హిందువులు పూజ, శుభ కార్యాలలు అసలు ఏ పని చేయాలన్నా మొదట వినాయకుడిని పుజిస్తారు. విఘ్నాలు కలగకుండా ఆ పని నిర్విఘ్నంగా జరగాలని కోరుకుంటారు. ఏకదంతాయ వక్రతుండాయ అంటూ పుజిస్తారు. అయితే ఎపుడైనా మూడు తొండలు ఉన్న వినాయకుడిని చూశారా.. అవును మహారాష్ట్రలో గణేశుడికి అంకితం చేయబడిన మూడు తొండాలున్న ఒక ప్రత్యేకమైన ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం.. పూణేలోని త్రిసూంద్ గణపతి గణపతి ఆలయం ఉంది. దీనినే త్రిశూండ్య మయూరేశ్వర్ గణపతి మందిరం అని కూడా […]Read More
ఇంట్లో మనీ ప్లాంట్ను తూర్పు ఆగ్నేయ దిశలో ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. చేపట్టినా అన్ని పనుల్లో విజయం లభిస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా ఐశ్వర్యం, డబ్బుతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. ఇంట్లో డబ్బు వృద్ధి చెందాలని ఎన్నో పూజలు చేయడం, నియమాలు పాటించడం వంటివి చేస్తుంటారు. చాలా మంది ఇంట్లో మనీ ప్లాంట్ను ఉంచుతారు. దీనివల్ల ఇంట్లో కుప్పలు కుప్పలుగా డబ్బు పుట్టుకొస్తుందని అంటున్నారు. అయితే ప్రతీ విషయంలో కొన్ని వాస్తు నియమాలు […]Read More
సైబర్ వలలో పడి హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ రూ.3.92 కోట్లు పోగొట్టుకున్నాడు. పెట్టుబడులు పెడుతూ లాభాలు పొందొచ్చని సైబర్ కేటుగాల్లు చెప్పడంతో డబ్బంతా పెట్టేశాడు. వచ్చిన లాభాల షేర్ల సొమ్మును విత్ డ్రా చేసుకునే సమయంలో కేటుగాళ్లు మొహం చాటేశారు. తాజాగా సైబర్ నేరస్థుల నయా మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగికి వేసిన వలలో సైబర్ నేరగాళ్లు సక్సెస్ అయ్యారు. లాభాలొచ్చినట్లు బాధితుడ్ని నమ్మించి ఆఖరికి ముఖం చాటేశారు. ఈ క్రమంలోనే బాధితుడి నుంచి రూ.3 […]Read More
హైదరాబాద్లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త వీర్యంతో సరోగసీ జరగలేదని, అసలు సరోగసీయే చేయలేదని పోలీసులు గుర్తించారు. పేద దంపతులను ఒప్పించి, వారికి రూ.90 వేలు ఇచ్చి బిడ్డ కొనుగోలుకు ప్లాన్ వేశారన్నారు. హైదరాబాద్లోని ‘సృష్టి టెస్ట్ట్యూబ్ బేబీ సెంటర్’ (Srishti Test Tube Baby Center) కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సరోగసీ ముసుగులో అక్రమంగా బిడ్డను కొనుగోలు చేసి, సంతానం లేని దంపతులకు విక్రయించినట్లు […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీ పనిలో చాలా వరకు విజయం సాధిస్తారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరినీ ఎక్కువగా నమ్మకూడదు. మీ నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఈరోజు మీరు ప్రతిదానికీ స్పందించడం అనవసరం. ప్రశాంతంగా ఉండటం ద్వారా కుటుంబ వివాదాలను నివారించొచ్చు. మీ కోపం మీ పనిని చెడగొట్టొచ్చు. కాబట్టి మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ఈరోజు మీ ఖర్చులు కొంత […]Read More
ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్గుడ్ ఫిల్మ్స్ 99వ చిత్రాన్ని విశాల్ కథానాయకుడిగా ప్రారంభించింది. దుషార విజయన్ హీరోయిన్గా నటించనుండగా, రవి అరసు దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం చెన్నైలో జరిగిన ఈ ప్రారంభోత్సవానికి కార్తి, జీవా, వెట్రిమారన్, శరవణ సుబ్బయ్య తదితరులు హాజరయ్యారు. విశాల్కు ఇది 35వ చిత్రం కాగా, 45 రోజుల సింగిల్ షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేయనున్నారు. జి.వి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. సూపర్గుడ్ సంస్థ 100వ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ గుడ్ ఫిల్మ్స్.. […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) ఈరోజు మీరు అనారోగ్యంగా, ఆందోళనగా ఉంటారు. శరీరంలో అలసట, సోమరితనంతో పాటు మీ మనస్సులో అశాంతి ఉంటుంది. ఈరోజు మీరు కొంత కోపంగా ఉంటారు. ఒక నిర్దిష్ట పని కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. మీరు ఒక మతపరమైన స్థలాన్ని సందర్శించాల్సి రావొచ్చు. ఏదైనా పని తప్పు దిశలో వెళుతుంటే, ఓపికగా ఉండి దాన్ని మళ్ళీ ప్రారంభించాలి. మీ సూచనలు ఇతరులకు సహాయపడతాయి. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. […]Read More
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today) మీ జీవితంలో చాలా ఆనందం, శ్రేయస్సును అనుభవిస్తారు. మీ కలలను నిజం చేసుకోవడానికి, మీ కృషితో మీ లక్ష్యాలను సాధించడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఈరోజు కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. ఈరోజు మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. మీ కృషితో అన్ని రంగాల్లో మంచి పేరు సంపాదిస్తారు. వ్యాపార పరంగా కూడా ఈరోజు మీకు చాలా మంచి రోజు అవుతుంది. […]Read More
వర్షాకాలంలో వంకాయలు తినే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిల్లో తాజా వంకాయలను కొనాలి. వంకాయలను బాగా కడిగి ఉప్పులో నానబెట్టి ఆపై పురుగుమందులు, బ్యాక్టీరియాను తొలగించడానికి ఉడికించాలి. వంకాయను సరైన పరిమాణంలో ఉడికించి తినాలి. Eggplants: వర్షాకాలం వచ్చిన వెంటనే మార్కెట్లో కూరగాయలు ఎక్కువగా లభిస్తాయి. కానీ ఈ సీజన్లో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం ముఖ్యం. వర్షాకాలంలో వంకాయలు తినడం ఆరోగ్యానికి హానికరమంటారు. మరికొందరు దీనిని పోషకమైన కూరగాయగా భావించి ఎక్కువగా తింటారు. […]Read More
డయాబెటిక్ రోగి ఫాస్టింగ్లో బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉన్న కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ ఫాస్టింగ్ షుగర్ ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో 10 కరివేపాకులను నమిలి తింటే ప్రయోజనం ఉంటుంది. Fasting:డయాబెటిక్ రోగి చక్కెరను నియంత్రించాలనుకుంటే ఆహారం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. ఎందుకంటే తినడం, తాగడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. డయాబెటిక్ రోగి ఉదయం నిద్రలేచిన వెంటనే […]Read More