horoscope today 13 September 2023 ఈరోజు ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో సిద్ధ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం… 1.మేషరాశి ఫలాలు 2023 ఈ రాశి […]Read More
1.మేషరాశి ఫలాలు 2023 జీవితంపట్ల ఉదార ఉదాత్తమైఅ ధోరణిని పెంపొందించుకొండి. మీజీవన స్థితిగతులపట్ల నేరం ఆపాదించడమ్ కానీ, నిరాశచెందడం కానీ వ్థా. ఎందుకంటే, ఈరకమైన హీనమైన ఆలోచనవలన జీవితమాధుర్యం నాశనం కావడమేకాక, సంతృప్తికరమైన జీవితం కొరకు గల ఆశను కూడా నాశనంచేస్తుంది. రియల్ ఎస్టేట్ లపెట్టుబడి అత్యధిక లాభదాయకం. మీ బంధువులు, స్నేహితులు మీ ఆర్థిక విషయాలను నిర్వహించడానికి ఒప్పుకోకండి. అలాఅయితే త్వరలోనే మీరు మీ బడ్జెట్ ని మీచేయి దాటిపోతుంటే చూడాల్సి వస్తుంది. ప్రేమలో తొందరపాటు […]Read More
టీడీపీ అధినేత, విపక్ష నాయకుడు, పైగా సొంత వియ్యంకుడు నారా చంద్రబాబు అరెస్టుపై నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడని, అందుకే చంద్రబాబు వంటి వారిని కనీసం 16 నిమిషాలైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే అరెస్టు చేశారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలను పాలించేందుకు అధికారంలోకి రాలేదని, ప్రతిపక్షాలపై కక్ష సాధిచేందుకు వచ్చాడని విరుచుకుపడ్డారు. టీడీపీ అధినేత, 14 ఏళ్ల ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ […]Read More
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే, ఆ స్కామ్ పై కేసు నమోదైన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు ఎందుకు చంద్రబాబును అరెస్ట్ చేశారు అన్నది మరింత సంచలనంగా మారింది. అందులోనూ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 37వ పేరు చంద్రబాబుదని, 1-36 నిందితులను అరెస్టు చేయకుండా చంద్రబాబును అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. అయితే, అంత అల్లాటప్పాగా చంద్రబాబును అరెస్ట్ చేయలేదని, పక్కా […]Read More
జ్యోతిష శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: గురువారం, తిథి: అష్టమి, నక్షత్రం: రోహిణి, మాసం: శ్రావణం, సంవత్సరం: శోభకృత్ నామ, అయనం: దక్షిణాయనం1. మేషం రాశి ఫలాలు 2023 1.మేషరాశి ఫలాలు 2023 మేషరాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. పనుల యందు చికాకులు. అక్కరలేని మాటలు పడవలసివస్తుంది. ఆవేశపూరిత […]Read More
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్( Nara Lokesh ) యువగళం పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో( Bhimavaram ) సాగుతుంది.ఈ క్రమంలో భీమవరంలో రోడ్ల సమస్యలపై ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్లు బాగు చేస్తామని స్పష్టం చేశారు.జగన్ ప్రభుత్వం( CM Jagan ) ఇప్పటి వరకు మూడుసార్లు బస్సు చార్జీలు ఇంకా తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచినట్లు విమర్శించారు. ఈ పాదయాత్రలో ఆకివీడు పంచాయతీలోని సమస్యలు ఇంకా ఉండీ సెంటర్ లో వంతెన నిర్మాణ అవసరాన్ని తెలుసుకున్న […]Read More
టీడీపీ యువ నేత నారా లోకేష్( Nara Lokesh ) చేపట్టిన యువగళం పాదయాత్ర( Yuvagalam Padayatra ) ప్రస్తుతం పశ్చిమగోదావరి భీమవరంలో( Bhimavaram ) సాగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పాదయాత్రలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. భీమవరం ప్రకాశం చౌక్ లో వైసీపీ ఏర్పాటు చేసిన హోర్డింగ్ నీ తొలగించడానికి లోకేష్ అనుచరులు ప్రయత్నం చేయడంతో ఒక్కసారిగా రాళ్ల దాడి జరిగింది.వైసీపీ. టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. భీమవరంలో బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం లోకేష్ పాదయాత్ర ఇందిరమ్మ కాలనీ వైపు చేరుకోగానే రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు పోటాపోటీగా […]Read More
ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదంతో కేంద్రం ముందడుగు వేస్తుంది.ఎప్పటి నుంచో జమిలి ఎన్నికలపై కేంద్ర అధికార పార్టీ బిజెపి అనేక ప్రకటనలు చేస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే కలిగే ప్రయోజనాలను హైలెట్ చేస్తూ, జమిలి ఎన్నికలకు వెళ్ళబోతున్నామనే సంకేతాలు ఎప్పటి నుంచో ఇస్తోంది.అయితే అది సాధ్యం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో , దేశవ్యాప్తంగా వివిధ పార్టీల అభిప్రాయాలు, నిపుణుల సూచనలు అన్ని పరిగణలోకి తీసుకుని దీనిపై నిర్ణయం తీసుకునే విధంగా కేంద్రం ముందడుగు వేస్తోంది. […]Read More
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే జమిలి ఎన్నికలు ( Jamili Elections ) అంటూ ఒక విషయాన్ని బయట పెట్టేసింది.దీనిపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతున్న తరుణంలో మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. భారతదేశానికి ఇండియా( India ) అనే పేరు తీసేసి భారత్ పేరును ఫైనల్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది.తరుణంలో దీనికి సంబంధించినటువంటి అన్ని కసరత్తులను మొదలుపెట్టింది. ఇండియాగా ఉన్న పేరును భారత్ గా మారిస్తే ప్రజలకు ఏమైనా లాభాలు ఉన్నాయా.లేదంటే నష్టాలు ఉన్నాయా. ఇండియాలో జి 20 సదస్సుకు ఢిల్లీ వేదిక అయింది.దీనికి […]Read More
బీజేపీ రూట్ మార్చినట్టుంది. రాష్ట్ర స్థాయి నేతలపైనే కాకుండా లోకల్ లీడర్ల పైన చూపు తిప్పినట్టుంది . నియోజక వర్గాల్లో బలంగా ఉండే ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకొంటే ఎక్కువ లాభం ఉంటుందని కమలనాధులు అనుకున్నట్టు సమాచారం . ఎలాగూ రాష్ట్ర స్థాయి నేతలు పార్టీలో చేరటం పై పెద్దగా మొగ్గు చూపడం లేదు . అలాంటప్పుడు అలాంటప్పుడు వాళ్ళకోసం వెయిట్ చేయడం గాలమేస్తూ కాలాన్ని వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని అనుకున్నారట . అందుకనే […]Read More