Karthika Masam: కార్తీక మాసంలో ప్రతిరోజుకు ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజుల్లో రోజుకొక పారాయణం, దైవ నామస్మరణ చేయడం శుభదాయకం. ఈ నెలరోజులు ఏ రోజు ఏ పూజ చేస్తే మంచిదో వివరంగా తెల్సుకోండి. కార్తీక మాసం పాపములనుండి బయటపడడానికి, పుణ్యాన్ని సంపాదించుకోవడానికి, భక్తిని పెంపొందించుకోవడానికి.. మోక్షమార్గమును సంపాదించుకోవడానికి అతి ఉత్తమమైన మార్గం. ఈ కార్తీక మాసం నెలరోజుల్లో ఏ రోజు ఎలాంటి ప్రత్యేక పూజలు చేస్తే మంచిదో వివరంగా చూసేయండి. కార్తీక మాసం చేయాల్సిన పూజలు: […]Read More
Lord Shiva In Dreams : శివుడు ఏ భక్తుడిని ప్రసన్నం చేసుకుంటే, ఆ భక్తుడి కోరికలు తీరుస్తాడని నమ్ముతారు. భవిష్యత్తులో జరిగే సంఘటనల గురించి చాలాసార్లు మహాదేవుడు తన భక్తులను హెచ్చరిస్తాడని అంటారు. అది కలల రూపంలో కూడా ఉండవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో శివుడు కనిపించడం అంటే ఏంటో చూద్దాం. ప్రతి ఒక్కరూ రాత్రి పడుకున్నప్పుడు కలలు కంటారు. మంచి కల కావచ్చు లేదా పీడకల కావచ్చు. కొన్నిసార్లు భయానక కలలు మనలను […]Read More
Yagam For CBN: కేసుల చిక్కుల నుంచి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బయటపడాలని అకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు విజయవాడలో సుదర్శన నరసింహ యాగాన్ని నిర్వహించారు. Yagam For CBN: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల నుండి విముక్తి కలగాలని ఆకాంక్షిస్తూ గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో కానూరు సుదర్శన నరసింహ స్వామి యాగం నిర్వహించారు. మూడు రోజుల పాటు విజయవాడ శివార్లలోని యార్లగడ్డ […]Read More
Dhanteras 2023 date and time: ధన త్రయోదశితో దీపావళి వేడుకలు ప్రారంభం కానున్నాయి. తేదీ, ముహూర్తం, ఈ పండగ ఎలా జరుపుకోవాలి? వంటి సందేహాలకు ఇక్కడ సమాధానం తెలుసుకోండి. ధన్తేరాస్ను ధన త్రయోదశి అంటారు. దీనినే ధన్వంతరీ త్రయోదశి అని కూడా పిలుస్తారు. ఈ పండగతోనే 5 రోజుల దీపావళి పండగ మొదలవుతుంది. కొత్త కార్యక్రమాల ప్రారంభానికి, బంగారం, వెండి కొనుగోలుకు, నూతన వంట సామాగ్రి (గిన్నెలు వంటివి), ఇంటి సామాగ్రి కొనుగోలుకు ఇది శుభ […]Read More
కాశీ మహాక్షేత్రంలో మాత అన్నపూర్ణేశ్వరి ఎల్లుండి నవంబరు 10న బంగారు అన్నపూర్ణమ్మగా దర్శనం ఇవ్వనుంది. కాశీ మహా క్షేత్రంలోని విశ్వనాథుడు గుడి పక్కన ఉన్న మాత అన్నపూర్ణేశ్వరి ఆలయంలో భక్తులు బంగారపు అన్నపూర్ణమ్మను దర్శించనున్నారు. సంవత్సరానికి ఒకసారి భక్తులకు ఈ దర్శనం లభిస్తుంది. ఇందుకోసం భక్తులు సంవత్సరం పాటు వేచి ఉంటారు. నవంబరు 10వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ సమయంలో అమ్మవారికి మందిరం మహంత్ శ్రీ శంకర్ పూరి గారు […]Read More