డివోషనల్

Karthika Amavasya: రేపే కార్తీక అమావాస్య తిథి, ప్రాముఖ్యతతో పాటు ఈరోజు ఏమేం

Karthika Amavasya: కార్తీక అమావాస్య తిథి పితృపూజకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజు పూర్వీకులను ఆరాధిస్తే వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. దేవతలు, పూర్వీకుల ఆశీస్సులతో పాటు అదృష్టం వరించాలంటే ఈ రోజు చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. హిందూ మతంలో ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది కార్తీక మాసంలో వచ్చే అమావాస్య రోజుకు విశేష పవిత్రత ఉంటుంది. ఈ సారి నేడు రేపు అంటే నవంబరు […]Read More

డివోషనల్

Shani Mantras: శనివారం నాడు ఈ శక్తివంతమైన మంత్రాలను పఠించారంటే ఏలినాటి శని

Shani Mantras: శని అనుకూలంగా లేకపోతే వ్యక్తి జీవితం అల్లకల్లోలం అవుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం రోజున శని భగవానుడి మంత్రాలను పఠించడం ద్వారా శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాల నుంచి ఉపశమనం పొందవచ్చు. జ్యోతిషశాస్త్రంలో శని ఒక ముఖ్యమైన గ్రహం. ఈ గ్రహం వ్యక్తి సామాజిక, ఆర్థిక, ధార్మిక విషయాలపై ప్రభావం చూపుతుంది. శని గ్రహం అనేది న్యాయం, శ్రమ, కర్మలకు ప్రతీకగా నిలుస్తుంది. శని అనుకూలంగా లేకపోతే […]Read More

Political News

Health Tips: బెండకాయతో ఈ ఐదు కూరగాయలు తింటే ఆరోగ్యానికి హానికరం

బెండకాయలో శరీరానికి మేలు చేసే విటమిన్‌లు, పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బెండకాయతోపాలు కాకరకాయలను, టీ, పొట్లకాయ, ముల్లంగి వంటి ఆహారాలతో తింటే ఎక్కువ హాని చేస్తుంది. ఇవి మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్, డయేరియా, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. Health Tips: ఆరోగ్యంగా ఉండేందుకు ఆకుపచ్చని కూరగాయలను తినమని వైద్యులు సలహా ఇస్తారు. బెండకాయలో విటమిన్ కె, సి, ఫోలేట్, మెగ్నీషియం, విటమిన్ బి, మాంగనీస్ మొదలైన పోషకాలు ఉన్నాయి. ఏది శరీరానికి మేలు […]Read More

Political News

Tenth Class: పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలను 100 మార్కులకే నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. వచ్చే ఏడాది 2024-2025 నుంచి ఈ విధానాన్ని అమలులోకి తీసుకురానున్నట్లు విద్యాశాఖ అధికారి తెలిపారు. తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షల్లో మార్పులు చేస్తున్నట్లు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 80 మార్కులకు ఉన్న పరీక్ష పేపర్‌ను ఇకపై 100 మార్కులకే ఉండనుందని తెలిపింది. వచ్చే విద్యా సంవత్సరం 2024-2025 నుంచి 100 మార్కులకే పరీక్ష పేపర్ […]Read More

Political News

Pensions: గుడ్ న్యూస్.. ఒకరోజు ముందుగానే డబ్బు పంపిణీ! AP: పెన్షన్‌దారులకు రాష్ట్ర

AP Pensions: చంద్రబాబు సర్కార్ పింఛన్ పంపిణీపై కీలక నిర్ణయం తీసుకుంది. ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చే పింఛన్ పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 1 ఆదివారం కావడంతో నవంబర్ 30వ తేదీన పింఛన్ పంపిణీ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో పెన్షన్ దారులు ఒక రోజు ముందే పింఛన్ అందుకోనున్నారు. కాగా అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్.. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ.3000 ఉన్న పింఛన్ […]Read More

Political News

Mega DSC 2024: ఏపీ మెగా డీఎస్సీ సిలబస్‌ విడుదల.. లింక్ ఇదే!

ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని సీఎం చంద్రబాబు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఏపీలో మెగా డీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్‌ను రాష్ట్ర విద్యా శాఖ విడుదల చేసింది. ఈ సిలబస్‌ను ఏపీ డీఎస్సీ వెబ్ […]Read More

Political News

KTR: రాజకీయాలు బ్రేక్.. కేటీఆర్ సంచలన నిర్ణయం!

TG: కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని.. అందుకే కొన్ని  రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. తాను రీఫ్రెష్ కావాలనుకుంటున్నానని.. అందుకే కొన్ని  రోజులు రాజకీయాలకు, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులు తనను మర్చిపోరని ఆశిస్తున్నట్లు ట్వీట్ […]Read More

Political News

యూట్యూబ్ చూసి నేర్చుకుని దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పుత్తూరు పోలీసులు

యూట్యూబ్ చూసి నేర్చుకుని దొంగ నోట్లు తయారు చేసే ముఠాను పుత్తూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతికి చెందిన ఓ వ్యక్తి తన భర్యా, కూతురు, స్నేహితుడితో కలిసి ఇంట్లోనే దొంగ నోట్లను తయారు చేస్తున్నాడు. దాదాపు రూ.10 లక్షల వరకు దొంగ నోట్లు తయారు చేశాడు ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. యూట్యూబ్‌లో చూసి డెలివరీలు అన్ని కూడా నేర్చుకుంటున్నారు. ఇలానే ఓ వ్యక్తి యూట్యూబ్‌లో దొంగ నోట్లు తయారు చేయడం ఎలాగో చూసి […]Read More

డివోషనల్

నూనె, నెయ్యితో కాదు కేవలం నీళ్లతోనే దీపం వెలిగించే ఆలయం గురించి మీకు

Water Lamp Temple: మధ్యప్రదేశ్‌లో నీటితోనే దీపం వెలిగించే ఈ ఆలయాన్ని జల్ దీప్ మందిర్ అని పిలుస్తుంటారు. కాలీసింద్ నదీ కిరణాల వెలుతురులో దేదీప్యమానంగా వెలుగులీనే ఈ ఆలయం వెనుక ఎన్నో రహస్యాలున్నాయి. భారత్ లోని చాలా మందిరాల్లో మనకు తెలియని చాలా రహస్యాలు దాగి వున్నాయి. అవి అప్పుడప్పుడూ వెలుగులోకి వచ్చి అందరినీ అబ్బురపరుస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని ముక్కున వేలేసుకుని ఔరా అని ఆశ్చర్యపోయే వారు కొందరుంటే, దాని వెనుక నిజం కనుక్కునేందుకు […]Read More

డివోషనల్

నేడే గురు ప్రదోష వ్రతం: వ్రత కథ ఏంటి? ఈ వ్రతాన్ని ఆచరించడం

Guru Pradosha Vratam: ఈ సంవత్సరం గురు ప్రదోషం నవంబర్ 28 గురువారం అంటే నేడు వచ్చింది. వ్రత కథ వినకపోతే గురు ప్రదోష దీక్ష అసంపూర్ణమని భావిస్తారు భక్తులు. ఈ రోజున శివుడి అనుగ్రహం కోసం ఉపవాస దీక్షను చేపట్టిన వారు వ్రత కథను తప్పక వినాలి లేదా చదవాలి. ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలోని కృష్ణపక్ష త్రయోదశి నాడు గురు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ సారి ప్రదోష వ్రతం నవంబర్ 28 రోజున […]Read More