11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం ప్రభుత్వం మనదేనని ధీమా వ్యక్తం చేశారు. 11 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని కేసీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పై అన్ని వర్గాల్లో అసంపూర్తి ఉందన్నారు. మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో వందకు వంద శాతం […]Read More
హైదరాబాద్లోని కంట్రీసైడ్ రియల్టర్స్ కంపెనీ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమను మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా యజమానుల ఫిర్యాదు మేరకు వారిపై FIR రిజిస్టర్ చేశారు Hyderabad Real estate: కంట్రీసైడ్ రియల్టర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా […]Read More
తెలంగాణకు అఘోరీ తిరిగి వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాలనీలో ఇటీవల ధ్వంసమైన నవగ్రహ విగ్రహాలను సందర్శించింది. హిందూ దేవాలయాల, ఆడపిల్లలపై అఘాయిత్యాలకు నిరసనగా తాను ఆత్మాహుతి చేసుకుంటా అని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది అఘోరీ శివ తాండవం చేస్తానంటూ… ఇటీవల ఆర్టీవీతో అఘోరీ మాట్లాడింది. సనాతన ధర్మం జోలికి వస్తే తాను సహించను అని తెలిపింది. ఎక్కడ ఆడపిల్లకి అన్యాయం జరిగితే అక్కడ తానుంటా అని పేర్కొంది. అంతేకాకుండా తెలంగాణలో తనను అపే మగాడు ఇంకా […]Read More
విజయవాడలో దశాబ్దాల చరిత్ర ఉన్న కో ఆపరేటివ్ బ్యాంకు కుప్పకూలిపోయింది. రాజకీయ జోక్యంతో ఎడాపెడా రుణాలు మంజూరు చేసి వాటిని వసూలు చేసుకోలేక బకాయిలు పేరుకుపోవడంతో చివరకు ఆర్బిఐ లైసెన్స్ రద్దైంది. బ్యాంకులో డిపాజిట్లు చేసిన వారి పరిస్థితి దయనీయంగా మారింది. విజయవాడలో దశాబ్దాల చరిత్ర ఉన్న దుర్గా కోఆపరేటివ్ బ్యాంకు దివాళా తీసింది. బ్యాంకు ఆర్థిక పరిస్థితి ప్రమాదకర స్థాయికి చేరడంతో ఆర్బిఐ లైసెన్స్ రద్దు చేసింది. బ్యాంకు మొండి బకాయిలు, వడ్డీలతో కలిపి రూ.200కోట్లకు […]Read More
నవంబర్ 15 నుండి శని తన కదలికలను మారుస్తున్నాడు. ఆరు నెలలుగా వక్రగతిలో ప్రయాణిస్తున్న శని రుజుమార్గంలోకి రానున్నాడు. శని గమనంలోని ఈ మార్పు ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది. రాశుల పరిస్థితి ఎలా ఉండబోనుందో తెలుసుకోండి. గత ఆరు నెలలుగా వక్రమార్గంలో ప్రయాణిస్తున్న శని మళ్లీ రుజు మార్గంలో సంచరించనున్నాడు. శని గ్రహం నవంబర్ 15, 2024 రాత్రి 07.51 గంటలకు తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని ఫలితంగా శని […]Read More
మరికొద్ది రోజుల్లో సూర్య సంచారం జరగబోతుంది. వృశ్చిక రాశిలోకి సూర్యుడు రాగానే బుధుడితో కలిసి బుధాదిత్య యోగం ఇస్తాడు. దీని వల్ల కొన్ని రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అలాగే నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం తన రాశిని నిర్ణీత సమయంలో మారుస్తుంది. గ్రహ సంచార ప్రభావం మేషం నుండి మీనం వరకు మొత్తం పన్నెండు రాశుల మీద పడుతుంది. గ్రహాల రాజుగా పరిగణించే సూర్యుడు తులా […]Read More
గ్రహాల రాకుమారుడు బుధుడు మరికొద్ది రోజుల్లో తిరోగమన దశలోకి వెళ్లబోతున్నాడు. నవంబర్ 27 నుంచి వృశ్చిక రాశిలో తిరోగమన సంచారం చేస్తాడు. దీని వల్ల మేషం నుంచి మీన రాశి వరకు ఎలాంటి ఫలితాలు ఎదురుకాబోతున్నాయో తెలుసుకోండి. జ్యోతిషశాస్త్రంలో గ్రహాల రాకుమారుడు బుధుడికి ప్రత్యేక స్థానం ఉంది. బుధుడు మేధస్సు, తర్కం, కమ్యూనికేషన్, గణితం, తెలివి, స్నేహానికి బాధ్యత వహించే గ్రహంగా చెప్తారు. బుధుడు శుభప్రదంగా ఉన్నప్పుడు, ఒక వ్యక్తి శుభ ఫలితాలను పొందుతాడు. అదే బుధుడు […]Read More
కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం వేడుక నిర్వహించనున్నారు. నవంబర్ 9 నుంచి ఈ కార్యకరం జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని నిర్వాహకులు వెల్లడించారు. ప్రతి ఏడాది ఎన్టీవీ, భక్తి టీవీ అత్యంత వైభవంగా నిర్వహించే కోటి దీపోత్సవానికి సర్వం సిద్ధం అయింది. ప్రతీ ఏటా నిర్వహించే ఈ కోటి దీపోత్సవాన్ని 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ కార్యక్రమం […]Read More
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ08.11.2024 శుక్రవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: శుక్రవారం, తిథి: సప్తమి, నక్షత్రం: ఉత్తరాషాఢ, మాసం: కార్తీకం ఆయనం: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధి నామ సంవత్సరం మేషం మీకు అనుకూలమైన సమయం. నూతన ప్రయత్నాలు సిద్ధింప చేసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వృషభం మీకు అంత అనుకూలంగా […]Read More
రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలుపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా డబ్బులు అన్నదాతల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకుంటుంది. ఈ పథకానికి నిధులు సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించారు. తెలంగాణ సర్కార్ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా కింద ఎకరాకు రూ.7500 పెట్టుబడి సాయం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందుకోసం […]Read More