డివోషనల్

Shravan Month: శ్రావణ మాసంలో ఐదు కలలు చాలా శుభప్రదం..శివుని ఆశీర్వాదంతోపాటు…!!

శ్రావణ మాసం శివ భక్తులు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు. ఈ నెలలో కొన్ని కలలను చూడటం కూడా చాలా శుభప్రదంగా ఉంటాయి. వాటిల్లో శివలింగం, రుద్రాక్ష, పాము, త్రిశూలం, ఎద్దు కనిపస్తే భోలేనాథ్ ఆశీస్సులు మీతో ఉన్నాయని అర్థం. Shravan Month: శ్రావణ మాసం శివ భక్తులకు చాలా ప్రత్యేకమైనదిగా చెబుతారు. ఈ సమయంలో భక్తులు పూజలు, దానధర్మాలు చేయడం ద్వారా శివుని ఆశీస్సులు పొందుతారు. శ్రావణ మాసం 2025 జూలై 11 […]Read More

Political News

BIG BREAKING: కొడాలి నానికి చీరా, గాజులు.. రాళ్లతో దాడి

గుడివాడలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్‌లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్‌కు వెళ్లేందుకు టీడీపీ పార్టీ నాయకులు యత్నించారు. గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ, వైసీపీ ఇరు వర్గాల మధ్య తోపులాటతో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. నాగవరప్పాడు సెంటర్‌లోని కొడాలి నాని ఫ్లెక్సీలు టీడీపీ కార్యకర్తలు చించేశారు. వైసీపీ సమావేశం జరిగే K- కన్వెన్షన్‌కు వెళ్లేందుకు […]Read More

Political News

GHMC: కేవలం రూ.5 కే బ్రేక్ ఫాస్ట్.. హైదరాబాద్ వాసులకు రేవంత్ సర్కార్

హైదరాబాద్ జీహెచ్‌ఎంసీలో ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. ఒక్కో ప్లేట్‌కి రూ.19 ఖర్చు అవుతుండగా ప్రజల నుంచి కేవలం రూ. 5 మాత్రమే తీసుకుంటారు. హైదరాబాద్ వాసులకు అదిరిపోయే పథకాన్ని తీసుకురానున్నారు. ఇందిరమ్మ క్యాంటీన్లలో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. హరేకృష్ణ మూవ్‌మెంట్ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ టిఫిన్స్ ఇవ్వనున్నారు. అయితే ఈ టిఫిన్స్‌ ఒక్కో […]Read More

Political News

GHMC Breakfast: మిల్లెట్ ఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్.. జీహెచ్ఎంసీ రూ.5 బ్రేక్

గ్రేటర్‌ హైదరాబాద్‌లో పేదల ఆకలి తీరుస్తున్న అన్న పూర్ణ ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్‌ టిఫిన్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. GHMC Breakfast: గ్రేటర్‌ హైదరాబాద్‌లో పేదల ఆకలి తీరుస్తున్న అన్న పూర్ణ ఐదురూపాయల భోజన కేంద్రాల్లో ఇక నుంచి ఉదయం అల్పాహారం, మిల్లెట్‌ టిఫిన్స్‌ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అన్నపూర్ణ క్యాంటీన్ల పేరు ఇందిరా క్యాంటీన్లుగా మార్చనున్నారు. ఈ […]Read More

డివోషనల్

Secunderabad Bonalu : బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత..తన్నుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని పలు ఆలయాలకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసేందుకు సికింద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. Secunderabad Bonalu : సికింద్రాబాద్‌లో బోనాల చెక్కుల పంపిణీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సికింద్రాబాద్ లోని పలు ఆలయాలకు సంబంధించి చెక్కులు పంపిణీ చేసేందుకు సికింద్రాబాద్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సీఎం […]Read More

డివోషనల్

Secunderabad Bonalu 2025: రేపే ఉజ్జయిని మహంకాళి బోనాలు..సికింద్రాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండ‌గా.. భ‌క్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ ఆంక్షలు జారీ చేశారు. సికింద్రాబాద్‌ లోని ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర(Bonalu Celebrations) జులై 13 నుండి 15 వరకు ఘనంగా జరగనుంది. వేలాదిమంది భక్తులు ఆలయానికి చేరుకోనుండ‌గా.. భ‌క్తుల సౌకర్యం, రాకపోకల నిర్వహణ కోసం హైదరాబాద్ ట్రాఫిక్ […]Read More

Political News

BREAKING: హైదరాబాద్‌లో కల్లు కాంపౌండ్లపై రైడ్స్ ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు

ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. హైదరాబాద్‌‌లో కల్తీ కల్లు మరణాలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్సైజ్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం కల్లు కాంపౌండ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 3బృందాలతో వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. అనుమతి లేకుండా కల్లు దుకాణాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. మూసాపేట్, బాలానగర్, కైతలాపూర్ ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లతోపాటు ముషీరాబాద్‌లో మూడు, కాచిగూడలో […]Read More

Movie News

Kota Srinivasa Rao: కోటపై ఎన్టీఆర్ అభిమానులు దాడి.. విజయవాడ రైల్వేస్టేషన్‌లో!

కోట శ్రీనివాసరావు  కెరీర్‌లో ఒక వివాదాస్పద చిత్రం మండలాధీశుడు. ఈ చిత్రంలో ఆయన నటించిన ఒక పాత్ర అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావుగారిని వ్యంగ్యంగా అనుకరించేలా ఉంటుందని భావించారు. ఈ సినిమా విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కన్నుమూశారు.  గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం తెల్లవారుజామున ఉదయం 4 గంటలకు మృతి చెందారు. […]Read More

Movie News

Kota Srinivasa Rao – Babu Mohan: ఎవర్‌గ్రీన్ కాంబినేషన్.. కోట, బాబు

కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ తెలుగు సినిమా కామెడీకి ప్రతీకలు. వీరిద్దరూ కలిసి దాదాపు 60కి పైగా చిత్రాలలో నటించారు. మామగారు, ప్రేమ విజేత, సీతారత్నం గారి అబ్బాయి వంటి ఎన్నో సినిమాల్లో వారి కాంబినేషన్ నవ్వులు పూయించింది. తెలుగు సినిమా కామెడీ అంటే ఒకప్పుడు కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ జోడి కచ్చితంగా గుర్తుకొస్తుంది. ఈ ఇద్దరు దిగ్గజ నటులు కలిసి తెరపై కనిపించారంటే ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వడం ఖాయం అనేంతగా వారిద్దరి కాంబినేషన్ కు […]Read More

Movie News

Kota Srinivasa Rao Awards: అవార్డుల ‘కోట’, అభినయ సామ్రాట్!

పద్మశ్రీ కోట శ్రీనివాసరావు తెలుగు సినిమాకు చేసిన సేవలకుగాను 2015లో భారత ప్రభుత్వం నుండి “పద్మశ్రీ” అందుకున్నారు. ఆయన తొమ్మిది నంది అవార్డులు (ఉత్తమ విలన్, సహాయ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ విభాగాల్లో) గెలుచుకున్నారు. మరెన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ చరిత్రలో తనదైన ముద్ర వేసుకున్న విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు (83) ఇవాళ తుది శ్వాస విడిచారు. ఆయన సినీ కెరీర్ చూస్తే ఎన్నో అద్భుతాలు.కోట శ్రీనివాసరావు తన నటనకు గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు […]Read More