Srivilliputhur | ఆండాళ్ కొలువైన పుణ్యభూమి.. మహారథోత్సవానికి శ్రీవిల్లిపుత్తూరు..! Srivilliputhur | తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు పేరు వినగానే గుర్తొచ్చేది ఆండాళ్ అమ్మవారి ఆలయం.. ఆకాశాన్ని తాకేలా కనిపించే ఆలయ గోపురం.. భక్తి సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిన తిరుప్పావై.. ఇక ఏటా జరిగే ఆడిపూరం మహోత్సవంలో ప్రధాన ఘట్టమైన మహారథోత్సవం. ఈ ఏడాది ఆగస్టు 14న శ్రీవిల్లిపుత్తూరులో మహారథోత్సవం జరగనుంది. Advertisement ఆగస్టు 14న ఆండాళ్ అమ్మవారి మహారథోత్సవం.. తరలిరానున్న భక్తజనం చరిత్ర, ఆధ్యాత్మికత, శిల్పకళల సంగమమైన క్షేత్రం […]Read More
Tags :#telugu-news
Rameshwaram | రాముడి ఆరాధ్య దైవానికి కల్యాణం! Rameshwaram | ఒక వైపు సముద్రపు కెరటాల సవ్వడులు.. మరోవైపు మంగళవాయిద్యాల మధురనాదాలు.. రామనామం జపించిన చోట శివనామస్మరణ మార్మోగుతోంది. రాముడు ప్రతిష్ఠించి పూజించిన రామనాథస్వామి కొలువైన పుణ్యక్షేత్రం.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటిగా భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్నది రామేశ్వర క్షేత్రం. Advertisement ఈ నెల 16న రామనాథస్వామి-పర్వత వర్ధిని అమ్మవారి తిరుకల్యాణ వేడుక 17 రోజుల ఆడి ఉత్సవాల్లో కీలక ఘట్టం.. రామాయణంతో ముడిపడిన రామేశ్వర క్షేత్రం ఆలయ […]Read More
ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త
ప్రొద్దుటూరు: భార్య లావుగా ఉందని..ఎక్కువగా తింటోందని.. పాలకోవాలో విషం పెట్టిన భర్త వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో సంచలనం రేపిన వివాహిత పద్మజ మృతి కేసులో సస్పెన్స్ వీడింది. పద్మజ మృతి కేసులో మిస్టరీని ఛేదించిన పోలీసులు.. ఆమె భర్తే హత్య చేసినట్లు గుర్తించారు. పద్మజ భర్త కిరణ్ కుమార్ను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ వివరాలను ప్రొద్దుటూరు పోలీసులు విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. లావుగా ఉండటంతో పాటుగా, నిత్యం అనుమానిస్తోందనే కోపంతో పాలకోవాలో విషం […]Read More
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణలో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరుగుతా తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. ఏపీలోని పలు జిల్లాలతో పాటు తెలంగాణ(ap-and-telangana)లో కూడా సింగిల్ ఉష్ణోగ్రతలు పడిపోనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు, మూడు రోజుల పాటు చలి గాలులు మరింత పెరిగి.. చలి […]Read More
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్ను టార్గెట్ చేశారు. నికోలస్ మధురోతో జగన్ను పోల్చుతూ రాసుకొచ్చారు.”అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి.వెనెజులాలో ఎంతో ప్రజాదరణ ఉన్నా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ చుట్టూ ఉన్నా.. మధురోను, అతని భార్యను అమెరికా ఎత్తుకుపోయింది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నవారంతా అమ్ముడుపోయారంటూ” రాసుకొచ్చారు. విజయ్ సాయి […]Read More
వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు. వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు. కానీ అన్ని అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు […]Read More