అన్నదాత సుఖీభవ పథకం.. ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? AP Annadata Sukhibhava: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు, తద్వారా వారికి ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘అన్నదాత సుఖీభవ’ పథకాన్ని (Annadata Sukhibhava Scheme) ప్రారంభించింది. చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఒక్కో రైతుకు ఏటా రూ. 20 వేలు అందించనున్నారు. మొత్తం 3 విడతలుగా ఈ మొత్తాన్ని రైతు ఖాతాలో జమ చేస్తారు. […]Read More
Tags :#reshan card
March 13, 2026
Andhra Pradesh Farmers Money In 24 Hours: రైతులకు ధాన్యం డబ్బులు 24 గంటల్లోనే ఖాతాల్లో జమ చేస్తున్నామని, మిల్లర్లు మోసం చేస్తే కఠిన చర్యలుంటాయని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెట్టిందని, రూ.1,674 కోట్ల బకాయిలు చెల్లించామని గుర్తు చేశారు. ఈ ఖరీఫ్ లో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేసి, రూ.9,300 కోట్లు జమ చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను విస్తరిస్తామని హామీ ఇచ్చారు. హైలైట్: ధాన్యం […]Read More