Swastik: కొత్త వాహనం కొనుగోలు చేసినా, పెళ్లి పత్రికలపై, ఇంటి గృహప్రవేశం సమయంలో స్వస్తిక్ గుర్తు వేస్తారు. అసలు స్వస్తిక్ గుర్తు ఎందుకు వేస్తారో తెలుసా? Swastik: ఓంకారం తర్వాత అంత ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. హిందూమతంలో ఎంతో శక్తివంతమైన చిహ్నాలలో ఇదీ ఒకటి. సంస్కృత పద్యం స్వస్తిక నుంచి ఉద్భవించింది. శ్రేయస్సు అని దీని అర్థం. ఈ పురాతన చిహ్నం అనే సంస్కృతులలో విభిన్న అర్థాలని కలిగి ఉంటుంది. జీవన చక్రాన్ని స్వస్తిక్ సూచిస్తుంది. […]Read More
Goddess Lakshmidevi: లక్ష్మీదేవి కరుణిస్తే ఆ వ్యక్తి సుఖ సంతోషాలు, సంపదతో తులతూగుతాడు. కొత్త సంవత్సరం ఈ రాశులపై లక్ష్మీ కటాక్షం ఉండనుంది. Goddess Lakshmidevi: లక్ష్మీదేవి సంపదకి అధిపతి. అందుకే ఆమె కటాక్షం పొందటం కోసం అందరూ తాపత్రయపడుతూ ఉంటారు. తమ కష్టాలు గత సంవత్సరంతోనే ముగిసిపోయి కొత్త సంవత్సరం సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఒక వ్యక్తి అన్ని సుఖసంతోషాలు అనుభవిస్తాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం 2024 సంవత్సరంలో కొన్ని రాశుల మీద లక్ష్మీదేవి ప్రత్యేక […]Read More
Thirtha prasadam: తీర్థ ప్రసాదాలు తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. Thirtha prasadam: గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు. అవి తీసుకోకుండా గుడి నుంచి బయటకి రారు. ఒక్కొక్క ఆలయంలో ఒక్కో విధమైన తీర్థం ఇస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం తీర్థాన్ని తీసుకునేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. తీర్థం తీసుకునేటప్పుడు ఈ నియమాలు తప్పనిసరి తీర్థాన్ని హస్త గోకర్ణ ముద్ర వేసి తీసుకోవాలి. […]Read More
Hanuman chalisa: హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా పఠించడం వల్ల హనుమంతుడి అనుగ్రహంతో పాటు శ్రీరాముడి కటాక్షం కూడా పొందుతారు. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. Hanuman chalisa: శ్రీరాముడికి పరమ భక్తుడు ఆంజనేయ స్వామి. హిందూమతంలో శక్తివంతమైన వ్యక్తి హనుమంతుడు. ఆయన భక్తికి, బలానికి, అచంచలమైన విధేయతకు ప్రతిరూపం. శ్రీరాముని పట్ల ఆయనకున్న భక్తి ఎలాంటిది అంటే సంజీవని మొక్క కోసం పర్వతం తీసుకొచ్చేంత. అంజనీ పుత్రుడు, హనుమంతుడు, ఆంజనేయుడు అంటూ రకరకాల పేర్లతో పిలుస్తారు. […]Read More
Vaikunta Ekadasi at Tirumala 2023 : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని శనివారం స్వర్ణరథోత్సవం వేడుకగా జరిగింది. ఇందుకు భక్తులు భారీగా హాజరయ్యారు. తిరువీధులన్నీ గోవింద నామస్మరణంతో మార్మోగాయి. ఇవాళ(ఆదివారం) శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు రథాన్ని అధిరోహించి నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన స్వర్ణరథాన్ని టీటీడీ మహిళా ఉద్యోగులతో పాటు పలువురు మహిళలు గోవిందనామస్మరణతో, భక్తిశ్రద్ధలతో […]Read More
Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమల శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనున్నారు. Tirumala Vaikunta Ekadasi Darshan : తిరుమలలో శ్రీవారి వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ విస్తృతంగా ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠద్వారాలు తెరిచి ఉంచనున్నారు. ఇప్పటికే 2.25 లక్షల రూ. 300 […]Read More
IRCTC Hyderabad Tirumala Tour Package : తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అనుకుంటున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ టూరిజం. హైదరాబాద్ నుంచి ప్రత్యేక ప్యాకేజీని ఆఫర్ చేస్తోంది. IRCTC Tirumala Tour Package : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ చెప్పింది ఐఆర్సీటీసీ టూరిజం. తిరుపతి వెళ్లాలనుకునే వారికోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘GOVINDAM’ పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. రైలు మార్గంలో వెళ్లొచ్చు. తిరుమల, తిరుచానూర్ […]Read More
TTD Latest News:తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. Tirumala Vaikuntha Dwara Darshanam: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత […]Read More
TTD Latest News:తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4.30 నుండి 5.30 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తామని చెప్పారు. Tirumala Vaikuntha Dwara Darshanam: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం కోసం విస్తృత […]Read More
Arudra Nakshatra Importance : ఆరుద్రా నక్షత్ర విశేషం గురించి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపాడు. ఆరోజున శివుడికి చేసే పూజా విధానం గురించి వెల్లడించారు. జ్యోతిష్యశాస్త్ర ప్రకారం ఆరుద్రా నక్షత్రము శివునికి అత్యంత ప్రీతకరమైన నక్షత్రమని, రుద్ర సంబంధిత నక్షత్రము ఆరుద్రా నక్షత్రమని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. పురాణాల ప్రకారం కూడా ఆరుద్రా నక్షత్రములో శివుడు జన్మించినట్లుగా ఇది శివుని నక్షత్రంగా […]Read More