Political News

Snail Curry: చికెన్, మటన్ మించిన టేస్ట్ నత్త కూర సొంతం.. పోషకాల

నాన్ వెజ్ ప్రియులు మటన్ చికెన్ లతో పాటు రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు , స్టార్ ఫిష్ వంటి సీ ఫుడ్ ని కూడా ఇష్టంగా తింటారు. ఈ సీ ఫుడ్ లో నత్తలు వెరీ వెరీ స్పెషల్. ఈ నత్త కూరని తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. నత్తల్లో విటమిన్ బి6 , విటమిన్ ఎ వంటి అనేక ముఖ్యమైన అంశాలున్నాయి. అందుకనే నత్తల కూర ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఈ […]Read More

Political News

Andhra News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతిలో భూ కేటాయింపుల వివరాలివే..

ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) సమావేశం, అలాగే 47వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం కీలక నిర్ణయాలతో ముగిశాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా రాజధాని రీ లాంచ్ తర్వాత అమరావతిలో అభివృద్ధి చక్రాలు మరింత వేగంగా తిరుగుతున్నాయి. ఈరోజు జరిగిన భూముల కేటాయింపులపై ఉన్న వ్యవహారాలపై మంత్రుల బృందం (GoM) […]Read More

డివోషనల్

Mohini Ekadashi: అప్పులతో ఇబ్బంది పడుతున్నారా.. మోహిని ఏకాదశి రోజున వేటిని దానం

హిందూ మతంలో మోహిని ఏకాదశి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం అత్యంత ఫలవంతమైన చర్య అని మత విశ్వాసం. ఈ రోజు మోహిని ఏకాదశి రోజున ఏమి దానం చేయాలి .. దానం చేయడం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుందాం. ప్రతి నెలలో రెండు ఏకాదశి తిథిలు ఉంటాయి. ప్రతి ఏకాదశిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథిని మోహినీ ఏకాదశి […]Read More

Political News

AP Ration Card: రేషన్ కార్డు లేని వారికి చంద్రబాబు సర్కార్ గుడ్

కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.. రేపటి నుంచి రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకోవడంతో పాటు కార్డుల్లో మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పించనున్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి ఆంధ్రప్రదేశ్‌లోని చంద్రబాబు సర్కార్ గుడ్ […]Read More

రాశి ఫలాలు

రాశిఫలాలు 07 మే 2025:ఈరోజు గజకేసరి యోగం వేళ ధనస్సు, మకరం సహా

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీరు చేసే పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఈరోజు మీరు ప్రత్యేకమైన వ్యక్తితో ప్రేమ సంబంధంలోకి వెళ్లొచ్చు. మీరు చేసే ప్రయత్నాలన్నింట్లో మంచి విజయం సాధిస్తారు. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలొస్తాయి. యువతకు ఉద్యోగానికి సంబంధించిన కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. ఆఫీసులో మీ కష్టాన్ని చూసి బాస్ సంతోషిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. […]Read More

Political News

Amaravati: నవ్యాంధ్రకు మణిహారం.. మూడంటే మూడేళ్లలో మెరిసేటి రాజనగరం..!

అమరావతి పునఃప్రారంభ కార్యక్రమం అత్యంత అట్టహాసంగా నిర్వహించింది ఏపీ ప్రభుత్వం. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీని.. అమరావతి ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ స్టేట్‌మెంట్‌తో జస్ట్‌ మూడేళ్లలోనే రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామనే క్లారిటీ వచ్చినట్టైంది. మోదీ ప్రసంగంతో భూములిచ్చిన రైతుల సందేహాలన్నీ తీరినట్టేనా? మోదీ ఇచ్చిన భరోసాతో చంద్రబాబు అనుకున్నది సాధించినట్టేనా? ఇంతకీ.. పునఃప్రారంభం అంటే ఏంటి? రాజధాని అమరావతి విషయంలో రైతులు గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గానీ ఏవైతే […]Read More

రాశి ఫలాలు

Horoscope Today: ఆర్థిక సమస్యల నుంచి వారు బయటపడతారు..12 రాశుల వారికి రాశిఫలాలు

Today Horoscope (May 3, 2025): మేష రాశి వారికి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగులకు ఇతర సంస్థల నుంచి ఆఫర్లు అందుతాయి. వృషభ రాశి వారికి ఆర్థికంగా బలం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శనివారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, […]Read More

Political News

Pawan Kalyan | పవన్‌ కల్యాణ్‌ను దగ్గరకు పిలిచి చాక్లెట్‌ ఇచ్చిన ప్రధాని

Pawan Kalyan | ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని మోదీ సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తున్న సమయంలో ప్రధాని మోదీ పిలిచారు. నవ్వుతూ పవన్‌ కల్యాణ్‌ చేతిలో ఒక చాక్లెట్‌ పెట్టారు. Pawan Kalyan | ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని […]Read More

Political News

మూడు పోలీస్‌ స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చి.. ఓ పేదింట్లో పెళ్లికి కాపలా!

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో ఒక వివాహం సందర్భంగా పాత శత్రుత్వం కారణంగా తలెత్తిన తీవ్రమైన గొడవలను అదుపులో ఉంచుకునేందుకు మూడు పోలీస్ స్టేషన్ల పోలీసులు కృషి చేశారు. వివాహ ఊరేగింపులో జరిగిన హింసాత్మక ఘటనల తరువాత, పోలీసులు రాత్రంతా భద్రత కల్పించి వివాహం పూర్తి కావడానికి సహాయపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో మూడు పోలీస్ స్టేషన్ల పర్యవేక్షణలో ఒక వివాహం ఘనంగా జరిగింది. దుల్లాపూర్ ప్రాంతంలోని ఖుదాబక్ష్ పూర్ గ్రామానికి వచ్చిన వివాహ ఊరేగింపులో డిజె పాటలకు నృత్యం చేయడం, […]Read More

Political News

Pahalgam Terrorist Attack: ఏం జరుగుతుందో ఏమో.. భారత్‌ నిర్ణయాలతో కాళ్ల బేరానికి

పహల్గామ్‌ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లో భయం మొదలైందా?.. భారత్‌ కఠిన వైఖరితో దాయాది దేశం వణికిపోతోందా?.. అగ్రదేశాలన్నీ భారత్‌కు మద్దతుగా నిలుస్తుండడంతో పొరుగు దేశాలతో పాక్‌ కాళ్ల బేరానికి దిగుతోందా?.. జోక్యం చేసుకోవాలని పాక్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌.. రష్యా, చైనాను కోరడమే అందుకు నిదర్శనమా?.. రోజుకో ఆలోచనతో అభాసుపాలవుతున్న పాకిస్తాన్‌ అసలు ఆలోచన ఏంటి?… భారత్‌ వైఖరితో తర్జనభర్జన అవుతున్న పాకిస్తాన్.. ఉగ్రదాడిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ సంచలన కామెంట్స్‌ చేస్తోంది. తమ పాత్రేమీ లేదంటూ […]Read More