Tags :#UP Court

Political News

33 మంది బాలురపై లైంగిక దాడి.. ఇంజినీర్ దంపతులకు యూపీ కోర్టు ఉరిశిక్ష

అతడు ప్రభుత్వ అధికారి.. నీటిపారుదల శాఖలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న అతడు కామ పిశాచీగా మారిపోయాడు. ఇందుకు అతగాడి భార్య నుంచి సహకారం అందింది. దాదాపు పదేళ్ల పాటు ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ముక్కపచ్చలారని పిసిపిల్లలపై లైంగిక దోపిడీకి పాల్పడ్డారు. వారు చేసిన దారుణాలకు ఆ పిల్లల్లో కొందరు అనారోగ్యానికి గురికాగా… కొందరు కంటి చూపు సమస్యకు గురయ్యారు. ఇప్పటికీ ఆ షాక్ నుంచి కోలుకోని వారు ఉన్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో చోటుచేుసుకోగా.. ఆ […]Read More