ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో ఇంటి స్థలం కొన్నారు. అమరావతిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల ప్లాట్ కొనుగొలు చేశారు. ఈ ప్లేస్ లో ఆయన సొంతిల్లు నిర్మించుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అతిథి గృహంలో ఉంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని నగరంలో 5 ఎకరాల స్థలం కొన్నారు. అమరావతి పరిధిలో బాబు వ్యక్తిగత వినియోగానికి 5 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి జడ్జిల బంగ్లాలు, అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్, […]Read More
ఏపీ సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేసినందుకు పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. Ap: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు ఓ వివాదంలో చిక్కుకున్నారు. త్వరలో సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్కు సంబంధించిన ఎన్నికలు రానున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో డైరెక్టర్ పదవుల్ని దక్కించుకోడానికి.. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు వెంకట్రామిరెడ్డితో పాటు మరికొందరు ఉద్యోగులు కలిసి మందు, విందు […]Read More
బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 120(బి), 386, 409, 506, రెడ్విత్ 34, ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్రావుకు బిగ్ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు […]Read More
తనను సీఎం చేయకపోతే ప్రభుత్వంలో శివసేన చేరదని ఏక్ నాథ్ షిండే స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. క్లిష్ట పరిస్థితుల్లో సీఎంగా పని చేసి.. కూటమిని మళ్లీ అధికారంలోకి తెచ్చానని ఆయన చెబుతున్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవిని తీసుకోనని ఆయన చెబుతున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపు 8 రోజులు కావొస్తున్నా.. ఇంకా కొత్త ప్రభుత్వం కొలువుదీరలేదు. భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన మహాయుతి కూటమి నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై ఇంకా […]Read More
అల్పపీడనం బలహీనపడినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నెల 15, 16 తేదీలలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణశాఖ. నైరుతి , ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం బలహీనపడింది. అయినా కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. శుక్రవారం, శనివారం, ఆదివారం అక్కడక్కడ తేలికపాటి […]Read More
ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ పదవుల సందడి మొదలైంది.ముగ్గురు ఎంపీల రాజీనామాతో ఖాళీ అయిన స్థానాలకు తాజాగా ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. ఈ క్రమంలో మెగా బ్రదర్ నాగబాబుకు రాజ్యసభ పదవి దక్కే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది Pawan Kalyan: జనసేప పార్టీలో కీలక నేత, మెగా బ్రదర్ నాగబాబుకు పదవిపై ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది.. ఆయన ఢిల్లీకి వెళతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కసరత్తు […]Read More
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలోని ప్రయాగ్రాజ్ పరిధిలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ జిల్లాకు మహాకుంభమేళ అనే పేరుతో ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్లో మహా కుంభమేళా జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యూపీలో మరో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. ప్రయాగ్రాజ్ జిల్లా పరిధిలో […]Read More
మెట్రోలో దుస్తులు లేకుండా కేవలం వైట్ టవల్స్ ధరించిన నలుగురు యువతులు ప్రయాణిస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు వీరిని చూసి అమ్మాయిలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం ఇలా చేస్తున్నారేంటని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావాలనే ఉద్దేశంతో ఈ మధ్య కాలంలో కొందరు కొత్తగా రీల్స్ చేస్తున్నారు. ఈక్రమంలో కొందరు డేర్ చేసి స్టంట్స్ చేయడం, వెరైటీగా ఉండే దుస్తులు ధరిస్తు్న్నారు. ఇలానే కొందరు అమ్మాయిలు మెట్రోలో టవల్స్తో […]Read More
హైదరాబాద్లోని యూసుఫ్గూడలో ఈరోజు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగతుండటంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ ఆంక్షలు ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే పలు మార్గాల్లో కూడా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప-2 సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ప్రీ రిలీట్ ఈవెంట్ను నిర్వహించారు. ఇప్పటికే ముంబై, చెన్నై, […]Read More
Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 30.11.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం, అయనము: దక్షిణాయనం, మాసం: కార్తీకము, తిథి : బ.చతుర్దశి, వారం: శనివారం, నక్షత్రం: విశాఖ మేషం: వివాదాలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నం చేస్తారు. బాల్యమిత్రులను కలుసుకుంటారు. […]Read More