Tags :#rtv-news

Political News

విజయ్‌సాయి రెడ్డి సంచలన పోస్ట్.. జగన్‌ను మదురోతో పోలుస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. పరోక్షంగా వైసీపీ అధినేత జగన్‌ను టార్గెట్ చేశారు. నికోలస్‌ మధురోతో జగన్‌ను పోల్చుతూ రాసుకొచ్చారు.”అమ్ముడు పోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ ప్రజా నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో మీకూ ఏం జరగబోతోందో ఇప్పటికైనా గుర్తించండి.వెనెజులాలో ఎంతో ప్రజాదరణ ఉన్నా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ చుట్టూ ఉన్నా.. మధురోను, అతని భార్యను అమెరికా ఎత్తుకుపోయింది. ఎందుకంటే ఆయన చుట్టూ ఉన్నవారంతా అమ్ముడుపోయారంటూ” రాసుకొచ్చారు. విజయ్ సాయి […]Read More