ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలతో పాటు పలువురు పార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ భవనానికి వచ్చేసరికి అక్కడ ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. ఫలితాలు వెలువడిన యాభై రోజుల (దగ్గర దగ్గర) తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేసేందుకు అసెంబ్లీకి వచ్చారు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఈ సందర్భంగా చోటు చేసుకున్న సిత్రాలకు కొదవ లేదనే చెప్పాలి. ఎమ్మెల్యేగా తన ప్రమాణస్వీకార వేళ.. హడావుడికి ఏ మాత్రం తగ్గని రీతిలో ఏర్పాట్లు […]Read More
అపార్ట్మెంట్ వాతావరణంలో సరదా సరదాగా జరిగే హైడ్ అండ్ సీక్ గేమ్ లాంటి సిట్-కామ్ సిరీస్ “మిస్ పర్ఫెక్ట్”. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ సిరీస్ డిస్కషన్ పాయింట్ అయింది. మన కథే తెరకెక్కిందా అనిపించేంత సహజంగా.. హాయిగా నవ్వుకునేలా ఉండడం, కొంచెం ఆలోచింపచేయడం – “మిస్ పర్ఫెక్ట్” అంతగా నచ్చడానికి కారణం. చుట్టుపక్కల ఫ్లాట్స్ లో వుండే రకరకాల మనుషులు, పని అమ్మాయి, చిన్న చిన్న విషయాలకి చిలవలు పలవలు […]Read More
2024 : వచ్చే ఎన్నికలకు సిద్ధమంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసురుతోంది వైసీపీ. ఉత్తరాంధ్ర వేదికగా ‘సిద్ధం’ పేరుతో ఎన్నికల నగారా మోగించింది ఫ్యాన్ పార్టీ. అదే స్పీడ్ ను కంటిన్యూ చేస్తూ ఇవాళ ఏలూరు వేదికగా మరో భారీ సభను నిర్వహిస్తోంది. 2024: త్వరలో జరగనున్న ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ… ‘సిద్ధం‘ పేరుతో భారీ సభలను తలపెడుతోంది వైసీపీ. ఉత్తరాంధ్ర గడ్డపై తొలి సభను నిర్వహించి విజయవంతం చేసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని… భారీ విజయాన్ని అందుకునేందుకు నడుంబిగించాలని పిలుపునిస్తోంది. […]Read More
బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. ఇంద్రవెల్లి సభలో మాట్లాడిన ఆయన… వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేస్తామన్నారు. ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన తెలంగాణ పునర్నిర్మాణ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… బీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట ఇచ్చిన ప్రకారం ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటామన్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటున్నామని […]Read More
Bharat Rice: నాఫెడ్, ఎన్సీసీఎఫ్, కేంద్రీయ భండార్ ద్వారా 5 కిలోలు, 10 కిలోల ప్యాక్ లలో భారత్ రైస్ ను అమ్మాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి దశలో రిటైల్ మార్కెట్లో అమ్మకానికి 500,000 టన్నుల భారత్ రైస్ ను ప్రభుత్వం కేటాయించింది రూ. 29 కే కేజీ బియ్యం.. ‘‘వివిధ రకాలపై ఎగుమతి ఆంక్షలు ఉన్నప్పటికీ, గత సంవత్సరంతో పోలిస్తే, బియ్యం రిటైల్ ధరలు 13.8%, హోల్సేల్ ధరలు 15.7% పెరిగాయి. ధరలను నియంత్రించడానికి, ఆహార […]Read More
Drumstick Water For Health : మునగాకు నీటిని రోజూ తాగితే శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. మునగాకు మీకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. మునగ చెట్టును శాస్త్రీయంగా moringa oleifera అని కూడా పిలుస్తారు. ఇది సాంప్రదాయ ఔషధ పద్ధతులలో శతాబ్దాలుగా వాడుతున్నారు. మునగ చెట్టు ఆకులు, కాయలు, విత్తనాలలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మునగాకును నీటిలో నానబెట్టడం ద్వారా ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. మునగాకు నీటితో చాలా ప్రయోజనాలు మునగాకు నీటిలోని అధిక విటమిన్ సి […]Read More
Miriyala Rasam: మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీంతో చేసుకొని తినే ఆహారాలలో ముఖ్యమైనది మిరియాల రసం. చలికాలంలో మిరియాల రసాన్ని అప్పుడప్పుడు తినడం చాలా ముఖ్యం. ఈ మిరియాల రసం రెసిపీ ఎలాగో ఇప్పుడు చూద్దాం. మిరియాల రసం రెసిపీ (Vismai food/.youtube) Miriyala Rasam: నల్లటి మిరియాలు తమలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను దాచిపెడతాయి. చలికాలంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా తినాల్సిన ఆహారం మిరియాల రసం. వారానికి రెండుసార్లు మిరియాల రసాన్ని చేసుకుని తాగితే […]Read More
Sprouts Dosa: బరువు తగ్గేందుకు ఎక్కువ మంది మొలకలను తింటూ ఉంటారు. వాటి రుచి నచ్చకపోతే మొలకల దోశలు తిని చూడండి. ఇవి టేస్టీగా ఉంటాయి. పైగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. మొలకల దోశె రెసిపీ (aromaspice) Sprouts Dosa: బరువు తగ్గేందుకు ఎక్కువమంది ప్రతి ఉదయం మొలకలు తింటూ ఉంటారు. ఈ మొలకలు తినడం నచ్చకపోతే మొలకల దోశ ప్రతిరోజూ తినడానికి ప్రయత్నించండి. మొలకల దోశ తినడం వల్ల విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ […]Read More
Neem For Diabetes In Telugu : మధుమేహ వ్యాధిగ్రస్తులు కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే ఫలితం ఉంటుంది. అందులో భాగంగా వేప ఆకులను ఉపయోగించుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం.. వేప ఆకులు ఇండియాలో వేప చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వేపను దేవుడిలా కొలుస్తారు. పల్లెటూర్లలో ఈ చెట్టును పెంచేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. చాలా ఇళ్లలోనూ వేప చెట్టు ఉంటుంది. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఈ చెట్టు.. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతగానో […]Read More
CM Jagan : ప్రతిపక్షాల పద్మవ్యూహంలో చిక్కుకుపోవడానికి ఇక్కడి ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అని సీఎం జగన్ అన్నారు. భీమిలి నియోజకవర్గం సంగివలసలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. CM Jagan : రాష్ట్రంలో మరో 75 రోజుల్లో ఎన్నికల యుద్ధం జరగబోతోందని సీఎం జగన్ అన్నారు. ఈ ఎన్నికల్లో అబద్దానికి, నిజానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ పాలనలో జరిగిన మంచిని వివరించాలని కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. విశాఖ జిల్లా […]Read More