చెన్నై లో నేటి వాతావరణం అంచనాలు: మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది. నేటి ఉదయం సాపేక్ష తేమ 79% గా నమోదు అయింది. చెన్నై లో నేటి వాతావరణం: చెన్నై లో నేడు కనిష్ట ఉష్ణోగ్రత 23.45 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకారం మోస్తరు వర్షం పడే అవకాశం ఉంది.. గరిష్ట ఉష్ణోగ్రత 23.67 డిగ్రీల సెల్సియస్గా ఉండే అవకాశం ఉంది. చెన్నై లో రేపటి కనిష్ట ఉష్ణోగ్రత 20.58 […]Read More
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలపై స్పష్టత వచ్చింది. నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్ కొలిక్కి వచ్చింది. జనసేన తరపున పెద్దల సభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది. సినీనటుడు, జనసేన ముఖ్య నాయకుల్లో ఒకరైన నాగబాబుకు రాజ్యసభ అభ్యర్థిత్వం దాదాపుగా ఖరారైంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేసినప్పటి నుంచి జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా […]Read More
న్ని శతాబ్దాలుగా పాటిస్తున్న హిందూ సంప్రదాయాలలో చెట్టుకు ఎర్ర దారం కట్టడం కూడా ఒకటి. చాలా గుడిలలో మొక్కుబడిగా వీటిని చెట్లకు కడుతుంటారు. చెట్టుకు ఎర్రదారం కట్టడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి. ఏ చెట్టుకు కట్టాలి తెలుసుకుందాం. చెట్టుకు ఎరుపు రంగు దారం కట్టడమనే ఆచారానికి హిందూ సంప్రదాయాలలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. కల్వా, రాఖీ, రక్షాబంధనం వంటి రకరకాల పేర్లతో పిలిచే ఈ దారాన్ని చెట్టుకు కట్టడ వల్ల కేవలం ఆధ్మాత్మిక సంబంధమే కాకుండా […]Read More
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 28.11.2024 గురువారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. నేటి రాశిఫలాలు 28-11-2024 సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం, అయనము: దక్షిణాయనం మాసం: కార్తీకము, తిథి: బ.త్రయోదశి, వారం: గురువారం, నక్షత్రం: చిత్త ఉ.7.50 వరకు. తదుపరి హస్త మేషం: అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు […]Read More
TGSRTC Drivers Recruitment : టీజీఎస్ ఆర్టీసీకి డ్రైవర్లు కావలెను.. నియామకానికి అధికారుల
TGSRTC Drivers Recruitment : టీజీఎస్ ఆర్టీసీలో సిబ్బంది కొరత ఉంది. ముఖ్యంగా డ్రైవర్ల కొరత వేధిస్తోంది. ఇప్పటికే వివిధ మార్గాల ద్వారా ఒప్పంద పద్ధతిలో నియమించిన సిబ్బందితో సంస్థ బస్సులు నడుపుతోంది. ఇంకా డ్రైవర్ల కావాల్సి రావడంతో.. అధికారులు వినూత్నంగా ఆలోచించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా.. ఆర్టీసీకి ఎలక్ట్రిక్ బస్సులను సమకూర్చింది. ప్రయాణికుల నుంచి స్పందన బాగానే ఉంది. ఇక్కడిదాకా ఏ సమస్య లేదు. కానీ.. […]Read More
మార్గశిర్ష కృష్ణ పక్షం ఏకాదశి రోజును ఉత్పన్న ఏకాదశి పండుగను నిర్వహించుకుంటారు. ఆ రోజు కచ్చితంగా చదవాల్సిన ఉత్పన్న ఏకాదశి వ్రత కథ ఒకటుంది. వ్రత కథను పఠించడం వల్ల సకల కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. ఉత్పన్న ఏకాదశి వ్రత కథ గురించి మరింత చదవండి. మార్గశిర్ష కృష్ణ పక్షం ఏకాదశి తిథిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఉత్పన్న ఏకాదశి రోజున విష్ణుమూర్తి మురాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడని చెప్పుకుంటారు. ఈ రోజున ఏకాదశి మాత జన్మించింది. […]Read More
ఉత్పన్న ఏకాదశి ఈరోజే. ఈ రోజున మీరు ఆ శ్రీ మహావిష్ణువును పూజిస్తే సుఖసంతోషాలు కలుగుతాయి. మీ రాశిని బట్టి కొన్ని రకాల పరిహారాలు చేయడం ద్వారా విష్ణువు కరుణా కటాక్షాన్ని పొందవచ్చు. ఉత్పన్న ఏకాదశి నేడే. తెలుగు పంచాంగంలో ఏటా 24 ఏకాదశులు ఉంటాయి. ప్రతి ఏకాదశి ప్రత్యేకమైనదే. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి… ఉత్పన్న ఏకాదశి. ఈ ఏకాదశి నాడు వ్రతం చేస్తే అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు చేసినంత పుణ్యం దక్కుతుంది. ఉత్పన్న […]Read More
బాధలను అంతం చేసే శక్తి కొంతమంది దేవతలకు మాత్రమే ఉంటుంది. అలాంటి దేవతల్లో వారాహి దేవి ఒకరు. వారాహి దేవిని పూజించడం ద్వారా ఇల్లును ప్రశాంతంగా మార్చుకోవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. హిందూమత ఆచారాల ప్రకారం ఒక్కొక్క దేవతకి ఒక్కో శక్తి ఉంటుంది. మీకు కావాల్సిన ఫలితాన్ని బట్టి ఆ దేవతను పూజించడం ద్వారా కోరికలను నెరవేర్చుకోవచ్చు. ఎంతోమందికి ఇంట్లో రకరకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అప్పుల బాధలు వెంటాడుతాయి. ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోతారు. అలాంటి వారు […]Read More
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ జాబితాను విడుదల చేసింది. నియోజకవర్గం, జిల్లా, పోలింగ్ బూత్ వివరాలతో ఓటర్ల వివరాలు చెక్ చేసుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్స్ విడుదల చేసింది. ఓటు నమోదు ప్రక్రియలో […]Read More
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్పై ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వరాలు కురిపించారు. రాజధాని నిర్మాణానికి రూ.15వేల కోట్లను ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను అమలు చేయడానికి కట్టుబడి ఉన్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. విభజన హామీలను నెరవేర్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు. విభజన హామీలు, రాజధాని అవసరాన్ని […]Read More