Coffee On Empty Stomach: కాఫీ పరిగడుపున తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ దానివల్ల కలిగే లాభాలు కూడా తగ్గిపోయి అనవసరమైన అనారోగ్య సమస్యల భారిన పడాల్సి వస్తుంది. కాఫీ ఎప్పుడు తాగితే మంచిదో వివరంగా తెల్సుకోండి. ఉదయాన్నే ఓ కప్పు కాఫీతోనే చాలా మందికి ఆ రోజు ప్రారంభం అవుతూ ఉంటుంది. కొన్ని సంవత్సరాలుగా వారు ఈ అలవాటును కలిగి ఉంటారు. ఒక్క రోజు ఎప్పుడైనా కాఫీ దొరక్కపోతే ఆ రోజు ఏదో […]Read More
Uttam Kumar Reddy : తెలంగాణ సీఎం అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటించినా తనకు ఆమోదమేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హస్తిన పర్యటనలో ఉన్న ఉత్తమ్ కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తున్నారు. Uttam Kumar Reddy : తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధిష్టానం సీఎం ఖరారుపై చర్చిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఈ విషయంపై చర్చించారు. డీకే శివకుమార్ కూడా దిల్లీలో […]Read More
Prof Kodandaram : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించిన వారిలో ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. ఆయనకు టీఎస్పీఎస్సీ ఛైర్మన్ పదవి దక్కే ఛాన్స్ ఉందని సమాచారం. Prof Kodandaram : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు దక్కించుకుని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. నేడో, రేపో నూతన ప్రభుత్వం కొలువు దీరనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వెనుక పలువురు […]Read More
Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. సీఎల్పీ నేతగా రేవంత్ రెడ్డిని ఎన్నుకున్నామని తెలిపింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలతో జరిగిన భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ పరిణామాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు చెప్పిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం రేవంత్ రెడ్డిని సీఎంగా ఎంపిక చేసినట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. ఈ నెల 7న రేవంత్ రెడ్డి […]Read More
Revanth Reddy : మిచౌంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులను అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సూచించారు. Revanth Reddy : మిచౌంగ్ తుపాను ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మిచౌంగ్ తుపాను ప్రభావం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాల్సందిగా టీపీసీసీ అధ్యక్షుడు, కాబోయే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను కోరారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో జన జీవనం స్తంభించకండా జాగ్రత్తలు తీసుకోవాలని […]Read More
TS Mlas Criminal Cases : తెలంగాణలో కొత్తగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులున్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తెలిపింది. TS Mlas Criminal Cases : తెలంగాణలో ఇటీవలే నూతనంగా ఎన్నికైన 80 మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తెలిపింది. ఆ 80 మందిలో 16 మంది ఎమ్మెల్యేలపై తెలంగాణ ఉద్యమం, మోడల్ కోడ్ నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి కేసులు ఉన్నాయని […]Read More
అందరి దృష్టిని ఆకర్షించిన శిరీష అలియాస్ బర్రెలక్క… మరోసారి ఎన్నికల్లో నిలిచేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారు. Barrelakka:బర్రెలక్క(కర్నె శిరీష)… మొన్నటి వరకు ఈ పేరు మార్మోగింది. ఉద్యోగాల భర్తీ విషయంలో బర్రెలను కాస్తూ ఆమె తీసిన ఓ వీడియో సంచలనంగా మారటంతో పాటు… రాష్ట్రవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారారు. ఈ విషయంలో ఆమెకు నిరుద్యోగుల నుంచి భారీగా మద్దతు కూడా వచ్చింది. మరోవైపు విపరీతమైన ట్రోలింగ్ కూడా జరిగింది. […]Read More
Chandrababu : తుపాను సన్నద్ధతలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. బాధితులకు కనీసం భోజనాలు కూడా ఏర్పాటుచేయలేకపోయిందన్నారు. Chandrababu : తుపాను బాధితులకు తక్షణ అవసరం అయిన ఆహారం, నీళ్లు, షెల్టర్ ఇవ్వడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తుపానుపై ప్రభుత్వ సన్నద్ధతా లేదని, బాధితులకు సాయం కూడా అందడంలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. మిచౌంగ్ తుపాను బాధిత గ్రామాలకు చెందిన కొందరు ప్రజలతో చంద్రబాబు […]Read More
AP SI Results : ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఏపీ హైకోర్టు ఎత్తివేసింది. దీంతో ఎస్సై ఫలితాల విడుదలకు లైన్ క్లియర్ అయింది. AP SI Results : ఏపీలో ఎస్సై ఫలితాలపై హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎస్సై నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేసినట్లు హైకోర్టు తెలిపింది. ఎస్సై ఫలితాలను విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు ఇచ్చింది. ఎస్సై నియామకాల్లో ఎత్తు, కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల తరఫున […]Read More
Paddy Procurement : రంగు మారిన, తేమ ఉన్నా ధాన్యం కొనుగోలు చేస్తామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. Paddy Procurement : మిచౌంగ్ తుపాను నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాలతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నిరకాల చర్యలు చేపట్టామని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. తేమ ఉన్నా, రంగు మారిన ధాన్యం అనే తేడా లేకుండా ఎక్కడికక్కడ కొనుగోలు చేస్తున్నామన్నారు. మిచౌంగ్ తుపాను బాధిత రైతులను […]Read More