Tags :#state

Political News

ఏపీ ఇంటర్ విద్యార్థులకు ఈ కొత్త రూల్ గురించి తెలుసా.. ఆ తప్పు

AP Inter Practicals 2026 ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రాక్టికల్స్, పబ్లిక్ పరీక్షల నిర్వహణలో పారదర్శకత పెంచేందుకు అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాక్టికల్స్ జరిగే సెంటర్లలో సీసీ కెమెరాలు తప్పనిసరి చేస్తూ, వాటిని బోర్డు కార్యాలయానికి అనుసంధానం చేయాలని ఆదేశించారు. 45 సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేక నిఘా, సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొదటి ఏడాది పరీక్షల్లో కొత్త మార్పులు ప్రవేశపెట్టారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. హైలైట్: ఏపీ ఇంటర్ పరీక్షలపై కీలకమైన సమీక్ష చేశారు […]Read More

Political News

అమరావతికి 20 ఎకరాలిచ్చిన హైదరాబాద్‌ వాసి.. భూముల పత్రాలు తీసుకొచ్చి ఇచ్చేశారు

Hyderabad Man Donated 20 Acres For Ap Capital Amaravati: నవ్యాంధ్ర రాజధాని అమరావతి రెండో విడత భూ సేకరణ కొనసాగుతోంది. రైతులు ఈ మేరకు భూముల్ని అందజేస్తున్నారు. హైదరాబాద్‌‌లో నివాసం ఉంటున్న ఒకరు ఏకంగా 20 ఎకరాల భూమిని రాజధానికి ఇచ్చేశారు. ఈ మేరకు పత్రాలు అధికారులకు అందజేశారు.. ఎంతో ఆనందంతోనే భూముల్ని అమరావతికి ఇస్తున్నామని హైదరాబాద్‌కు చెందని ఉమామహేశ్వరరావు అంటున్నారు. అమరావతి కచ్చితంగా విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు. హైలైట్: అమరావతికి రెండో విడత […]Read More