YSRCP:ఉద్యోగాలు పేరిట విడుదల రజని సరికొత్త దందా పోలీస్ లకే వార్నింగ్ ఇస్తూ అడ్డంగా దొరికిపోయిన రజనిRead More
జూబ్లీహిల్స్ ఓట్స్ కోసంKTR, కిషన్ రెడ్డిపై సంచలన కామెంట్స్ చేసిన తెలంగాణ CM రేవంత్ రెడ్డిRead More
జూబ్లీ హిల్స్ లో ఓట్లు కోసం తెలంగాణ రాష్ట్ర BRS, BJP నాయకులను విషపురుగులతో పోల్చిన CM రేవంత్ రెడ్డిRead More
YSRCP:విడుదుల రజని సరికొత్త దందా – ఉద్యోగాలు పేరిట జనాన్ని మోసం చేస్తున్న YSRCP నాయకురాలుRead More
ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇటీవల 80 వేల మందికి పైగా ఉద్యోగులకు తీసి వేసిన విషయం తెలిసిందే. అయితే నైపుణ్యాలు లేని, కంపెనీకి వారి ఉపయోగం లేని వారిని తీసేసింది. కొందరు కొన్నేళ్ల నుంచి కంపెనీలో ఉంటే వారికి రెండేళ్ల జీతం ఇచ్చి మరి తొలగిస్తున్నారు. ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ ఇటీవల 80 వేల మందికి పైగా ఉద్యోగులకు తీసి వేసిన విషయం తెలిసిందే. అయితే నైపుణ్యాలు లేని, కంపెనీకి వారి ఉపయోగం లేని […]Read More
ఏపీ అసెంబ్లీలో నటుడు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్లో మరో కొత్తట్విస్ట్ నెలకొంది. ఈ రోజు హైదరాబాద్లో మెగా అభిమానులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బాలకృష్ణపై పీఎస్ లో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. BIG BREAKING: ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం ఎమ్మెల్యే, సీనినటుడు బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో పలువురు నటులు బాలకృష్ణ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తుండగా తాజాగా ఈ ఎపిసోడ్లో మరో […]Read More
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హీరోయిన్ డింపుల్ హయాతి జీతం విషయంలో పని మనిషిని ఇష్టం వచ్చినట్లు తిట్టినట్లు ఆరోపణలున్నాయి. Crime news: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్ ఐటెం గర్ల్గా పేరు […]Read More
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వాయుగుండం బలపడి ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రేపటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. […]Read More
తెలంగాణలో పండగయినా, పెళ్లయినా, చుట్టాలొచ్చినా మాంసం లేనిదే ముద్ద దిగదు. కానీ కిలోమాంసం రూ..1000 పెట్టి కొనాలంటే మధ్యతరగతి వారికి తలకు మించిన భారమే. అయితే హైదరాబాద్ లోని కొన్ని మేకల మండిలు తక్కువ ధరకు మాంసం అమ్ముతూ మాంసం ప్రియులను ఆకర్షిస్తున్నాయి. ఆదివారం కానీ, ఎదైన సెలవు రోజు కానీ వచ్చిందంటే ఉద్యోగస్తులతో పాటు పిల్లలకు సెలవు దినం. ఆ రోజున అందరూ ఇంటిదగ్గరే ఉంటారు కనుక ఎవరికైనా మంచి నాన్వెజ్ తినాలిపించడం సహజం. […]Read More
తెలంగాణలో సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. ఈ రెండు రోజుల్లోనే దాదాపు రూ. 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న రూ.333 కోట్లు, అక్టోబర్ 1న రూ.86 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. దసరా నేపథ్యంలో తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు సాగాయి. గాంధీ జయంతి నేపథ్యంలో దసరా నాడు మద్యం షాపులు తెరవలేదు. అయినా అమ్మకాలు మాత్రం ఆగలేదు. మద్యం ప్రియులు […]Read More