ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గం, జిల్లా, పోలింగ్ బూత్ వివరాలతో ఓటర్ల వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ విడుదల చేసింది. ఓటు నమోదు ప్రక్రియలో […]Read More
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్పై ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వరాలు కురిపించారు. రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్లను ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. విభజన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. విభజన హామీలు, రాజధాని అవసరాన్ని […]Read More
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి నగరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి గెజిట్ జారీ చేసేలా చర్యలు చేపడతామని మంత్రి నారాయణ స్పష్టత ఇచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత ఉమ్మడి రాజధాని గడువు జూన్2తో పూర్తైన నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈ క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని పార్లమెంటు లో కేంద్రం గతంలోనే స్పష్టం గా చెప్పిందని, కేంద్రం అధికారిక గెజిట్ ను జారీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని మంత్రి నారాయణ ప్రకటించారు. […]Read More
ఒకేసారి ఆరు కొత్త పాలసీలను తీసుకొచ్చాం అని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ముందుకు వెళతామని చెప్పారు. ఈరోజు ఏపీ కేబినెట్ మీటింగ్ సమావేశం అయింది. దీని తరువాత సీఎం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్, క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ పాలసీలు…పర్యాటక, ఐటీ వర్చువల్ వర్కింగ్ పాలసీలతో ఐదేళ్ళల్లో […]Read More
అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఈ తరుణంలో ఈ కేసులో అదానీ నేరం చేసినట్లు రుజువైతే 2 మిలియన్ డాలర్ల (రూ.16 కోట్ల 88 లక్షల 62 వేల 583) జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష సైతం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇండియాలోనే ధనవంతుల జాబితాలో అదానీ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. అలాంటి అదానీపై తాజాగా అమెరికాలో కేసు నమోదు అయింది. ఏకంగా అమెరికా నుంచి అరెస్ట్ […]Read More
యావత్తు తెలంగాణ ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే చాన్స్ ఉన్నట్లు సమాచారం.ఎప్పుడెప్పుడా అని తెలంగాణ మొత్తం ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికలు జనవరిలో నిర్వహించే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబర్ చివరి వారంలోనే షెడ్యూల్ విడుదల చేసి.. జనవరి 7వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చే సూచనలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. పంచాయతీ ఎన్నికలను ఈ సారి మూడు దశల్లో నిర్వహించేలా […]Read More
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు అందిస్తామన్నారు వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు. శాసనమండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు..అన్నదాత సుఖీభవ పథకంపై కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా అర్హులైన రైతులందరికి రూ.20 వేలు అందజేస్తామని.. ఇందులో పీఎం కిసాన్ రూ.6 వేలు.. రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.14 వేలు కలిపి ఇస్తామని చెప్పారు. 41.4 లక్షల మంది రైతులకు ఈ పథకం అందిస్తామని.. ఇందుకోసం […]Read More
వైద్యుల నిర్లక్షం వల్ల భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఓ వ్యక్తికి కడుపులో ఇన్ఫెక్షన్ సోకగా.. రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ చేశారు. కానీ తర్వాత అతను మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల భువనగిరిలోని ఓ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ.30 లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ఆర్టీసీ కాలనీలోని గాంధీ నగర్లో షేక్ జానీ నివసిస్తున్నాడు. ఇతను […]Read More
తెలంగాణలో తెల్ల రేషన్ కార్డ్ లబ్ధిదారులకు నిరాశ ఎదురయ్యే అవకాశముంది. సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినా.. మరో మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతికి కాకుండా ఉగాది పండగ తర్వాతే సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ.. తాజాగా మూడు నెలల పాటు ఆగాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పౌరసరఫరాల […]Read More
ఖమ్మంలో ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 960 కేజీల క్వాలిటీ లేని అల్లం, వెల్లుల్లి పేస్ట్ పాకెట్లను సీజ్ చేశారు. నిబంధనలు, అనుమతులు లేని వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్తీ దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో ఘటన కలకలం రేపుతుంది. నిన్న ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు […]Read More