వైద్యుల నిర్లక్షం వల్ల భువనగిరిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ. 30 లక్షల జరిమానా విధించింది. ఓ వ్యక్తికి కడుపులో ఇన్ఫెక్షన్ సోకగా.. రాళ్లు ఉన్నాయని ఆపరేషన్ చేశారు. కానీ తర్వాత అతను మరణించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్ల భువనగిరిలోని ఓ ఆసుపత్రికి గుంటూరు వినియోగదారుల ఫోరం రూ.30 లక్షల జరిమానా విధించింది. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ఆర్టీసీ కాలనీలోని గాంధీ నగర్లో షేక్ జానీ నివసిస్తున్నాడు. ఇతను […]Read More
తెలంగాణలో తెల్ల రేషన్ కార్డ్ లబ్ధిదారులకు నిరాశ ఎదురయ్యే అవకాశముంది. సంక్రాంతి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినా.. మరో మూడు నెలలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలో ముందుగా ప్రకటించినట్లు సంక్రాంతికి కాకుండా ఉగాది పండగ తర్వాతే సన్న బియ్యం పంపిణీ చేసే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ.. తాజాగా మూడు నెలల పాటు ఆగాలని భావిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర పౌరసరఫరాల […]Read More
ఖమ్మంలో ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 960 కేజీల క్వాలిటీ లేని అల్లం, వెల్లుల్లి పేస్ట్ పాకెట్లను సీజ్ చేశారు. నిబంధనలు, అనుమతులు లేని వ్యాపారాలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కల్తీ దందాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలో మరో ఘటన కలకలం రేపుతుంది. నిన్న ఆహార, స్వీట్ తయారీ కేంద్రాలపై రాష్ట్ర ఫుడ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ అధికారులు […]Read More
ఏపీలో అంబులెన్స్ సర్వీసులకు గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలు నిలిచిపోయాయని, అధికారులను ప్రశ్నిస్తే డీజిల్ కు డబ్బుల్లేక నిలిపి వేసినట్లు చెబుతున్నారని వాపోతున్నారు. పేద ప్రజలకు సంజీవదాయనిగా ఉన్న అంబులెన్స్ సర్వీసులకు గడ్డుపరిస్థితులు ఏర్పడ్డాయని ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 108 సేవలు నిలిచిపోయాయని, ఏలూరు జిల్లాలో ఇప్పటివరకూ అందుబాటులో ఉన్న 29 అంబులెన్స్ సర్వీసులుండగా.. ప్రస్తుతం దాదాపు 10 సర్వీసులు అధికారులు నిలిపేశారంటూ ఆదేవన చెందుతున్నారు. జిల్లాలో జంగారెడ్డిగూడెం […]Read More
AP: వైసీపీకి భారీ షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. కౌన్సిల్లో వైసీపీకి 27 మంది సభ్యుల బలం ఉండగా.. వీరి రాజీనామాతో 16కు పడిపోయింది. వైసీపీకి భారీ షాక్ తగిలింది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో 11 మంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వివిధ కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాజీనామా లేఖలో పేర్కొన్నారు. కౌన్సిల్లో వైసీపీకి 27 మంది […]Read More
గ్రహాల రాకుమారుడు బుధుడు డిసెంబర్ నెలలో ఉదయించబోతున్నాడు. దీని వల్ల మూడు రాశుల వారికి సానుకూల ఫలితాలు కలుగుతాయి. ఈ ఏడాది చివరి నుంచే వీరి తలరాత మారబోతుంది. కొత్త ఏడాది సరికొత్త శుభవార్తలతో అడుగుపెట్టబోతున్నారు. నవగ్రహాలలో సూర్యుడికి అతి దగ్గరగా ఉండే బుధ గ్రహానికి గ్రహాల రాకుమారుడు అనే బిరుదు ఉంది. అతి తక్కువ సమయంలో రాశిని మారుస్తుంది. తర్కం, తెలివితేటలు, కమ్యూనికేషన్స్, మేధస్సు, వ్యాపారం వంటి వాటికి ప్రతీకగా చూస్తారు. ప్రస్తుతం అస్తంగత్వ దశలో […]Read More
ఏకాదశి తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఏకాదశి ఒక దేవత అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఏకాదశి దేవత ఎలా ఉద్భవించింది? విష్ణుమూర్తికి ఏకాదశి తిథికి ఉన్న సంబంధం ఏంటి? ఉత్పన్న ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు అనేది తెలుసుకుందాం. విష్ణు ఆరాధనకు ఏకాదశి ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. విష్ణువును ఆరాధించడం ద్వారా సాధకుడు అన్ని బాధలు, పాపాలను తొలగిస్తాడని నమ్ముతారు. కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. ఈ ఏడాది నవంబరు […]Read More
నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ19.11.2024 మంగళవారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. వారం: మంగళవారం, తిథి: బ.చవితి, నక్షత్రం: ఆరుద్ర, మాసం: కార్తీకము, ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం మేషం అన్నివిధాలుగా అనుకూలంగా ఉంటుంది. పనులు నిదానంగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగుతాయి. వ్యాపారులకు లాభసాటిగా […]Read More
రాహు, కేతువులు 2025 సంవత్సరంలో తమ రాశిని మారుస్తారు. తిరోగమన దశలో సంచరించే ఈ రెండు దుష్ట గ్రహాలు రాశిని మార్చినప్పుడు వాటి ప్రభావం కొందరికి అనుకూలంగా ఉంటుంది. మరికొందరికి మాత్రం కష్టకాలంగా మారుతుంది. రాహు, కేతు సంచారం వల్ల కొత్త ఏడాదిలో మూడు రాశుల వారికి లాభదాయకంగా ఉండనుంది. కొత్త సంవత్సరం 2025 ప్రారంభానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. గ్రహాలు, నక్షత్రాల స్థానం 2025 లో చాలా ప్రత్యేకమైనదిగా ఉండబోతుంది. కొత్త సంవత్సరంలో […]Read More
ఓ మహిళ తెల్లవారుజామున ఇంటి ఆవరణలోని తులసి చెట్టుకు పూజ చేస్తుంది. ఆ మహిళ మెడలో నుండి నాలుగు తులాల పుస్తెలతాడును దుండగులు తెంపుకొని పారిపోయారు. ఈ ఘటన ఆదివారం ఉదయం పటాన్చెరు పట్టణంలో కలకలం సృష్టించింది. ఈ ఘటన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. పటాన్చెరు పట్టణం శాంతినగర్ కాలనీలో శ్రీపాద సోమలక్మి (80) అనే వృద్ధ మహిళ నివాసముంటోంది. కార్తీకమాసం కావడంతో ఆదివారం తెల్లవారుజామున సోమలక్ష్మి ఇంటి ముందు ఉన్న తులసి చెట్టుకు […]Read More