ఓల్డ్ సిటిలో తాను లేకపోతే బీజేపీ లేదు అనేంత స్ధాయిలో రాజాసింగ్ మాట్లాడుతున్నారు. ఓల్డ్ సిటీలోని గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ ను బీజేపీ దూరంపెట్టేసినట్లే కనబడుతోంది. దశాబ్దాలుగా రాజాసింగ్ కు బీజేపీతో అనుబంధముంది. పార్టీకి ఓల్డ్ సిటిలో స్ట్రాంగ్ సపోర్టరుగా ఎంఎల్ఏ దశాబ్దాలుగా కంటిన్యు అవుతున్నారు. 2018 ఎన్నికల్లో పార్టీ తరపున 119 నియోజకవర్గాల్లో పోటీచేసిన వాళ్ళల్లో గెలిచింది రాజాసింగ్ మాత్రమే. దీంతోనే ఎంఎల్ఏకి ఓల్డ్ సిటీలో ఎంతటి పట్టుందో అర్ధమవుతోంది. అలాంటి ఎంఎల్ఏకి పార్టీ అగ్రనాయకత్వంతో […]Read More
Tags :TELANGANA
ఎంత వీలైతే అంత తొందరగా వైఎస్ షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు తెర వెనక రంగం సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే లోక్ సభ సభ్యత్వాన్ని తిరిగి పునరుద్ధరించుకున్న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి షర్మిల అభినందనలు తెలియచేస్తూ లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశారు అంతే కాదు కేంద్రంలో నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ఆమె మద్దతు ప్రకటించారు. ఈ రోజున దేశానికి […]Read More
కార్లలో సీటు బెల్టుతో ప్రయాణం చేయటం తప్పనిసరి. ప్రమాదాల వేళ.. ప్రాణాపాయాన్ని తప్పించుకోవటానికి సాయం చేసే సీటుబెల్టును.. కారులోని ముందు సీట్లో కూర్చున్న వారు ధరిస్తుంటారు కానీ.. వెనుక కూర్చున్న వారిలో తక్కువ మంది మాత్రమే పెట్టుకుంటారు. కార్ల విషయంలోనూ సీటు బెల్టు ధరించే విషయంలో ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. విదేశాల్లో అయితే ప్రజారవాణాలో కీలక భూమిక పోషించే బస్సుల్లో సీటు బెల్టు పెట్టుకునే ప్రయాణిస్తారు. కానీ.. మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. మణిపూర్ లో […]Read More
తెలుగు బెల్టుగా అభివర్ణించే ప్రాంతంలో తప్పించి.. ఆ రాష్ట్రం మొత్తమ్మీదా కేసీఆర్ చూపించే ప్రభావం చాలా తక్కువన్న మాట వినిపిస్తోంది కేంద్రాన్ని మెడలు వంచేస్తామంటూ పదే పదే చెబుతున్న కేసీఆర్ మాటలకు లాజిక్ ఎక్కడిది? అన్న ప్రశ్న తరచూ తెర మీదకు వస్తోంది. ఎందుకంటే.. తెలంగాణలో ఉన్నది 17 సీట్లు. ఆ చిన్న మొత్తంతో గులాబీ బాస్ ఏం చేయగలరు? ఉన్న సీట్లలో నాలుగైదు సీట్లు విపక్షాలకు పోగా.. మిగిలిన సీట్ల తో ఆయన చూపే ప్రభావం […]Read More
తెలంగాణా ఎన్నికలకు సంబంధించి ఫైనల్ మ్యానిఫెస్టో విడుదలకు డెడ్ లైన్ పెట్టుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డిక్లరేషన్ల పేరిట కొన్ని, హామీల పేరిట మరొకన్ని హామీలను వివిధ సదర్భాల్లో పార్టీ అగ్రనేతలు ప్రకటించేశారు. అయితే అన్నింటినీ కలిపి మ్యానిఫెస్టో రూపంలో ప్రకటించేందుకు సెప్టెంబర్ 17వ తేదీని డెడ్ లైనుగా పెట్టుకున్నట్లు సమాచారం. ఆ రోజే ఎందుకంటే తెలంగాణా విమోచన దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పై మ్యానిఫెస్టోతో దండయాత్ర మొదలు పెట్టడానికట. మణిపూర్ లో దేశం హత్య.. రాహుల్ […]Read More
తెలంగాణలో ఎన్నికలు దగ్గపరడుతున్నాయి. రాష్ట్రంలో హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన కేసీఆర్ అందుకు తగిన కసరత్తులు చేస్తున్నారు. ఓ వైపు హామీలిస్తూ.. మరోవైపు వరాలు కురిపిస్తూ.. ఇంకోవైపు ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేస్తూ సాగుతున్నారు. ఈ సారి కూడా ఎలాగైనా అధికారం దక్కించుకోవాలన్నది కేసీఆర్ లక్ష్యం. ఆయన తనయుడు ఐటీ మంత్రి కేటీఆర్ కూడా తండ్రి లక్ష్యం కోసం పాటుపడుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి మరోసారి తెలంగాణ సెంటిమెంట్ను రగిల్చి ఎన్నికల్లో ప్రయోజనం పొందాలని చూస్తున్నారని విశ్లేషకులు […]Read More
ఆది నుంచి చివరి వరకు టార్గెట్ కాంగ్రెస్.. ఆసాంతం ప్రతి మాటలోనూ.. ప్రతి పదంలోనూ… పద విరుపులోనూ టార్గెట్ కాంగ్రెస్. ఇదీ.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం తీరు. సింగరేణి నుంచి మొదలు పెట్టి.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు వరకు .. దేనినీ ఆయన వదల్లేదు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్ను లక్ష్యంగా చేసుకుని మాటల తూటాలు.. పదాల శతఘ్నులను పేల్చేశారు. అంసెబ్లీ వేదికగా ఆయన విరుచుకుపడ్డారు. తెలంగాణ ఇచ్చుడు.. సచ్చుడు.. అంటూ.. తనదైన […]Read More
ఎప్పుడూ అనని.. చేయని సవాల్ చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఓఆర్ఆర్ ను ముప్ఫై ఏళ్ల లీజుకు ఒక సంస్థకు ఇవ్వటంపై టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. వేలాది కోట్ల రూపాయిల స్కాంగా అభివర్ణించటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై ఇప్పటికే ఆయన హెచ్ఎండీఏ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. అయినప్పటికీ దీనిపై విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ కు భారీ కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా […]Read More
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తోన్న వేళ రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయని అంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ అధినేతలు సైతం తాము పోటీ చేసే నియోజకవర్గాల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సమయంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ […]Read More
ఆర్టీసీ ఉద్యోగులు…. కార్మికుల వ్యవహారం భలే విచిత్రం గా ఉంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది . నిజానికి ఈ నిర్ణయమే నూరు శాతం రాజకీయమని అందరికి తెలుసు . ఎందుకంటే సంవత్సరాలు తరబడి ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయడాన్ని కేసీఆర్ యే స్వయంగా వ్యతిరేకించారు . భూగోళం ఉన్నంతవరకు ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రసక్తే లేదని ఎన్నో సార్లు స్పష్టంచేశారు . అలాంటిది సడన్గా ఇప్పుడు ఎవ్వరు […]Read More