వైసీపీకి గన్నవరం కీలక నేత యార్లగడ్డ వెంకట్రావు గుడ్ బై చెప్పారు. ఈ మేరకు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి అధికారికంగా ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను అవమానాలను ఎదుర్కోవడానికే రాజకీయాల్లోకి వచ్చినట్లయిందని మీడియా ముందు వాపోయారు. వైసీపీలో ఉండగా ఒక్కసారి కూడా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడిని కలవలేదన్నారు. కలిశానని ముఖ్యమంత్రి నమ్మితే అది ఇంటిలిజెన్స్ వైఫల్యమేనని యార్లగడ్డ పేర్కొన్నారు. ఇప్పుడు బహిరంగంగా చెబుతున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు […]Read More
వైసీపీ ప్రభుత్వంపై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. శాంతి భద్రతల్లో ఏపీ బీహార్ ని మించిపోయిందని, ఏపీ క్రైమ్ కి అడ్డగా మారిపోయిందని ధ్వజమెత్తారు. శుక్రవారం విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. మూడవ విడత వారాహి విజయ యాత్రకు ప్రజలు బ్రాహ్మరథం పట్టారన్నారు. నాకు ఉత్తరాంధ్ర అంటే అపారమైన ప్రేమ ఉందన్నారు. ఇక్కడ అపారమైన సహజ వనరులు ఉన్నాయని చెప్పారు. ఉత్తరాంధ్ర తీర ప్రాంతంలో […]Read More
ఏపీలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు నిరసనగా జిల్లాల్లో వరుస టూర్లు నిర్వహిస్తున్న విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కొత్త పేట నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా స్ధానికంగా ఓ ఆర్టీసీ బస్సులో ఎక్కి ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో బస్సులోని ప్రయాణికులతో ఆయన ముఖాముఖీ మాట్లాడారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. దీంతో చంద్రబాబు బస్సు ప్రయాణం ప్రాధాన్యం సంతరించుకుంది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్త పేట నియోజకవర్గంలో ఇవాళ […]Read More
కొన్ని పోస్టుల్లో సీనియర్లను నియమించినా మ్యాగ్జిమమ్ పోస్టుల్లో యువతనే నియమించాలని అనుకున్నారట. ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసే విషయమై జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తిచేసినట్లు సమాచారం. చిన్నా, పెద్దా అన్నీ కలిపి సుమారు 137 పోస్టులు భర్తీ చేయాల్సుంది. 2021లో ఒకేసారి పై పోస్టులన్నింటినీ జగన్ భర్తీ చేశారు. తర్వాత రెండేళ్ళకు కొందరి పదవులను పొడిగించారు, మరికొందరిని కొత్తవాళ్ళని నియమించారు. ఇపుడు వాళ్ళ పదవీకాలం కూడా అయిపోయింది. అంటే 137 పోస్టులు నియామకానికి రెడీగా […]Read More
ఓపక్క హైదరాబాద్ మహానగర భూములు కోట్లకు కోట్లు పలుకుతున్న వేళ.. తాజాగా వచ్చిన ఒక రిపోర్టు ఆశ్చర్యానికి గురి చేసింది. ఓపక్క హైదరాబాద్ మహానగర భూములు కోట్లకు కోట్లు పలుకుతున్న వేళ.. తాజాగా వచ్చిన ఒక రిపోర్టు అందుకు భిన్నమైన విషయాల్ని వెల్లడించి ఆశ్చర్యానికి గురి చేసింది. ఎకరం రూ.వంద కోట్లకు పైనే పలికి.. హైదరాబాద్ మహానగర భూములకు విపరీతమైన డిమాండ్ నెలకొన్న వేళ.. ప్రభుత్వం వేస్తున్న భూముల వేలానికి అనూహ్య స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే. […]Read More
టీపీసీసీ రథసారధి.. మల్కాజిగిరి ఎంపీగా వ్యవహరిస్తున్న ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డికి భద్రతగా ఉండే గన్ మెన్లు గురువారం కనిపించకపోవటం చర్చనీయాంశంగా మారింది. ఆయనకు కేటాయించిన నలుగురు గన్ మెన్లు బుధవారం రాత్రి నుంచి రావటం లేదు. కీలకమైన ఎన్నికల వేళ.. ఇలాంటి పరిస్థితి ఎందుకు చోటు చేసుకుంది? విపక్ష నేతగా ఉన్న ఆయనకు గన్ మెన్లు విధులకు ఎందుకు హాజరు కాలేదు? అన్నది ప్రశ్నలుగా మారాయి. అయితే.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం రెండు రోజుల […]Read More
ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణలో సరికొత్త పరిణామాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టాయి. వీలైనంత త్వరగా అభ్యర్థులను ఫైనల్ చేసి ప్రకటించాలని ఫిక్సయ్యాయని అంటున్నారు. ఇందులో భాగంగా… తాజాగా కేసీఆర్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అవును… మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశమున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా… […]Read More
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయం తీసుకుంది. పైరవీలకు ఏమాత్రం ఆస్కారం లేకుండా సర్వేల ఆధారంగా ప్రజా బలం ఉన్న నేతలకే బీఫారాలు ఇవ్వాలని డిసైడ్ అయింది. కర్ణాటకలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికల హడావుడి మెుదలైంది. అన్ని పార్టీల నేతలు టికెట్ల కోసం పైరవీలు మెుదలుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు తమకు అనుకూలమైన వారికి టికెట్లు […]Read More
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో శాస్త్రీయమైన పార్టీ నిర్వహణ ధోరణిలోకి వెళ్లిపోతున్నట్టుగా కనిపిస్తోంది. పార్టీలో ఎమ్మెల్యే టికెట్ కావాలంటే.. ఎవ్వరైనా సరే.. అందుకోసం విడిగా దరఖాస్తు చేసుకోవాల్సిందే. దరఖాస్తులు దాదాపుగా అన్ని పార్టీలు అడుగుతూనే ఉంటాయి. కానీ, కాంగ్రెసులో ఎమ్మెల్యే టికెట్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రతి ఒక్కరూ నిర్ణీతమైన పీజు కూడా చెల్లించాల్సిందే. ఈ మేరకు టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. అయితే తాజాగా ఎమ్మెల్యే టిక్కెట్ కోసం ధరఖాస్తుకు కూడా ఫీజు వచ్చింది. అవును… మీరు […]Read More
గులాబీబాస్ న్యూ పొలిటికల్ స్ట్రాటజీ అమలు చేయబోతున్నారా?.. సర్వే రిపోర్ట్లతో కొన్ని సర్దుబాటులు చేయాలని డిసైడ్ అయ్యారా?.. ఇన్నిరోజులు పక్కకు పెట్టిన అస్త్రాలను.. ఇక బయటకు తీయనున్నరా?.. సిట్టింగులను కాదని కొత్తవాళ్లతో ప్రయోగం చేయనున్నారా?.. ఇంతకీ.. కేసీఆర్ న్యూ స్ట్రాటజీ ఏంటీ?.. గులాబీబాస్ ప్లాన్తో ఎవరికి లాభం చేకూరనుంది?..అనే మరిన్ని విషయాలను తెలుసుకొనే ప్రయత్నం చేదాం .. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్వరాష్ట్ర ఉద్యమంలో క్రియాశీలకంగా […]Read More