ సంచలన […]Read More
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న సిట్టింగ్ స్ధానాలతోపాటు బలమైన అభ్యర్థులు ఉన్నచోట తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం సాధించాలని కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. పొరుగు రాష్ట్రంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ ఇదే విజయాన్ని రిపీట్ చేయాలని భావిస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ లో అగ్ర నేతలంతా తమ మధ్య విభేదాలు వీడి ఐకమత్యంగా కదనోత్సాహం కనబరుస్తున్నారు. మరోవైపు వివిధ పార్టీల్లోని […]Read More
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ గట్టి కంకణం కట్టుకుంది. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. ఓవైపు పార్టీలోకి బలమైన నేతలు చేరుతున్నారు. అగ్ర నేతలంతా తమ మధ్య విభేదాలను విడనాడి ఐకమత్యంతో ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి కాంగ్రెస్ కు అధికారం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అధికారంలోకి రావడం ఖాయమనే […]Read More
తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ఖరారైంది. అధికార పార్టీ బీఆర్ఎస్ వేగంగా అడుగులు వేస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ ప్రకటనకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అక్టోబర్ 6న తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది తెలంగాణలో ఎన్నికల సమరం మొదలైంది. ఒకే విడతలో 115 మంది అభ్యర్థులను ప్రకటించి ముఖ్యమంత్రి కేసీఆర్ పోరులో ముందు వరసలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ […]Read More
టీపీసీసీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత ఉత్తమ్కుమార్ రెడ్డి తన కుటుంబానికి రెండు టికెట్లు కావాలని పట్టుబడుతున్నారు. హుజూర్నగర్ నుంచి తాను, కోదాడ నుంచి తన భార్య పద్మావతి పోటీ చేస్తామని ప్రకటించేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, అభ్యర్థులు ప్రచారం షురూ చేసేసినా.. కాంగ్రెస్లో టికెట్ల కసరత్తు ఓ కొలిక్కి కూడా రాలేదు. ఎక్కడికక్కడ టికెట్ల డిమాండ్లు, బీఆర్ఎస్లో అసంతృప్తులు వస్తారేమోనన్న ఎదురుచూపులు మధ్య టికెట్ల పంచాయితీ ఏకాడికీ తెగట్లేదు. మరోవైపు ఇంటికి రెండు టికెట్ల డిమాండ్ […]Read More
జగన్ గత కొద్ది రోజులుగా పార్టీ అభ్యర్ధుల విషయం మీదనే సుదీర్ఘంగా చర్చిస్తున్నారు .. సాధ్యమైనంత తొందరగా అభ్యర్థులను ప్రకటించి జనంలోకి పంపించాలని జగన్ ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఒక్కో జిల్లాలో వైసీపీ అభ్యర్ధులను సెలెక్ట్ చేసే ప్రక్రియ సాగుతోందని, జాబితా ఫైనల్ దశకు చేరుకుందని అంటున్నారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో మూడు నాలుగు సీట్లు తప్ప అన్నీ సెలెక్ట్ చేశారని అంటున్నారు. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, […]Read More
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను తెలంగాణ సీఎం కేసీఆర్ సోమవారం నాడు ప్రకటించారు. శ్రావణ మాసంలో మంచి ముహూర్తం కాబట్టి మధ్యాహ్నం 2.38 కి తొలి జాబితా రిలీజ్ చేశానని, తప్పకుండా పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని కేసీఆర్ అన్నారు. ఇతర పార్టీలకు ఎన్నికలు ఒక ఆట అని, బీఆర్ఎస్ కు మాత్రం ఎన్నికలంటే ఒక పవిత్ర యజ్ఞం అని, బాధ్యత అని అన్నారు. ప్రజలు మరోసారి తమను […]Read More