Andhra Pradesh Farmers Money In 24 Hours: రైతులకు ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిల్లర్లు మోసం చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని, రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి, రూ.9,300 కోట్లు జమ చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. హైలైట్: ధాన్యం […]Read More
Tags :#village
ఏపీలో ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ అంటిస్తారు.. ప్రభుత్వ ఆఫీసులకు వెళ్లక్కర్లేదు, ఇంటి నుంచే సేవలు AP Govt Qr Codes For Public Services: ఏపీ ప్రభుత్వం ప్రజలకు సేవల్ని మరింత చేరువ చేస్తోంది. దీని కోసం ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ను అంటించనున్నారు. క్షణాల్లో ఆస్తి పన్ను చెల్లించొచ్చు, సమస్యలపైనా ఫిర్యాదులు చేయొచ్చు. పట్టణాలు, నగరాల్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఈ సేవల్ని అందబాటులోకి తీసుకురానున్నారు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేకుండా ప్రభుత్వం […]Read More
క్యారెక్టర్ను ప్రశ్నిస్తూ కాబోయే భార్యకు వేధింపులు.. కఠిన నిర్ణయం తీసుకున్న యువతి జోగులాంబ గద్వాల జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కాబోయే భర్త వేధింపులు తాళలేక ఒక యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ సభ్యుల ఆరోపణల మేరకు కాబోయే భర్త అనుమానం, ఫోన్లో వేధింపులే ఈ దారుణానికి కారణమని చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైలైట్: కాబోయే భార్యకు వేధింపులు కఠిన నిర్ణయం తీసుకున్న యువతి […]Read More